Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
125 బిలియన్‌ డాలర్లను దాటింది | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 17,2022

125 బిలియన్‌ డాలర్లను దాటింది

- గతేడాది చైనాతో భారత వాణిజ్యం
- దిగుమతులు దాదాపు 100 బిలియన్‌ డాలర్లు
- చైనా జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ సమాచారం
న్యూఢిల్లీ, హాంకాంగ్‌ : గతేడాది చైనాతో భారత వాణిజ్యం 125 బిలియన్‌ డాలర్లను ( రూ. 9.29 లక్షల కోట్లకు పైగా) దాటింది. ఇందులో చైనా నుంచి దిగుమతుల విలువే దాదాపు 100 బిలియన్‌ డాలర్లుగా ( రూ. 7.43 లక్షల కోట్లకు పైగా) ఉన్నది. ఈ సమాచారాన్ని చైనా జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ కస్టమ్స్‌ (జీఏసీ) ఈనెల 14న విడుదల చేసింది. చైనా వస్తువుల శ్రేణి, ముఖ్యంగా మెషినరీకి నిరంతర డిమాండ్‌ను ఇది నొక్కి చెప్పింది.
2019లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మించి..
ఈ సమాచారం ప్రకారం.. గత 12 నెలల్లో చైనా నుంచి భారత్‌ దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 2019లోని ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మించిపోయింది. 2019లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 92.8 బిలియన్‌ డాలర్లుగా ( రూ. 6.90 లక్షల కోట్లకు పైగా) ఉన్నది. అయితే, 2020లో కరోనా మహమ్మారి కారణంగా అది 87.6 బిలియన్‌ డాలర్లకు (రూ. 6.51 లక్షలకు పైగా) పడిపోయింది. 2019 నుంచి దిగుమతులు 30 శాతం ఎగబాకాయి.
చైనాకు రూ. 2.09 లక్షల కోట్ల ఎగుమతులు
అలాగే, చైనాకు భారత ఎగుమతుల విలువ 28.1 బిలియన్‌ డాలర్లుగా (రూ. 2.09 లక్షల కోట్లకు పైగా) ఉన్నది. గత రెండేండ్లలో దీనిలో పెరుగుదల 56 శాతంగా నమోదుకావడం గమనార్హం. గతేడాది వాణిజ్య లోటు 69.4 బిలియన్‌ డాలర్లకు ( రూ. 5.16 లక్షల కోట్లకు పైగా) చేరుకున్నది. అయితే, కరోనా మహమ్మారికి ముందు 2019లో నమోదైన వాణిజ్య లోటుతో పోలిస్తే 22 శాతం పైకి ఎగబాకటం గమనార్హం.
భారత్‌ నుంచి చైనాకు జరిగిన అతిపెద్ద ఎగుమతులు ఇనుప ఖనిజం, పత్తి, ఇతర ముడి పదార్ధాల ఆధారిత వస్తువులు ఉన్నాయి. అయితే గతేడాది చైనాలో ఈ డిమాండ్‌ పుంజుకున్నది. ఇక చైనా నుంచి భారత్‌ ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ మెషినరీ, యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రీడియెంట్స్‌ (ఏపీఐ), ఆటో భాగాలు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల నుంచి పీపీఈల వరకు అనేక రకాల వైద్య సరఫరాలను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకున్నది.
భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యంలో ఏడాదికి 43 శాతం వృద్ధి.. చైనా ప్రధాన వాణిజ్య భాగస్వాములలో అత్యధికంగా ఉన్నది. చైనా మూడు అగ్రశ్రేణి వాణిజ్య భాగస్వాములతో వాణిజ్య గణాంకాలు ఏసియాన్‌తో 28.1 శాతం (878.2 బిలియన్‌ డాలర్లకు అంటే రూ. 65.32 లక్షల కోట్లకు పైగా), యూరోపియన్‌ యూనియన్‌తో 27.5 శాతం (828.1 బిలియన్‌ డాలర్లకు, అంటే రూ. 61.59 లక్షల కోట్లకు పైగా), యునైటెడ్‌ స్టేట్స్‌తో 28.7 శాతం (755.6 బిలియన్‌ డాలర్లకు అంటే రూ. 56.20 లక్షల కోట్లకు పైగా) వృద్ధిని చూపించాయి.
