Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉద్యోగుల ఆరోగ్యం పట్టని మోడీ సర్కార్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 18,2022

ఉద్యోగుల ఆరోగ్యం పట్టని మోడీ సర్కార్‌

న్యూఢిల్లీ : కార్పొరేటీకరణే ధ్యేయంగా రక్షణ శాఖ కింద పనిచేస్తున్న 41 ఆర్డినెస్స్‌ ఫ్యాక్టరీలను మోడీ సర్కార్‌ 7 కార్పొరేషన్లుగా విడగొట్టింది. అయితే ఈ నిర్ణయాన్ని అమలుచేస్తున్న సమయంలో ఉద్యోగుల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నది. ఆర్డినెస్స్‌ ఫ్యాక్టరీలకు అనుబంధంగా ఉన్న 29 ఆస్పత్రులు, డిస్పెన్సరీలను ఈ కార్పొరేషన్‌లలో భాగం చేయలేదు. ఈ ఆస్పత్రుల ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆరోగ్య సేవలను పొందుతుంటారు. గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు.. ఇప్పుడు కొత్తగా సృష్టించిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఆర్డినెస్స్‌ (సీ అండ్‌ ఎస్‌) నియంత్రణలో ఉంటాయి. దీని బట్టి చూస్తే ప్రభుత్వం వీటిని వదిలించుకోవాలనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నెల 10న డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ సెక్రటరీ డా. అజరు కుమార్‌ రాసిన లేఖలో ఈ విషయం స్పష్టమవుతున్నది. ఈ ఆస్పత్రుల సేవలు.... కొత్త కార్పొరేట్‌ సంస్థలు చేపట్టవనీ, వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేయవచ్చుననీ.. ఆర్డినెస్స్‌ ఫ్యాక్టరీల ఆస్పత్రులున్న 10 రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు ఆయన ఓ లేఖ రాశారు. ఈ ఏడు కార్పొరేషన్లు వాణిజ్య ప్రాతిపదికన నడుస్తాయనీ, కోర్‌ ప్రొడక్షన్‌ కార్యాకలాపాలపై మాత్రమే దృష్టి పెడతాయని ఆయన పేర్కొన్నారు.కాగా, కార్పొరేటీకరణ ధ్యేయంగా ఆర్డినెస్స్‌ ఫ్యాక్టరీలను ముక్కలుగా విడగొట్టడంపై భగ్గుమంటున్న ఉద్యోగులు.. ఇప్పుడు ఆస్పత్రుల సేవలను నిలిపివేస్తూ లేఖ రాయడం పట్ల ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై ఆల్‌ ఇండియా డిఫెన్స్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (ఏఐడీఈఎఫ్‌) ప్రధాన కార్యదర్శి సి. శ్రీకుమార్‌ తీవ్రంగా స్పందించారు. వాణిజ్య ప్రాతిపదికన వీటిని నడపాలన్న డిఫెన్స్‌ ప్రొడక్షన్‌ సెక్రటరీ డా. అజరు కుమార్‌ లేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు ఆస్పత్రుల సేవలు నిలిపివేయాలనుకోవడం.. అసమర్థ చర్యగా ఆయన అభివర్ణించారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలన్నీ... తమ ఆస్పత్రులను సమర్థవంతంగా నడుపుతున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. కోవిడ్‌ సమయంలో ఆస్పత్రుల ప్రాముఖ్యత గురించి ప్రభుత్వానికి తెలిసిందనీ, వాస్తవంగా చెప్పాలంటే కోవిడ్‌ సంక్షోభ సయయంలో ప్రభుత్వ, రైల్వే, ఆర్డినెస్స్‌ ఫ్యాక్టరీ ఆస్పత్రులు.. ఎనలేని సేవలు అందించాయని అన్నారు. లక్షలు కట్టలేక సామాన్యులు ఈ ఆస్పత్రులపై ఆధారపడుతున్నారని గుర్తు చేశారు.వీటిని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీజీహెచ్‌ఎస్‌, కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈఎస్‌ఐసీ ఆస్పత్రులు స్వాధీనం చేసుకునేందుకు నిరాకరించడంతోనే.. ఆ పని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించారని శ్రీకుమార్‌ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం క్యాబినెట్‌ నిర్ణయంతో పాటు మద్రాస్‌ హైకోర్టుకిచ్చిన హామీలను ఉల్లఘించడం కిందకు వస్తుందని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలోనే కాకుండా, ఫ్యాక్టరీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ఉద్యోగులకు ఆర్డినెస్స్‌ ఫ్యాక్టరీస్‌ మెడికల్‌ రెగ్యులేషన్‌ (ఓఎఫ్‌ఎంఆర్‌) వైద్య సేవలను అందుతాయని పేర్కొన్నారు. అటువంటిది ఈ వైద్య హక్కులను ప్రభుత్వం ఎలా తొలగిస్తుందని ప్రశ్నించారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, సాయుధ వాహనాల తయారీలో నిమగమైన సమయంలో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటాయని అన్నారు. ఈ ఆస్పత్రులన్నీ మారుమూల ప్రాంతాల్లో ఉన్నాయనీ, అందువల్ల ఆస్పత్రులను నిర్వీర్యం చేయాలనే ప్రభుత్వ నిర్ణయం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇటువంటి చర్యలను ప్రజలు సమర్థించరని అన్నారు. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ కార్పొరేటీకరణ తర్వాత ఉద్యోగులకు కష్టాలు, వేధింపులు మొదలయ్యాయనీ, ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో ఉద్యోగులు అభద్రతా భావంతో పనిచేస్తున్నారని అన్నారు. దీనిపై రక్షణ శాఖ మంత్రిని త్వరలో కలుస్తామని తెలిపారు,

