Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కయ్యానికి... | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 04,2021

కయ్యానికి...

- పార్లమెంటులో గాంధీ సాక్షిగా బీజేపీ ఎంపీల దౌర్జన్యం
- శాంతియుత నిరసనలను రెచ్చగొట్టే యత్నం
- పరస్పరం నినాదాలు.. తోపులాట..ఉద్రిక్తత
   పార్లమెంటులో మహాత్మాగాంధీ విగ్రహం సాక్షిగా అధికార బీజేపీ ఎంపీలు దౌర్జాన్యానికి పాల్పడ్డారు. రాజ్యసభ నుంచి సస్పెండ్‌ చేయబడిన ప్రతిపక్ష ఎంపీలు 12 మంది గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలుపుతున్న సమయంలో బీజేపీ ఎంపీలు వారిని రెచ్చగొట్టేలా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ దౌర్జన్యానికి బరితెగించారు. ఈ దుందుడుకు చర్యను లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యులు తీవ్రంగా గర్హించారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపే హక్కు తమకూ ఉందంటూ బీజేపీ ఎంపీలు ఎదురుదాడికి దిగి, తమ దౌర్జన్యాన్ని సమర్ధించుకొనే ప్రయత్నం చేశారు.
న్యూఢిల్లీ: సస్పెన్షన్‌ ఎత్తివేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ సస్పెండ్‌ అయిన 12 మంది ఎంపీలు గత ఐదు రోజులుగా పార్లమెంట్‌ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వారికి సంఘీభావంగా మిగతా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌ ఎదుట ఆందోళన చేస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం కూడా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సస్పెండ్‌ అయిన ఎంపీలు తమ ఆందోళన కొనసాగించారు. వారికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అక్కడే ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నినాదాల హౌరెత్తించారు. అయితే అదే సమయంలో బీజేపీ ఎంపీలు అక్కడికి చేరుకొని కౌంటర్‌ ఆందోళన చేపట్టారు. సభలోనూ ఫోటోలను పట్టుకొని అక్కడికి చేరుకొని నినాదాలు ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు కూడా ''కిసాన్‌ విరోధి మోడీ సర్కార్‌. వురు వాంట్‌ జస్టిస్‌'' అంటూ నినాదాలు చేపట్టారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఫోటోలు తీసుకున్న తరువాత బీజేపీ ఎంపీలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అప్పుడు పరిస్థితి సద్దుమణిగింది. బీజేపీ రెచ్చగొట్టే విధానంపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతూ ''బీజేపీని ఎవరు గైడ్‌ చేస్తున్నారు. తాము గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నప్పుడు 30-40 మంది బీజేపీ ఎంపీలు వచ్చి రెచ్చగొట్టే విధంగా నినాదాలు చేశారు. అక్కడ ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టించారు. మర్యాద లేకుండా, తాము కూర్చొన్న బ్లాంకెట్స్‌ను తొక్కుకుంటూ రచ్చ చేశారు. అరుపులు, కేకలతో రెచ్చగొట్టారు. దీని అర్థం ఏమిటీ? ప్రజాస్వామ్యంలో బీజేపీ ఇలానే పని చేయాలనుకుంటుందా? ఇదేనా మన దేశ సంస్కృతి? ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది దేశ సంస్కృతి కాదు. తమను ఏడాదికిపైగా ఆందోళన చేస్తున్న రైతులు గైడ్‌ చేశారు. వారి ఉద్యమ బాటలో తాము నడుస్తున్నాం. వారే మాకు నేతలు. మార్గదర్శకులు. మహాత్మా గాంధీని చంపిన వారి సిద్ధాంత నుంచి బీజేపీ పని చేస్తుంది. ఇదే తమకు బీజేపీకి మధ్య తేడా. తమ పోరాటం కొనసాగిస్తాం'' అని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద అధికార ప్రతిపక్షాల పోటాపోటీ నిరసనలపై లోక్‌సభలో దుమారం రేగింది. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న గాంధీ విగ్రహం వద్దకు బీజేపీ సభ్యులు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని కాంగ్రెస్‌ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి విమర్శించారు. బీజేపీ సభ్యుల రెచ్చగొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్‌ ఓం బిర్లా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ మాట్లాడుతూ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టే హక్కు అధికారపక్ష ఎంపీలకు కూడా ఉన్నదని అన్నారు. లోక్‌సభలో శుక్రవారం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సవరణ) బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఉపయోగించుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శించాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎస్‌ఆర్‌ఎం విద్యార్థికి కోటి వేతనం
యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవం
హిందుస్థాన్‌ జింక్‌ పూర్తిగా ప్రయివేటీకరణ
కాంగ్రెస్‌కు మరో షాక్‌?
ఇండిగోకు ఇంధన ధరల దెబ్బ
బీహార్‌లో కుల గణన!
టార్గెట్‌ @ 2024
సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు
కఠిన చర్యలు తప్పవు
పంజాబ్‌ మంత్రి అరెస్టు
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత
30న ధర్నాలను జయప్రదం చేయండి
అలుపెరగని పోరాట యోధుడు
ముస్లిం ప్రార్థనా మందిరాలే టార్గెట్‌
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత
పర్యాటకంలోనూ భారత్‌ వెనుకబాటు
మీ సేవలు అద్భుతం..
అంతర్జాతీయ పురస్కారం ఎంతో గర్వకారణం..
జడ్జీలను లక్ష్యంగా చేసుకోవడం 'ఫ్యాషన్‌'గా మారింది
సీపీఎస్‌ను రద్దు చేయండి
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌
ప్రపంచ ఆకలి తీవ్రం
వైద్యం తీరు మారాలి
ఢిల్లీలో గాలి దుమారం
ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ గా వినయ్ కుమార్‌ సక్సేనా..
హిట్లర్‌, ముస్సోలిని కన్నా బిజెపి పాలన దారణం : మమతా
27 మందికి కరోనా
సీనియర్‌ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించండి..
జ్ఞాన్‌వాపీ మసీదు కేసు
రేషన్‌ బియ్యం మాఫియాపై సిఎం స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ

