Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భక్తులతో కిటకిటలాడిన పెద్దగట్టు | నల్గొండ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నల్గొండ
  • ➲
  • స్టోరి
  • Feb 10,2023

భక్తులతో కిటకిటలాడిన పెద్దగట్టు

- దేవర పెట్టె తరలింపు
- హాజరైన మున్నా,మెంత బోయిన వంశస్థులు
- నేడు సూర్యాపేటకు మకర తోరణం తరలింపు
నవతెలంగాణ -చివ్వేంల/సూర్యాపేట
యాదవుల ఆరాధ్య దైవం.. తరతరాల ఆచారం.. మహిమాన్వితులకు ప్రతిరూపం.. గొల్లగట్టు(పెద్దగట్టు) జాతర. యాదవులు కుల దైవంగా ప్రసిద్ధి గాంచిన పెద్దగట్టు లింగమంతుల జాతర, తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందినది. పెద్దగట్టు జాతరకు నాలుగో రోజు భక్తజనం పోటెత్తుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి దారులన్నీ పెద్దగట్టు వైపునకే మళ్లాయి. భక్తకోటి జనమంతా దురాజ్‌పల్లి గుట్టకు బారులుదీరారు. పెద్దగట్టుపై జరుగుతున్న శ్రీ లింగమంతుల స్వామి జాతర నాలుగో రోజులు
బుధవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నెలవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెంతబోయిన వంశస్థులు నిద్ర ఘట్టంలో భాగంగా కేసారం చేరుకొని అక్కడి నుంచి ఉదయాన్నే లేచి పెద్దగట్టు కు చేరుకున్నారు. అనంతరం చంద్రపట్నం వద్ద మొక్కులు చెల్లించి దేవరపెట్టెను కదలించారు. అనంతరం చౌడమ్మ తల్లికి నెలవారం పిల్లను బలిచ్చి గొర్రె మాంసాన్ని మున్నా, మెంతబోయిన, బైకాన్లు మూడు భాగాలు పంచుకొని ప్రసాదంగా స్వీకరించారు. దీంతో నెలవారం కార్యక్రమం పూర్తయ్యింది.
దేవరపెట్టే తరలింపు...
యాదవ సంప్రదాయం ప్రకారం మెంతబోయిన వంశస్థులు కేసారం గ్రామంలో రాత్రి నిద్ర చేసి కుటుంబ సభ్యులతో పెద్దగట్టు వద్దకు చేరుకొని దేవరగుడి నుండి మందగంప, కొత్తకుండల, గొర్రెను పట్టుకొని ఊరేగింపుగా పెద్దగట్టుకు చేరుకున్నారు. విడిది ప్రాంతంలో మున్నా, మెంతబోయిన వంశస్థులు కేసారం గ్రామం నుంచి తెచ్చిన పాలు, రెండు కొత్తకుండలో పోసి మూడు సార్లు పొంగిస్తారు. తర్వాత ఒక కుండలో బియ్యం, బెల్లం, పసుపు, పాలు పోసి మరొక కుండలో బియ్యం, చక్కెర పోసి బోనాలుగా వండి బైకాని వాయిద్యాల మధ్య మున్నా,మెంతబోయిన వారు రెండు బోనాలను లింగమంతులస్వామి, చౌడమ్మ తల్లి గర్భగుడి వద్దకు ఊరేగింపుగా వచ్చారు. వారు తెచ్చిన బోనాలను లింగమంతుల స్వామి చౌడమ్మలకు నైవేద్యంగా పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బైకాని వారు వైద్యాలు వైపుండగా మున్నా మెంతబోయిన వారు లింగా.. ఓలింగా అంటూ చంద్రపట్నంపై ఉన్న దేవరపెట్టెను కదిలించి ఎత్తి పక్కన పెట్టారు. ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం మున్నా మెంతబోయిన వారు చంద్రపట్నం ముందు ఉన్న బోనాలను కొత్తగుడ్డలో ఎత్తి తీసుకుపోయి ఆలయం ముందున్న పుట్టలో పోశారు దీంతో కార్యక్రమం ముగిసింది. అనంతరం దేవరపెట్టే ను కేసారం గ్రామానికి తరలించారు.
ప్రముఖుల దర్శనం...
బుధవారం దురాజ్‌ పల్లి లింగమంతుల స్వామిని జెడ్పీ చైర్‌ పర్సన్‌ గుజ్జా దీపికా, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ అన్నపూర్ణ తో పాటు పలువురు ప్రముఖులు స్వామి దర్శించుకున్నారు.
అధికారుల కొరడా...
పెద్దగట్టు జాతరలో నాలుగవ రోజు వ్యాపారస్తులపై కొరడా ఝులిపించారు. అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారస్తులపై కేసులు నమోదు చేశారు. తూనికల కొలతల శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నలుగురు వ్యాపారస్తులపై కేసులు నమోదు చేశారు.
