Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2021

ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

- రాష్ట్ర జాబితాలోని డ్యామ్‌లపై బిల్లు రాజ్యాంగ విరుద్ధం
- రాష్ట్రాల ప్రయోజనాలకు దెబ్బ ఇందులో చాలా ప్రమాదకర నిబంధనలు : డ్యామ్‌ సేఫ్టీ బిల్లుపై సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్‌
న్యూఢిల్లీ : డ్యామ్‌ సేఫ్టీ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని సీపీఐ(ఎం) ఎంపీ వి.శివదాసన్‌ విమర్శించారు. రాజ్యసభలో గురువారం డ్యామ్‌ సేఫ్టీ బిల్లుపై జరిగిన చర్చలో సీపీఐ(ఎం) తరపున ఆయన మాట్లాడారు. ''ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. సభలో మెజార్టీ ఉన్నదని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకొచ్చారు. రాష్ట్రాలకు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి డ్యామ్‌లు చాలా ముఖ్యమైనవి. దేశంలో 5,701 డ్యామ్‌లు ఉన్నాయి. ఈ బిల్లులో రాష్ట్రాలు స్వంత ప్రయోజనాల సామర్థ్యాన్ని పరిరక్షించే అంశాలకు వ్యతిరేకంగా, చాలా ప్రమాదకరమైన నిబంధలను ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్నింటికి వర్తిస్తుందని బిల్లు చెబుతున్నది. కానీ రాజ్యాంగం ప్రకారం నీరు అనేది రాష్ట్ర జాబితా అంశమని, కానీ ఈ బిల్లుతో నీటికి సంబంధించిన అన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్తాయి. ప్రజల ప్రయోజనాలకు ఇది విఘాతం కలిగిస్తోంది. అధికారాలన్నీ కేంద్రం పరిధిలోకి వెళ్తాయి. రాజ్యాంగంలోని సమాఖ్య విలువలకు ఇది వ్యతిరేకం. ఇటీవలి రాష్ట్ర జాబితాకు సంబంధించిన వ్యవసాయంపై చట్టాలు చేశారు. కానీ ఒత్తిడి వల్ల వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. భిన్నత్వం ఉన్న దేశంలో కేంద్రం తన అధికారాలను జొప్పిస్తున్నది'' అని విమర్శించారు. డ్యామ్‌ సేఫ్టీ రాష్ట్ర హక్కు అని, కానీ ఈ బిల్లు రాష్ట్ర స్వతంత్రతను కేంద్రం లాక్కొంటుందని అన్నారు. ప్రస్తుతం ఉద్యమాలు జరుగుతున్నాయనీ, రేపటి రోజున అధికార పార్టీ తమ ఆలోచనలను మార్చుకుంటుందని తెలిపారు. లేబర్‌ కోడ్స్‌, వ్యవసాయ చట్టాలు అలానే తీసుకొచ్చిందనీ, సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తోందని ఆరోపించారు. నేషనల్‌ కమిటీ ఆన్‌ డ్యాం సేఫ్టీలో కూడా కేవలం ఏడుగురు సభ్యులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వారనీ, మిగతా వారంతా కేంద్రానికి చెందిన వారని అన్నారు. కమిటీ సభ్యులను కూడా కేంద్రమే నియమిస్తోందనీ, ఈ ఏడు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎటువంటి హామీ ఇస్తారు.? 13 మంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వారే కమిటీలో ఉంటారని, రాష్ట్రాలకు చెందిన వారు ఏడుగురు ఉండట వల్ల, రాష్ట్రాలు వినిపించే గళం..తగ్గిపోతోందని వివరించారు. కేవలం నోటిఫికేషన్‌ ద్వారానే కమిటీని మార్పులు చేయొచ్చని నిబంధన అప్రజాస్వామం అని అన్నారు. ఈ దేశాన్ని ఇటుకలు, రాళ్లు, బుల్లెట్లు, గన్స్‌తో నిర్మించలేదనీ, రైతులు, కార్మికుల శ్రమతోనూ, మేథావుల ఆలోచనలతోనూ నిర్మించారని తెలిపారు. ఆ ఆలోచనలపైనే దాడి జరుగుతోందని అన్నారు. రాష్ట్రాల హక్కులపైన, దేశ భిన్నత్వంపైన జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా తాము పోరాడుతామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేట్ల కోసం, కార్పొరేట్ల చేత నడుస్తున్నదనీ, కార్పొరేట్‌ లూటీ కొనసాగుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా ''మరో ప్రపంచ, మరో ప్రపంచ పిలిచింది...పదండి ముందుకు పదండి ముందుకు పోదాం పోదాం పైపైకి'' అంటూ శ్రీశ్రీ వ్యాఖ్యలను ఆయన ఉటంకించే సరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలోని అధికార కేంద్రీకరణ జరిగే ఈ బిల్లును తిరస్కరించాలని కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