తాజా వార్తలు

08:54 PM

తెలంగాణలో కొత్తగా 49 కరోనా కేసులు

08:50 PM

ఏపీ అసెంబ్లీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల

08:44 PM

హైద‌రాబాద్‌కు రూ. 500 కోట్ల భారీ పెట్టుబడి

08:37 PM

జూన్ 5న బీసీ గురుకులాల ప్రవేశ పరీక్ష

08:28 PM

జీహెచ్ఎంసీ ప‌రిధిలో వాహ‌నాల వేగ ప‌రిమితి పెంపు

08:22 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న లక్నో

08:18 PM

హైద‌రాబాద్‌లో మ‌రో సైబ‌ర్ క్రైమ్..!

08:05 PM

టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్‌ ఆడుతుండగా పాము కాటు..!

07:52 PM

ఇసుక దిబ్బ కూలి ఇద్దరు కూలీలు మృతి

07:46 PM

ఎమ్మెల్సీ అనంత బాబును సస్పెండ్ చేసిన వైసీపీ

07:36 PM

అనుమతి లేకుండా రాహుల్ గాంధీ లండన్ వెళ్లారు : కేంద్రం

07:23 PM

డ్ర‌గ్స్ కేసులో మాజీ ఎంపీ కుమారుడు అరెస్టు

07:19 PM

లాడ్జీ‌లో పిల్ల‌ల‌తో స‌హా నిద్ర‌మాత్ర‌లు మింగిన దంప‌తులు..!

07:07 PM

రేపు బెంగ‌ళూరుకు సీఎం కేసీఆర్

07:01 PM

కోనసీమ జిల్లాలో ఎస్పీ కారుపై రాళ్ల దాడి

06:53 PM

మహిళపై ఆరుగురు వలస కూలీల లైంగికదాడి, హత్య..!

06:31 PM

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

06:25 PM

యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష

06:19 PM

ఇంట్లో దొంగతనం చేసి 'ఐ లవ్ యూ`అని రాసిన దొంగలు..!

06:03 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

05:43 PM

ఏసీబీకి రెడ్ హ్యాండ‌డ్‌గా దొరికిన శంషాబాద్‌ అటవీ అధికారి

05:36 PM

గనిలో వజ్రం కనుగొన్న మహిళ..!

05:29 PM

ఎస్పీజీ ఆధీనంలో బేగంపేట విమానాశ్రయం..

05:20 PM

నాగచైతన్య 'థ్యాంక్యూ`టీజ‌ర్ విడుదల

05:15 PM

తెలంగాణకు మరో పెట్టుబడి

05:11 PM

మాదాపూర్‌ ఓయో రూంలో వ్యభిచారం..!

05:01 PM

అల్లర్లకు పాల్పడిన 46 మంది అరెస్టు : ఏపీ హోం మంత్రి వనిత

04:53 PM

నష్టాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:44 PM

పాఠశాల గొడలు, మెట్లపై 'సారీ..సారీ..` అని రాతలు..!

04:33 PM

విషాదం.. చిరుతను సజీవదహనం చేసిన గ్రామస్తులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.