Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పేదలకు ఇండ్లు దక్కేంతవరకు పోరాటాలు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

పేదలకు ఇండ్లు దక్కేంతవరకు పోరాటాలు

నవతెలంగాణ-హుజూర్‌నగర్‌ టౌన్‌
అర్హులైన పేదలందరికీ ఇండ్లు దక్కెంతవరకు పోరాటాలు సాగిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తహసిల్దార్‌ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు, స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికిగాను రూ. 5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా పట్టణంలో సుమారు 4000 మంది ఇల్లు లేని నిరుపేదలు అద్దె ఇండ్లలో జీవనం సాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టణ సమీపంలోని రామస్వామి గట్టు వద్ద గల రెండువేల ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి నిరుపేదలకు పంపిణీ చేయాలన్నారు. అనేక పోరాటాల అనంతరం అసంపూర్తిగా ఉన్న ఈ ఇండ్ల నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందున వెంటనే పనులు చేపట్టాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. ఆ పార్టీ పట్టణ కార్యదర్శి నాగారపు పాండు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, నరసింహారావు, మండల కార్యదర్శి పీ.హుస్సేన్‌, నాయకులు శీలం శ్రీను, రేపాకుల మురళి, ఎలక సోమయ్య , కౌన్సిలర్‌ ఇందిరాల త్రివేణి, చిన్నం వీరమల్లు, రేపాకుల వీరస్వామి, శీలం వెంకన్న, పర్వతాలు, సాంబయ్య, వీరబాబు, శ్రీను, సాంబయ్య, వెంకటరెడ్డి, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్‌ : అర్హులైనపేద ప్రజలకు కార్మికులకు డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను మంజూరు చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మెదరమెట్ల వెంకటేశ్వరావు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం.ముత్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయ మేనేజర్‌ రమేష్‌కు మెమోరాండం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కాసాని కిషోర్‌, రైతు సంఘం నాయకులు సిహెచ్‌.భీమయ్య, శరభందరరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఏసోబు, శ్రీనివాస్‌, సంగమయ్య, సీఐటీయూ నాయకులు గంటా నాగరాజు, మన్యం లింగయ్య, కాటయ్య, సైదులు, రాములు, తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట : అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ,డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం స్థానిక తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ,డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసం మండల వ్యాప్తంగా ుూడు సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు..1994 నుండి 2000 సంవత్సరం వరకు గత ప్రభుత్వ ల హయాంలో పేదల ఇళ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకున్న వారికి ఇండ్ల స్థలాలకు వెంటనే పట్టాలు ఇచ్చి పేదల ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అనంతరంతహసీిల్దార్‌ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి కోట గోపి, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎలుగురి గోవింద్‌,మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మేకర బోయిన సైదమ్మ ,రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు సీఐటీయూజిల్లా అధ్యక్షుడు రాంబాబు, కొప్పుల రజిత, మేకన బోయిన శేఖర్‌, టౌన్‌ కన్వీనర్‌ మామిడి సుందరయ్య,వల్లపు దాసు సాయికుమార్‌, అర్వపల్లి లింగయ్య, నాగరాజు, ఉస్సు తదితరులు పాల్గొన్నారు.
మోతే : అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్ల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు .శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు ఇండ్ల స్థలాలు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసం మూడు సంవత్సరాలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు నిమ్మకు నిరీత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు .మండల కేంద్రముతో పాటు ఇవ్వాళ పురం, అప్పన్నగూడెం గ్రామాలలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసం పేదలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ నేటికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు పంపిణీ చేయకపోవడం విచారకరమన్నారు .అనంతరం తహసీల్దార్‌ యాదగిరి కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిఎస్‌ చర్లపల్లి వెంకన్న సతీష్‌ రెడ్డి పాల్గొన్నారు.
నూతనకల్‌ : అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందాల శంకర్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తాసిల్దార్‌ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీధర్‌ కి వినతి పత్రం అందజేశారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా అర్హులైన పేదవారికి వెంటనే డబల్‌ బెడ్‌ రూమ్ను నిర్మించి ఇవ్వాలని మండల పరిధిలోని అమలు అయి అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న డబల్‌ బెడ్‌ రూములను కాంట్రాక్టు దారులు వెంటనే నిర్మాణం చేపట్టాలని, ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం నగదును వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు .ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు అంజపెళ్లి లక్ష్మయ్య సిఐటియు మండల నాయకులు బొజ్జ శీను రైతు సంఘం నాయకులు కందాల కష్ణారెడ్డి బాలగాని సోమయ్య మందడి చంద్రారెడ్డి ఉప్పల్‌ రెడ్డి యువజన సంఘ నాయకులు బొజ్జ విజరు ఇరుగు రమేష్‌ బత్తుల తిరుమలేష్‌ గొర్ల మేకల సంఘం మండల అధ్యక్షులు లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సామాజికస్పృహలో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు
దేశ ప్రజలకు మోడీ ఇచ్చిన... హామీలు అమలుకాలేదు
కదం తొక్కిన ఎర్రసైన్యం..
ప్రజ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసమే...జన చైతన్య యాత్రలు
మిగిలింది మూడు రోజులే...
రాములోరి కల్యాణానికి శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలు అందజేత
రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలి
చిలుకూరు చరిత్ర ఎంత గొప్పదో..!
ధర్మభిక్షంను స్మరించుకోవడం సూర్యాపేట ప్రజల బాధ్యత
శక్తివంతమైన, ఆరోగ్యకరమైన సమాజంకోసం ఆర్యజనని కృషి
చందన పాఠశాల ఉన్నతంగా ఎదగాలి
దామాషా ప్రకారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ
దేవుడు ఉన్న పట్టణంలో ప్రజలకు ఇబ్బందులా?
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
పంట నష్టపోయిన రైతులకు పారదర్శకంగా పరిహారం అందించాలి
సైబర్‌ నేరాలపై అవగాహన
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య దీక్ష
జనచైతన్య యాత్రను జయప్రదం చేయండి
ఆంధ్రప్రభ పత్రికలో తప్పుడు హెడ్లైన్‌ పెట్టి స్టోరీ రాసిన వారిపై చట్ట ప్రకారం శిక్షించాలి
సీపీఐ(ఎం)బహిరంగ సభను జయప్రదం చేయండి
జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైన గ్రామాలు
మహిళా ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకొని ప్రతి తల్లి పరీక్షలు చేయించుకోవాలి
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పై వేధింపులు సరికాదు
సేవాలాల్‌ ఆదర్శాలను ముందుకు తీసుకుపోదాం
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బాగా చదువుతేనే జీవితంలో ఏదైనా సాధిస్తాం
క్షయ వ్యాధిపై ర్యాలీ
ఎడ్ల కిష్టమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోడీ నియంతృత్వానికి పరాకాష్ట

తాజా వార్తలు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

09:41 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

09:26 AM

హైదరాబాద్ పర్యటనకు ప్రధాని..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.