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రపంచ దేశాల అప్పు రూ.23100 లక్షల కోట్లు
ముఖ్యమంత్రిని విమర్శించారంటూ...
దడ పుట్టిస్తున్న 'మంకీపాక్స్‌'
బీజేపీ ప్రభుత్వ విధానాలతోనే సంక్షోభం
రూ.లక్ష కోట్లకు పైగా అప్పు
23 మందితో ఆఫీస్‌ బేరర్స్‌ ఎన్నిక
బీహార్‌లో జర్నలిస్టు హత్య
రాంబన్‌ టన్నల్‌ ప్రమాదంపై సీఐటీయూ దిగ్భ్రాంతి
విమర్శను తట్టుకోలేకపోతున్న పాలకులు
ఘనంగా తెభాగ 75వ వార్షికోత్సవం
దళిత మహిళ వంట చేస్తోందని..
పెన్షన్‌కు నోట్ల రద్దు అడ్డు
ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం
మహిళా శక్తిని చాటాలి
వృద్ధుడిని కొట్టి చంపిన బీజేపీ నేత
10కి పెరిగిన సొరంగ మృతులు
కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ తొలి వార్షికోత్సవం
అసోంలో వరద బీభత్సం
ఆ దేశాలు భారత్‌లా కాదు
సీపీఎస్‌ ముక్త్‌ భారత్‌ ఎన్‌ఎంఓపీఎస్‌ లక్ష్యం
ప్రజాస్వామ్యం బీటలు వారితే మానవాళికే ముప్పు !
ఢిల్లీ ప్రొఫెసర్‌ అరెస్టు, విడుదల
జ్ఞానవాపి మసీదు కేసు వారణాసి జిల్లా జడ్జికి బదిలీ
హెల్మెట్‌ రూల్స్‌ మరింత కఠినతరం..
గగన్‌యాన్‌.. త్వరలో మానవరహిత ప్రయోగాలు
లాలూ యాదవ్‌పై మరో కేసు..
కోర్టులో లొంగిపోయిన నవజోత్‌ సింగ్‌ సిద్ధు
ఎగుమతులపై గందరగోళం
జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు మొదటి తరం న్యాయవాది
జూన్‌ 20 నాటికి నివేదిక సమర్పించండి

తాజా వార్తలు

09:56 PM

లోన్ రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాలు.. మ‌హిళ‌ ఫోటోలు మార్ఫింగ్ చేసి..

09:48 PM

బాచుపల్లిలో సెక్యూరిటీ గార్డుపై ట్రాన్స్ జెండర్లు దాడి

09:32 PM

జ‌పాన్‌కు బ‌య‌లుదేరిన ప్ర‌ధాని మోడీ

09:28 PM

ఐపీఎల్.. హైదరాబాద్ గౌరవప్రదమైన స్కోరు..

09:18 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

09:14 PM

యాదాద్రిలో అధికంగా భక్తుల రద్దీ

09:08 PM

రైలు ఎక్కిన 300 ఆర్టీసీ బస్సులు.. వీడియో

08:57 PM

వనజీవి రామయ్యకు పవన్ కల్యాణ్ వీడియో కాల్..

08:42 PM

వ‌రంగ‌ల్ జిల్లా‌లో రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వ వైద్యుడు మృతి

08:35 PM

కుతుబ్‌మినార్‌లో తవ్వకాలకు ఆదేశాలు ఇవ్వలేదు : కేంద్రం

08:33 PM

పోలీస్‌స్టేషన్‌కు నిప్పు.. నిందితుల ఇండ్లు కూల్చివేత

08:26 PM

బారాణా పెంచి.. చారాణా తగ్గించారు : మంత్రి హరీశ్ రావు

08:19 PM

లండన్ నుంచి దావోస్‌కు మంత్రి కేటీఆర్

07:58 PM

సోదరుడి కొడుకు పై మహిళ హత్యాయత్నం..!

07:45 PM

కొత్త ఆంగ్ల పదాన్ని పరిచయం చేసిన ఎంపీ

07:37 PM

కారులో నవ దంపతులు సజీవదహనం

07:22 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

07:12 PM

తల్లి, ఇద్దరు కూతుర్లు దారుణ ఆత్మహత్య.. గ్యాస్ లీక్ చేసుకుని పీల్చి..

07:00 PM

రోడ్డు ప్రమాదంలో బిచ్చగాడు మృతి

06:47 PM

ప్రముఖ గాయకురాలు కన్నుమూత

06:39 PM

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘానికి అధ్యక్షుడిగా కేటీఆర్

06:32 PM

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఎంపిక‌..ఉమ్రాన్‌కు చోటు

06:18 PM

దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాలి : సీఎం కేసీఆర్

06:05 PM

అన్నమయ్య జయంతి ఉత్సవాలు ముగింపు

06:00 PM

గాంధీ ఆస్పత్రిలో ఎంఆర్ఐ మిషన్, క్యాత్ ల్యాబ్ ప్రారంభం

05:51 PM

వరుడికి బట్టతల ఉందని పెండ్లి ఆపేసిన వధువు

05:38 PM

శేఖర్ చిత్రం నిలిపివేతపై రాజశేఖర్ సంచలన ఆరోపణలు

05:29 PM

ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా స‌లీల్ ప‌రేఖ్

05:22 PM

ఆఫీసుకు వెళ్లలేక సాఫ్టవేర్ ఉద్యోగి ఆత్మహత్య

05:11 PM

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.