Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో విద్యారంగానికి 30 శాతం కేటాయించాలి | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 01,2023

రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో విద్యారంగానికి 30 శాతం కేటాయించాలి

- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు
నవతెలంగాణ-దామరచర్ల
           రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు డిమాండ్‌ చేశారు.దామరచర్లలో జరుగుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులకు రెండో రోజైన మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.విద్యార్థి అమరవీరుల త్యాగాలు వృథా కాకుండా ఉండాలంటే విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి, ప్రభుత్వ విద్యాసంస్థలనూ బలోపేతం చేసేందుకు కషి చేయాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్రంలో బకాయిలో ఉన్న స్కాలర్‌ షిప్‌లు, ఫీజురీయీంబర్స్‌మెంట్‌కు రూ .3300కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.వివిధ కోర్సులు అయిపోయి పై చదువులకు వెళ్లాలంటే ఆయా కళాశాలల యాజమాన్యాలు తమకు ఫీజు రీయీంబర్స్‌మెంట్‌ రాలేదన్నారు.ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు కట్టడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వుండాలంటే విద్యా రంగానికి 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు -మనబడి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి కావాలంటే, బంగారు తెలంగాణ రాష్ట్రంలో బంగారు భవిష్యత్తు కలిగిన విద్యార్థులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని కోరారు.పేద మధ్యతరగతి ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఆదర్శ పాఠశాలలో కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు.కొత్తగా ఏర్పడిన అన్ని రకాల గురుకుల పాఠశాలలకు వెంటనే సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ఇవాళ రాష్ట్రంలో నూతన కలెక్టర్‌ ఆఫీసులు,పోలీస్‌ కార్యాలయాలతో పాటు పేద,మధ్యతరగతి విద్యార్థుల చదువులపై దృష్టి పెట్టాలంటే బడ్జెట్‌ అధికంగా కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుందన్నారు.రాష్ట్రంలో నిత్యం సంక్షేమరంగంలో ముందున్నామని చెప్పుకునే సీఎంకు సంక్షేమ వసతిగృహాల విద్యార్థుల సమస్యలు పట్టించు కోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.సంక్షేమ వసతి గహాల్లో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్‌ విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌,కాస్మోటిక్‌ చార్జీలు పెంచాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన విద్యార్థులకు ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకే జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయి ంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5వరకు అనేక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చామన్నారు.అయినా బడ్జెట్‌ సమావేశాల్లో విద్యారంగానికి అన్యాయం జరిగితే ప్రభుత్వం పై బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్మిస్తామని హెచ్చ రించారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ మండల కార్యదర్శి వినోద్‌నాయక్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకురాలు నాగమణి, మాజీ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీను, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్‌,ఖమ్మంపాటి శంకర్‌, జిల్లా సహాయ కార్యదర్శి కొర్రా సైదా, కొర్రా రమేష్‌, రేణుక, బుడిగ వెంకటేష్‌, రమేష్‌, లక్ష్మణ్‌, జగన్‌, వీరన్న, ఉపేందర్‌, సూర్య, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సామాజికస్పృహలో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు
దేశ ప్రజలకు మోడీ ఇచ్చిన... హామీలు అమలుకాలేదు
కదం తొక్కిన ఎర్రసైన్యం..
ప్రజ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసమే...జన చైతన్య యాత్రలు
మిగిలింది మూడు రోజులే...
రాములోరి కల్యాణానికి శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలు అందజేత
రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలి
చిలుకూరు చరిత్ర ఎంత గొప్పదో..!
ధర్మభిక్షంను స్మరించుకోవడం సూర్యాపేట ప్రజల బాధ్యత
శక్తివంతమైన, ఆరోగ్యకరమైన సమాజంకోసం ఆర్యజనని కృషి
చందన పాఠశాల ఉన్నతంగా ఎదగాలి
దామాషా ప్రకారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ
దేవుడు ఉన్న పట్టణంలో ప్రజలకు ఇబ్బందులా?
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
పంట నష్టపోయిన రైతులకు పారదర్శకంగా పరిహారం అందించాలి
సైబర్‌ నేరాలపై అవగాహన
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య దీక్ష
జనచైతన్య యాత్రను జయప్రదం చేయండి
ఆంధ్రప్రభ పత్రికలో తప్పుడు హెడ్లైన్‌ పెట్టి స్టోరీ రాసిన వారిపై చట్ట ప్రకారం శిక్షించాలి
సీపీఐ(ఎం)బహిరంగ సభను జయప్రదం చేయండి
జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైన గ్రామాలు
మహిళా ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకొని ప్రతి తల్లి పరీక్షలు చేయించుకోవాలి
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పై వేధింపులు సరికాదు
సేవాలాల్‌ ఆదర్శాలను ముందుకు తీసుకుపోదాం
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బాగా చదువుతేనే జీవితంలో ఏదైనా సాధిస్తాం
క్షయ వ్యాధిపై ర్యాలీ
ఎడ్ల కిష్టమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోడీ నియంతృత్వానికి పరాకాష్ట

తాజా వార్తలు

07:27 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.