Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అరకొర నిధులతో జాన్‌పహాడ్‌ సైదన్న ఉర్సు ఉత్సవాలు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Jan 25,2023

అరకొర నిధులతో జాన్‌పహాడ్‌ సైదన్న ఉర్సు ఉత్సవాలు

- ఆదాయం భారీగా ఉన్న మౌలిక వసతుల కల్పన శూన్యం
- వక్ఫ్‌బోర్డు పనితీరుపై మండిపడుతున్న నాయకులు, స్థానికులు
- ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలన్న పోలీసులు
నవతెలంగాణ-పాలకీడు
               ఈనెల 26 నుండి మూడు రోజులపాటు జరగనున్న పవిత్ర జాన్పాడు సైదన్న దర్గా ఉరుసు ఉత్సవాలకు, గత సంవత్సరం లాగానే అరకొర నిధులను కేటాయించి వక్స్‌ బోర్డ్‌ బాధ్యతను మరుస్తుంది. మరో 24 గంటల్లో తండోపతండాలుగా రానున్న భక్తులకు మౌలిక వసతుల కల్పనేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉత్సవాలకు వక్స్బోర్డు నుంచి 20 లక్షలు తీసుకొస్తామని చెప్పిన అధికారులు ఊసరుమనిపించారు. కేవలం ఎనిమిదిన్నర లక్షల రూపాయలు మాత్రమే కేటాయించడం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. సీపీఐ(ఎం)మండల నాయకుడు అనంత ప్రకాష్‌ దర్గా ఉత్సవ ఏర్పాటను పరిశీలించి విస్తు పోయారు. సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలకుపైగా ఆదాయాన్ని అర్జిస్తున్న వోక్స్‌ బోర్డ్‌ దర్గా అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షకుపైగా రానున్న భక్తులకు కనీస సౌకర్యాలు అయిన నీటి వసతి, మహిళా భక్తులకు స్నాన నీటి ఘట్టాలు నిర్మించకపోవడం బాధాకరమన్నారు. 450 సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న దర్గా నుండి కోట్ల రూపాయల ఆదాయాన్ని పిండుకుంటున్న వర్క్స్‌ బోర్డ్‌, ఆ డబ్బులు కొంత శాతం ఇక్కడ ఖర్చు చేసినా అనేక సమస్యలు తీరుతాయని సూచించారు. జూలకంటి రంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో 25 లక్షల రూపాయలతో దర్గా విస్తరణ చేపట్టామని గుర్తు చేశారు. తర్వాత కాలంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఇక్కడ జరగలేదని తెలిపారు. ఇప్పటికైనా ఇక్కడ సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు నిధులు కేటాయించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మంత్రి కేటీఆర్‌ దృష్టికి జాన్పాడుదర్గా సమస్యలను తీసుకుపోవడం పట్ల సీపీఐ(ఎం) మండల పార్టీ అభినందనలు తెలుపుతూ ప్రభుత్వం దర్గాని అభివృద్ధి త్వరగా చేయించేలా చూడాలని కోరారు. మరోవైపు దర్గాలో భక్తులు పవిత్రంగా భావించే సిఫాయి భావి పరిసరాలు మురికి కూపంగా మారాయి. ఆ బావి నీటితో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు దూరమవుతాయనే భక్తులకు ప్రాగాడ నమ్మకం ఉంది. అక్కడ స్నానమాచరించడానికి కనీస సౌకర్యాలు లేవు. నామమాత్రంగా ఉన్న స్థానపు గదులకు, మరమ్మతులు, నిర్వహణ చేపట్టకపోవడం దురదృష్టకరం. మరోవైపు ఏర్పాట్లను స్థానిక ఎస్సై సైదులుగౌడ్‌ పరిశీలించారు. భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల పార్కింగ్‌ కేటాయించిన స్థలాలను పరిశీలించారు. నిర్వాహకులు భక్తుల దర్శనానికి ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లను పరిశీలించి సూచనలను చేశారు. దామరచర్ల వైపు నుంచి, నేరేడుచర్ల, మఠం పెళ్లి నుండి వచ్చే భక్తులకు పార్కింగ్‌ స్థలాలను కేటాయించారు. స్థానికులు, భక్తులు రోడ్ల వెంబటి అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని పోలీసులు తెలిపారు. భారీ జన సందోహం నేపథ్యంలో భక్తులు తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. స్థానిక కృష్ణా నది పుష్కర ఘాట్‌ వద్ద, ప్రమాద హెచ్చరికలను భక్తులు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇంటి నిర్మాణానికి 3లక్షలు వెంటనే విడుదల చేయాలి
పేలిన విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్‌
యుద్ధ ప్రాతిపదికన భగీరథ పైప్‌లైన్‌కు మరమ్మతులు
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
దేవాలయాల అభివృద్ధికి కృషి
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
తరుగుకు చెక్‌ పడదా..?
మాదకద్రవ్యాల నుండి దేశాన్ని కాపాడాలి
ముగిసిన కబడ్డీ పోటీలు
వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
ఆత్మీయ సమ్మేళనాలతో బంధం బలపడుతుంది
బీజేపీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు
వైభవంగా సీతారాముల కల్యాణం
సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత
చలో ఢిల్లీ పోస్టర్‌ ఆవిష్కరణ
ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డికి సన్మానం
రెండో భద్రాద్రిగా పేరుగాంచిన మిర్యాల
ఆట్రాసిటీి కేసులు త్వరితగతిన పూర్తి చేయాలి
నాలుగేండ్లలోనే...
ఎవరికి...వారే
నాయకుడిని కాదు... మీ సేవకుడిని
ముగింపు సభకు కదిలిన ఎర్రదండు
పురపాలక వార్షిక బడ్జెట్‌కు కౌన్సిలర్లు ఆమోదం
ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మోడీ
పడకేసిన.. ప్రాథమిక ఆరోగ్యం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనం,గోదాం ప్రారంభోత్సవం
ఆత్మీయసమ్మేళనాలతో బంధం బలపడుతుంది
మార్కెట్‌ కమిటీచైర్మెన్‌ లక్ష్మమ్మకు సన్మానం
సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శం
ప్రచారజాతాను జయప్రదం చేయండి

