Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బరాబర్‌.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 17,2022

బరాబర్‌..

- బడ్జెట్‌ మాత్రమే కాదు.. రాష్ట్రాలూ కీలకమే
- 'ఆర్థిక' చక్రానికి అవసరమయ్యే వనరులు రాష్ట్ర ప్రభుత్వాల వద్దే అధికం : జీడీపీ వృద్ధిపై
ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు
న్యూఢిల్లీ : భారత్‌ స్వాతంత్య్రం పొంది ఈ ఏడాదికి 75 ఏండ్లు గడుస్తుంది. ఈ తరుణంలో ఈ సారి కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై అందిరి దృష్టి నెలకొన్నది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఐదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణంగా, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై ఊహాగానాలు, సూచనలు ఈ కార్యక్రమానికి ముందుంటాయి. అనంతరం అంచనాలకు అనుగుణంగా విశ్లేషణ, విమర్శలుంటాయి.అయితే, జీడీపీ వృద్ధిలో బడ్జెట్‌ ఒక్కటి మాత్రమే కీలకం కాదని ఆర్థిక నిపుణులు తెలిపారు. ఇందులో రాష్ట్రాలూ ప్రధానమేననీ చెప్పారు. భారతదేశ ఆర్థిక వృద్ధికి సంబంధించిన ప్రాథమిక సత్యం దేశ నిర్మాణంలో ఇమిడి ఉన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1 '' భారతదేశం, అంటే భారత్‌, రాష్ట్రాల యూనియన్‌గా ఉండాలి'' మరియు రాజకీయ ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తి ప్రభావవంతంగా అన్ని రాష్ట్రాల ఉత్పత్తి మొత్తం (ముఖ్యంగా రాష్ట్రాలు ఏమి చేయగలవో దాని ఫలితం సేకరించిన, కేటాయించిన వనరులతో) అయ్యి ఉండాలి. నిజానికి, ఆర్థిక ఉత్పత్తి చక్రానికి అవసరమయ్యే వనరులైన ఉద్యోగాలు, ఆదాయం, వినియోగం, పెట్టుబడి, వృద్ధిని సృష్టించడం రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఎక్కువగా ఉంటాయి. వాటి మధ్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ( అభివృద్ధి, అభివృద్ధిచేతర వ్యయంలో) రూ. 64.70 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేశాయి. ఇందులో రూ. 42.11 లక్షల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉన్నాయి. మిగిలిన మొత్తాన్ని కూడా కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తాయి. కాబట్టి, ఇందులో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం కాదనలేనిది. దేశంలో ఉన్న ఎన్నో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలు దారి చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వెనకబడిన తరగతుల మధ్య అసంతృప్తివకి కారణం ఆర్థికావకాశాల అసమానత. సామాజిక న్యాయం లేదా ఉద్యోగ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధానాల ద్వారా మాత్రమే నిజమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్పత్తి కోసం శ్రమను పెంచడానికి మూలధనం, అందుబాటులో ఉన్న భూ వనరులను ఎంతవరకు ఉపయోగించగలవు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. బీజేపీ ప్రస్తుతం దేశంలోని 18 రాష్ట్రాల్లో 'డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలను' నడుపుతున్న విషయం గమనించాల్సిన అంశం. అయితే, దేశ జీడీపీ, ఆర్థికాంశాల్లో పరివర్తన ఢిల్లీలో రూపొందించబడిన అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, కొన్ని ప్రధాన మార్పులు రాష్ట్రాలలో ఉద్భవించాయనీ, జీడీపీలో తమ మార్కును చూపెట్టాయని గత అంశాలను నిపుణులు గుర్తు చేశారు. గుజరాత్‌ నుంచి వచ్చిన 'శ్వేత విప్లవం', తమిళనాడులో పుట్టిన మధ్యాహ్న భోజన పథకం, అక్షరాస్యత వేగం కోసం నమోదు ప్రక్రియ, 1970లలో మహారాష్ట్రలోని 'ఉపాధి హామీ పథకం' వంటి వాటిని ఉదహరించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బాలికపై లైంగికదాడి.. హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
భారత్‌కు మూడు మాసాల్లో 50రెట్లు పెరిగిన రష్యన్‌ చమురు దిగుమతులు
అగ్నిపథ్‌కు వ్యతిరేంగా ఎస్కేఎం ఆందోళన
బీజేపీది అవకాశవాద రాజకీయం
విభజించు.. పాలించు
తొలిసారిగా భారత్‌లో జీ-20 సమావేశాలు
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నాలు
వరద ముంపుతో అసోం విలవిల
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ర్యాలీ
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌
శరద్‌ పవార్‌ని విమర్శించిన మరాఠి నటికి బెయిల్‌
13 వేలను దాటిన కరోనా కేసులు
సంపన్న దేశాల ఝూటా వాగ్దానాలు
అసెంబ్లీలోనే తేలాలి
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
ఆపరేషన్‌ కమల్‌...
మీ విశ్వాసానికి కృతజ్ఞతలు

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.