నేడు మూల విరాట్‌....
అలంకరణకు ఉపయోగించే మకరతోరణం తొలగిస్తారు. దీంతో ఐదు రోజుల పాటు జరిగే పెద్దగట్టు జాతర ముగుస్తుంది.శంభులింగా అంటూ ఐదు రోజుల పాటు స్వామివారిని పూజించిన లింగమంతుల స్వామి భక్తులు తిరిగి తమతమ స్వగ్రామాలకు పయన మవుతారు. నాదిగా సంప్రదాయంగా, లింగమంతుల ఆచారంగా వస్తున్న గొల్లగట్టు జాతరలో మొక్కులు చెల్లించి రెండేండ్ల తర్వాత మరోమారు ఇంతే ఘనంగా జాతరకు వస్తామని లింగ మంతుల స్వామికి చెప్పి మరీ వెళ్తారు. ఐదురోజుల పాటు కొండకోనల్లో ఆటపాటలతో భేరీల చప్పుళ్ళతో ఆ లింగమయ్య నామస్మరణలో భక్తులు ఆనంద పారవశ్యంతో పెద్దగట్టు జాతర నిర్వహిస్తారు.
జాతరలో బాలకార్మికలు భిక్షాటన
అధికారులు జాతర ఏర్పాట్లు చేసిన చోట ఆలయ మెట్ల వద్ద బాలకార్మికులు వేశాధారణలతో కాలిన గాయాలతోను, చేతులకు కాళ్లకు గుడ్డలు కట్టుకొని మెట్లపై పడుకోపెట్టి భిక్షాటన చేస్తున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు ఆ పసి పిల్లలు ను చూస్తూనే వెళ్తున్నారు కాకీ బాల కార్మికుల సంక్షేమం వారికున్న చట్టాలు గుర్తుకు రావటం లేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సామాజికస్పృహలో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు
దేశ ప్రజలకు మోడీ ఇచ్చిన... హామీలు అమలుకాలేదు
కదం తొక్కిన ఎర్రసైన్యం..
ప్రజ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం కోసమే...జన చైతన్య యాత్రలు
మిగిలింది మూడు రోజులే...
రాములోరి కల్యాణానికి శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలు అందజేత
రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలి
చిలుకూరు చరిత్ర ఎంత గొప్పదో..!
ధర్మభిక్షంను స్మరించుకోవడం సూర్యాపేట ప్రజల బాధ్యత
శక్తివంతమైన, ఆరోగ్యకరమైన సమాజంకోసం ఆర్యజనని కృషి
చందన పాఠశాల ఉన్నతంగా ఎదగాలి
దామాషా ప్రకారం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ
దేవుడు ఉన్న పట్టణంలో ప్రజలకు ఇబ్బందులా?
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రను జయప్రదం చేయండి
పంట నష్టపోయిన రైతులకు పారదర్శకంగా పరిహారం అందించాలి
సైబర్‌ నేరాలపై అవగాహన
కాపురానికి తీసుకెళ్లడం లేదని భార్య దీక్ష
జనచైతన్య యాత్రను జయప్రదం చేయండి
ఆంధ్రప్రభ పత్రికలో తప్పుడు హెడ్లైన్‌ పెట్టి స్టోరీ రాసిన వారిపై చట్ట ప్రకారం శిక్షించాలి
సీపీఐ(ఎం)బహిరంగ సభను జయప్రదం చేయండి
జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డుకు ఎంపికైన గ్రామాలు
మహిళా ఆరోగ్య కేంద్రాలను ఉపయోగించుకొని ప్రతి తల్లి పరీక్షలు చేయించుకోవాలి
కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ పై వేధింపులు సరికాదు
సేవాలాల్‌ ఆదర్శాలను ముందుకు తీసుకుపోదాం
రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
బాగా చదువుతేనే జీవితంలో ఏదైనా సాధిస్తాం
క్షయ వ్యాధిపై ర్యాలీ
ఎడ్ల కిష్టమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
మోడీ నియంతృత్వానికి పరాకాష్ట

తాజా వార్తలు

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

10:44 AM

టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రారంభం..

09:59 AM

భారత్, నేపాల్ విమానాలు తప్పిన పెను ప్రమాదం..

09:41 AM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.