తాజా వార్తలు

09:47 PM

పార్లమెంట్‌ నూతన భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

09:01 PM

జీడిమెట్ల‌లో కూలిన పాత భ‌వ‌నం..

08:57 PM

శ్రీరామ న‌వమి వేడుక‌ల్లో విషాదం..12కు చేరిన మృతుల సంఖ్య

08:32 PM

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ముంబయిలో కేసు నమోదు

08:07 PM

లైంగికంగా వేధింపులు..వ్యక్తిని హత్య చేసిన యువతి

08:01 PM

శాటిలైట్‌ ద్వారా భూమి చిత్రాలు తీసిన ఇస్రో..

07:42 PM

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

07:08 PM

యువత డబ్బింగ్‌లో శిక్షణ పొంది సినీరంగంలో రాణించాలి : మామిడి హరికృష్ణ

06:48 PM

తెలంగాణకు ఏమీ ఇవ్వని మోడీ మనకెందుకు: మంత్రి కేటీఆర్‌

06:49 PM

మెడిసిన్స్ ధ‌ర‌లు 12 శాతం పెంచ‌డం దారుణం : మంత్రి హ‌రీశ్‌రావు

06:49 PM

షమీమ్ ఇంట్లో ముగిసిన సిట్ సోదాలు.. కీలక ఆధారాలు

05:53 PM

వచ్చేనెల 8న సికింద్రాబాద్కు ప్రధాని మోడీ

05:50 PM

ఏప్రిల్ 1 నుండి నిరుద్యోగ భృతి..

05:45 PM

భయంతో జగన్ ఢిల్లీకి వెళ్ళాడు :సీపీఐ నారాయణ

05:35 PM

బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ 'ఛత్రపతి'టీజర్..

06:49 PM

14 మంది విద్యుత్‌ అధికారులకు నోటీసులు..

05:21 PM

కుటుంబంతో సహా కోర్టు ముందు హాజరుకావాలి..నవాజుద్దీన్ కి ఆదేశం

05:03 PM

అన్‌అకాడమీలో 12 శాతం ఉద్యోగుల తొలగింపు..

04:41 PM

నేడు అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు..

04:27 PM

భార్యను కత్తితో అతిదారుణంగా నరికి చంపేశాడు..

04:59 PM

ఆల‌యంలో మెట్ల‌బావిలో ప‌డి 11 మంది భ‌క్తులు మృతి..

04:18 PM

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడు పని..

03:26 PM

ప్రియుడితో కలిసి పారిపోయిన భార్య..మామను తుపాకితో

02:52 PM

భారీ బందోబస్తు నడుమ శ్రీరాముని శోభాయాత్ర..

02:41 PM

తప్పతాగి విమానంలో వాంతులు..మలవిసర్జన

02:19 PM

ఫిలిప్పీన్స్ షిప్‌లో అగ్నిప్ర‌మాదం.. 31కి చేరిన మృతుల సంఖ్య‌

01:54 PM

తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు..

01:31 PM

నగరంలో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్‌..

01:20 PM

శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి.. ఆలయ పందిరి దగ్ధం

01:02 PM

మరికాసేపట్లల్లో ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.