Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మోతే మండలం కాంగ్రెస్‌ ఖాళీ అన్న మాట అవాస్తవం | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

మోతే మండలం కాంగ్రెస్‌ ఖాళీ అన్న మాట అవాస్తవం

పోలీస్‌, రెవెన్యూ వ్యవస్థను విచ్ఛిన్నం చేసి పార్టీ కోసం వాడుకుంటున్నారు
అక్రమ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతూ చేర్చుకుంటున్నారు
కాంగ్రెస్‌ పార్టీలో లింగారెడ్డి అన్ని పదవులు అనుభవించి పార్టీ వీడడం సరికాదు
నవతెలంగాణ-కోదాడరూరల్‌
మోతె మండలంలో కాంగ్రెస్‌ పార్టీ ఖాళీ అయిందని బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారం అవాస్తవమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సీిహెచ్‌.లక్ష్మీనారాయణరెడ్డి, మోతే మండలం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మోతె మండలం మాజీ ఎంపీపీ లింగారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో అన్ని పదవులు అనుభవించి పార్టీ వీడడం సరికాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ లింగారెడ్డికి అన్ని విషయాల్లో పెద్దపీట వేసిందని, గౌరవించే పార్టీని వీడి గౌరవం లేని పార్టీలో చేరారని విమర్శించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ సీనియర్‌ నాయకులు చందర్రావులనే పక్కకు పెట్టారని లింగారెడ్డికి ముందు రాబోయే రోజుల్లో ఆ పార్టీ అంటే ఏమిటో తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ టికెట్‌ రాదనే భయంతో అక్రమ అరెస్టులకు బెదిరింపులకు పాల్పడుతూ పలు పార్టీల నాయకులను బీఆర్‌ఎస్‌ పార్టీలో చేర్చుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. శాండు ల్యాండ్‌ వైను వ్యాపారాల్లో భాగాలు ఇస్తామంటూ ప్రలోభాలకు గురి చేస్తూ పార్టీలో చేర్చుకుంటున్నారని అది నిజమైన పార్టీ బలం కాదని రాబోయే ఎన్నికల్లో నిజమేమిటో తెలుస్తుంది అన్నారు. ఎంపీ ఉత్తమ్‌ మాజీ ఎమ్మెల్యే పద్మావతి లపై ప్రెస్‌ మీట్‌ లు పెట్టి విమర్శించడం పరిపాటి అయిందని నియోజకవర్గంలో జరిగిన అభివద్ధి అంతా వారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే జరిగిందేనన్నారు. గత ఎన్నికలో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే 100 రోజుల్లో మోతే మండలానికి పాలేరు జలాలు అందిస్తానని ఇచ్చిన హామీ నాలుగేళ్లు దాటిన నేటి వరకు అమలు కాలేదని ఎద్దేవా చేశారు. నేటికీ మోతే, మునగాల, చిలుకూరు మండలాల రైతులు పొలాలకు నీళ్లు అందక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. అధికార బలంతో పోలీసు రెవెన్యూ వ్యవస్థలను విచ్చినం చేసి అధికారులను పార్టీ కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు బెదిరింపులకు లొంగవద్దని ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అండగా ఉంటారన్నారు. అక్రమ కేసులు అరెస్టులు బెదిరింపులపై త్వరలో నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అక్రమ వ్యాపారాలు బెదిరింపులపై అధిష్టానానికి అన్ని నివేదికలు అందయన్నారు. ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ప్రకటించినట్లు కోదాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ 50 వేల మెజారిటీతో గెలుపు సాధిస్తుందన్నారు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుంది అన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వంగవీటి రామారావు, మండల పార్టీ అధ్యక్షులు వరప్రసాద్‌ రెడ్డి,అనంతగిరి మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి,కిసాన్‌ సెల్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ మధుసూధన్‌ రెడ్డి,లింగయ్య, పద్మ రెడ్డి,ఎల్లయ్య, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సామాజికస్పృహలో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు
దేశ ప్రజలకు మోడీ ఇచ్చిన... హామీలు అమలుకాలేదు
కదం తొక్కిన ఎర్రసైన్యం..
ప్రజ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసమే...జన చైతన్య యాత్రలు
మిగిలింది మూడు రోజులే...
రాములోరి కల్యాణానికి శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలు అందజేత
రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలి
చిలుకూరు చరిత్ర ఎంత గొప్పదో..!
ధర్మభిక్షంను స్మరించుకోవడం సూర్యాపేట ప్రజల బాధ్యత
శక్తివంతమైన, ఆరోగ్యకరమైన సమాజంకోసం ఆర్యజనని కృషి
చందన పాఠశాల ఉన్నతంగా ఎదగాలి
దామాషా ప్రకారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ
దేవుడు ఉన్న పట్టణంలో ప్రజలకు ఇబ్బందులా?
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
పంట నష్టపోయిన రైతులకు పారదర్శకంగా పరిహారం అందించాలి
సైబర్‌ నేరాలపై అవగాహన
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య దీక్ష
జనచైతన్య యాత్రను జయప్రదం చేయండి
ఆంధ్రప్రభ పత్రికలో తప్పుడు హెడ్లైన్‌ పెట్టి స్టోరీ రాసిన వారిపై చట్ట ప్రకారం శిక్షించాలి
సీపీఐ(ఎం)బహిరంగ సభను జయప్రదం చేయండి
జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైన గ్రామాలు
మహిళా ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకొని ప్రతి తల్లి పరీక్షలు చేయించుకోవాలి
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పై వేధింపులు సరికాదు
సేవాలాల్‌ ఆదర్శాలను ముందుకు తీసుకుపోదాం
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బాగా చదువుతేనే జీవితంలో ఏదైనా సాధిస్తాం
క్షయ వ్యాధిపై ర్యాలీ
ఎడ్ల కిష్టమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోడీ నియంతృత్వానికి పరాకాష్ట

తాజా వార్తలు

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.