త్రిపుర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారు
రైల్వేలో రద్దు చేసిన పోస్టులను పునరుద్ధరించాలి
రోడ్డునపడ్డాం..
డీవైఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా ఎఎ రహీమ్‌, హిమగ్నారాజ్‌ భట్టాచార్య
కొత్త సీఈసీగా రాజీవ్‌ కుమార్‌ బాధ్యతల స్వీకరణ
నేడు నేపాల్‌కు మోడీ
ఒకే వ్యక్తి- ఒకే పదవి
కేరళలో భారీ వర్షాలు
త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా ప్రమాణస్వీకారం
బీహార్‌లో దర్భంగాలో ఘోరం
దాడి చేసినా..ఫిర్యాదు తీసుకోరా?
భారత్‌ చర్య సరికాదు
వేల కోట్లు ఎగ్గొట్టేవారిని వదిలేసి అన్నదాతలపై కేసులా?
జమ్మూకశ్మీర్‌ డీలిమిటేషన్‌పై.. కేంద్రం, ఈసీకి నోటీసులు
ఢిల్లీ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం : సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌
నిబంధనలను ప్రభుత్వం త్వరలో జారీ చేయొచ్చు
గోధుమ ఎగుమతులపై నిషేధం
త్రిపురలో బీజేపీ ముఠాపోరు
ఆర్థిక విధానాల్లో మార్పు అవసరం
25 నుంచి 31 వరకు దేశవ్యాప్త నిరసనలు
భద్రతకు ఏది భరోసా ?
అసమానత్వం
మైనార్టీలపై హింస.. దేశంలో విభజన
మూణ్నాళ్ల ముచ్చట
జమ్మూ కాశ్మీర్‌ డీలిమిటేషన్‌ పై నివేదిక ఇవ్వండి
నీట్‌ పిజీ -22 పరీక్ష
ఇజ్రాయెల్‌ దళాలు జర్నలిస్టును హత్య చేయడాన్ని ఖండన
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
మోడీ సర్కార్‌ను మార్చేది మీరే !
16 మంది న్యాయమూర్తుల బదిలీ

తాజా వార్తలు

09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

07:04 PM

వడదెబ్బ తగిలి హమాలి కార్మికుడు మృతి..

06:51 PM

గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యం

06:44 PM

ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు

06:39 PM

తెలంగాణ పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వర నిల్వలు

06:27 PM

ఎఫ్3లో ఆమె పాత్ర గురించి అడగొద్దు : అనిల్ రావిపూడి

06:07 PM

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

06:03 PM

గౌతమ బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

05:58 PM

బిర్యానీ షాపుపై కాల్పులు..ఇద్దరికి గాయాలు

05:52 PM

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు: నెట్ ఫ్లిక్స్

05:29 PM

మహిళల టీ20 చాలెంజ్..మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

05:23 PM

నేపాల్ లో మోడీ పర్యటన

05:17 PM

భార్యపై అనుమానం.. సెల్పీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్య

05:15 PM

పీజీ ఎంట్రెన్స్పై ఉన్నత విద్యామండలి సమీక్ష

05:08 PM

ఏపీలో ఆగ‌స్టు 15 త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు : మంత్రి సురేశ్

05:08 PM

ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.