2021లో చైనా వైద్య ఎగుమతులు రెండింతలు పెరిగాయని జీఏసీ ప్రతినిధి లి కుయివెన్‌ అన్నారు. అయితే, ల్యాప్‌టాప్‌లు, గృహౌపకరణాలు 13 శాతం పెరిగాయని చెప్పారు. 2021లో చైనా బలమైన వాణిజ్య తీరు, రికవరీ ఉన్నప్పటికీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావంతో ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు హెచ్చరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రపంచ దేశాల అప్పు రూ.23100 లక్షల కోట్లు
ముఖ్యమంత్రిని విమర్శించారంటూ...
దడ పుట్టిస్తున్న 'మంకీపాక్స్‌'
బీజేపీ ప్రభుత్వ విధానాలతోనే సంక్షోభం
రూ.లక్ష కోట్లకు పైగా అప్పు
23 మందితో ఆఫీస్‌ బేరర్స్‌ ఎన్నిక
బీహార్‌లో జర్నలిస్టు హత్య
రాంబన్‌ టన్నల్‌ ప్రమాదంపై సీఐటీయూ దిగ్భ్రాంతి
విమర్శను తట్టుకోలేకపోతున్న పాలకులు
ఘనంగా తెభాగ 75వ వార్షికోత్సవం
దళిత మహిళ వంట చేస్తోందని..
పెన్షన్‌కు నోట్ల రద్దు అడ్డు
ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం
మహిళా శక్తిని చాటాలి
వృద్ధుడిని కొట్టి చంపిన బీజేపీ నేత
10కి పెరిగిన సొరంగ మృతులు
కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం
అసోంలో వరద బీభత్సం
ఆ దేశాలు భారత్‌లా కాదు
సీపీఎస్‌ ముక్త్‌ భారత్‌ ఎన్‌ఎంఓపీఎస్‌ లక్ష్యం
ప్రజాస్వామ్యం బీటలు వారితే మానవాళికే ముప్పు !
ఢిల్లీ ప్రొఫెసర్‌ అరెస్టు, విడుదల
జ్ఞానవాపి మసీదు కేసు వారణాసి జిల్లా జడ్జికి బదిలీ
హెల్మెట్‌ రూల్స్‌ మరింత కఠినతరం..
గగన్‌యాన్‌.. త్వరలో మానవరహిత ప్రయోగాలు
లాలూ యాదవ్‌పై మరో కేసు..
కోర్టులో లొంగిపోయిన నవజోత్‌ సింగ్‌ సిద్ధు
ఎగుమతులపై గందరగోళం
జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు మొదటి తరం న్యాయవాది
జూన్‌ 20 నాటికి నివేదిక సమర్పించండి

తాజా వార్తలు

09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

07:37 PM

కారులో నవ దంపతులు సజీవదహనం

07:22 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

07:12 PM

తల్లి, ఇద్దరు కూతుర్లు దారుణ ఆత్మహత్య.. గ్యాస్ లీక్ చేసుకుని పీల్చి..

07:00 PM

రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి

06:47 PM

ప్రముఖ గాయకురాలు కన్నుమూత

06:39 PM

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా కేటీఆర్

06:32 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌..ఉమ్రాన్‌కు చోటు

06:18 PM

దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి : సీఎం కేసీఆర్

06:05 PM

అన్నమయ్య జయంతి ఉత్సవాలు ముగింపు

06:00 PM

గాంధీ ఆస్పత్రిలో ఎంఆర్ఐ మిషన్, క్యాత్ ల్యాబ్ ప్రారంభం

05:51 PM

వరుడికి బట్టతల ఉందని పెండ్లి ఆపేసిన వధువు

05:38 PM

శేఖర్ చిత్రం నిలిపివేతపై రాజశేఖర్ సంచలన ఆరోపణలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.