Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మొగులయ్యకు పద్మశ్రీ.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2022

మొగులయ్యకు పద్మశ్రీ..

- 17 పద్మవిభూషణ్‌.. 107 మందికి పద్మశ్రీ
న్యూఢిల్లీ: పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'పద్మ' అవార్డుల జాబితాను మంగళవారం విడుదల చేసింది. 2021 సంవత్సరానికి గానూ నలుగురికి పద్మవిభూషణ్‌, 17మందికి పద్మభూషణ్‌, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. ఇటీవల హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన ప్రభా ఆత్రే, రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం), కల్యాణ్‌సింగ్‌ (మరణానంతరం)లకు పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. కోవిడ్‌ మహమ్మారి పోరాటంలో కీలక అస్త్రమైన కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ కష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులను పద్మభూషణ్‌ పురస్కారం వరించింది. అలాగే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌తో పాటు కోవిషీల్డ్‌ టీకా తయారు చేసిన సీరమ్‌ సంస్థ వ్యవస్థాపకులు సైరస్‌ పూనావాలా, ప్రపంచ టెక్‌ దిగ్గజ సంస్థలకు అధిపతులుగా వ్యవహరిస్తున్న గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచారు, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లను ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి కేంద్రం ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మ భూషణ్‌ పురస్కారాన్ని సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య తిరస్కరించారు. ఈ విషయం గురించి తనకు ఎవ్వరూ సమాచారం ఇవ్వలేదనీ, ఈ విషయంపై తనకేమాత్రం తెలియదని పేర్కొన్నారు. ఒకవేళ పురస్కారానికి ఎంపిక చేసివుంటే తాను స్వీకరించబోనని స్పష్టం చేశారు. కాగా తెలంగాణ నుంచి మొగులయ్య (కళలు), రామచంద్రయ్య (కళలు), పద్మజారెడ్డి (కళలు) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. ఏపీ నుంచి గోసవీడు షేక్‌ హసన్‌ (కళారంగం)బీ డాక్టర్‌ సుంకర వెంకట ఆదినారాయణరావు (వైద్యం)బీ గరికపాటి నరసింహారావు ఉన్నారు..

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాజీవ్‌ హత్య కేసులో దోషి విడుదల
మహిళల వివాహ వయస్సు పెంపు వద్దు
ఏఐఎఫ్‌ఎఫ్‌డబ్ల్యూఎఫ్‌ జాతీయ సదస్సు
కాలుష్య కోరల్లో భారత్‌
గుజరాత్‌లో ఘోర ప్రమాదం
డైరక్టర్లే అమ్మేయొచ్చు!
పశుగ్రహణం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌
పదో తరగతి పుస్తకాల్లో హెడ్గేవార్‌ ప్రసంగం
తొలి రోజే తడబాటు...
ట్విన్‌ టవర్‌ కూల్చివేత గడువును పొడిగించిన సుప్రీంకోర్టు
ముంబయి వీధుల్లో పూలమ్మే యువతికి అమెరికా టాప్‌ వర్సిటీలో అడ్మిషన్‌
గోధుమల ఎగుమతులకు ఓకే
రైతు నాయకుడు గౌలం ముహమ్మద్‌ జౌలా మృతి
20 నుంచి 22 వరకు ఎస్‌టీఎఫ్‌ఐ 8వ జాతీయ మహాసభలు
తమిళానికి అడ్డువస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం : కమల్‌హాసన్‌
ధరల నియంత్రణ ఏదీ?
వికలాంగుల గోడు వినేవారేరీ?
బ్యాంకుల్లో రూ.40వేల కోట్ల మోసాలు
కొనేది తినేది లేదు
మసీదులో ప్రార్థనలు అడ్డుకోరాదు
త్రిపురలో సీపీఐ(ఎం) నేతపై బీజేపీ దాడి
టాయిలెట్‌నూ ఉపయోగించుకోలేకపోతున్నా..
నూతన విద్యావిధానంతో అత్యధిక మంది విద్యకు దూరం
అసోంలో వరదలు..
కేరళలో వర్షాలు మరింత తీవ్రం
నాడు రాముడు.. నేడు శివుడు
విమాన ఇంధన ధరల మోత.. వరుసగా పదోసారి బాదుడు
దళితుడి పెండ్లి వేడుకలో పెత్తందార్ల దుశ్చర్య
స్వదేశీ డెయిరీలకు ముప్పు

తాజా వార్తలు

09:33 PM

సెప్టిక్ ట్యాంక్ క్లీన్‌చేస్తూ ఒక‌రి మృతి

09:28 PM

తెలంగాణలో కొత్తగా 47 కరోనా కేసులు

09:22 PM

వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా హైదరబాదీ నిఖ‌త్ జ‌రీన్‌

09:14 PM

మొగుల‌య్య‌కు కోటి న‌జ‌రానా ప్ర‌క‌టించిన కేసీఆర్‌

09:10 PM

నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:59 PM

ఫిఫా పురుషుల వరల్డ్ కప్ పోటీలకు మహిళా రిఫరీలు

08:53 PM

రేపు దావోస్‌ పర్యటనకు సీఎం జగన్‌

08:43 PM

ఎన్నికలు తట్టుకోవడం కష్టంగా ఉంది: ఉత్తమ్

08:32 PM

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

08:25 PM

మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:19 PM

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

08:02 PM

భార‌త్‌లో పెట్టుబ‌డుల గమ్మ‌స్థానం తెలంగాణ‌: కేటీఆర్

07:52 PM

తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

07:45 PM

పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాసం

07:30 PM

రేపు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష!

07:27 PM

అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

07:24 PM

బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:11 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:01 PM

21న రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్లు తిరిగి లెక్కింపు

06:50 PM

సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

06:40 PM

తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ

06:32 PM

మథురలో మసీదు కేసు.. తీర్పు రిజర్వ్

06:21 PM

బాక్సింగ్ రింగ్‌లోనే.. చాంపియన్ బాక్సర్‌ గుండెపోటుతో మృతి

06:10 PM

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

06:07 PM

పరీక్ష రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

05:49 PM

వంద‌ల ఏండ్ల నాటి అస్థి‌పంజ‌రం ల‌భ్యం.. అత్యధిక ప్రజలతో డీఎన్ఏ మ్యాచ్..!

05:41 PM

ఎన్టీఆర్, కొరటాల చిత్రం తొలి పోస్టర్ విడుదల

05:31 PM

వైజాగ్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే..?

05:23 PM

రేకుల ఇంటికి రూ. 7.2 లక్షల కరెంటు బిల్లు..!

05:15 PM

ఆదిలాబాద్‌లో రైతులు, సీసీఐ ఉద్యోగులు ధర్నా

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.