Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 14,2022

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

- 27 మంది మృతి..పలువురికి గాయాలు
- కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో ఘటన..
- రంగంలోకి దిగిన అగ్నిమాపక శకటాలు..
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్‌ సమీపంలోని ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభంచింది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందారు.పలువురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భవనం కిటికీలు పగులగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
అసలేం జరిగింది..?
             నిత్యం రద్దీగా ఉంటే వాణిజ్య సముదాయంలో ఉన్న షాపుల్లో యజమానులు, సిబ్బందితో పాటు సందర్శకులు ఉన్నారు. ఎప్పటి లానే శుక్రవారం వ్యాపారాలు కొనసాగుతుండటంతో..అమాంతంగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు..చిమ్మచీకట్లు..పొగలు అలుముకున్నాయి. ప్రాణాలతో బయటపడటానికి చేసిన కొందరి ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆ మంటల్లోనే సజీవ దహనం అయ్యారు.
             భవనం కిటికీల నుంచి పొగలు రావడంతో జేసీబీ యంత్రంతో మరికొందర్ని కిందకు దించారు. ఇంకొందరు తాడుతో కిందకు దిగారు. ప్రస్తుతం తొమ్మిది అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో పాటు క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించేందుకు అంబులెన్స్‌లను కూడా అక్కడికక్కడే ఏర్పాటు చేశారు.
భవన సముదాయ యజమాని అరెస్టు..!
             మెట్రో స్టేషన్‌లోని పిల్లర్‌ 544 సమీపంలో నిర్మించిన ఈ భవనం 3-అంతస్తుల వాణిజ్య భవనం అని, దీనిని కార్యాలయ స్థలంగా కంపెనీలకు అద్దెకు ఇస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సీసీటీవీ కెమెరా, రూటర్‌ తయారీ కంపెనీ ఉన్న భవనంలోని మొదటి అంతస్తు నుంచి మంటలు చెలరేగాయని పోలీసులు గుర్తించారు. కంపెనీ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బాలికపై లైంగికదాడి.. హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
భారత్‌కు మూడు మాసాల్లో 50రెట్లు పెరిగిన రష్యన్‌ చమురు దిగుమతులు
అగ్నిపథ్‌కు వ్యతిరేంగా ఎస్కేఎం ఆందోళన
బీజేపీది అవకాశవాద రాజకీయం
విభజించు.. పాలించు
తొలిసారిగా భారత్‌లో జీ-20 సమావేశాలు
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నాలు
వరద ముంపుతో అసోం విలవిల
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ర్యాలీ
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌
శరద్‌ పవార్‌ని విమర్శించిన మరాఠి నటికి బెయిల్‌
13 వేలను దాటిన కరోనా కేసులు
సంపన్న దేశాల ఝూటా వాగ్దానాలు
అసెంబ్లీలోనే తేలాలి
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
ఆపరేషన్‌ కమల్‌...
మీ విశ్వాసానికి కృతజ్ఞతలు
జోమాటో బాయ్‌ దళితుడని ఫుడ్‌ నిరాకరణ...
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా 24న దేశవ్యాప్త ఆందోళన
మళ్లీ 12 వేలు దాటిన రోజువారీ కోవిడ్‌ కేసులు
బుల్డోజర్‌ జస్టిస్‌కు ముగింపు పలకండి
మాజీ సైనికుల కోటాకే దిక్కు లేదు !
హలో..హలో
మా వాదన వినండి
ద్రౌపది ముర్ము X యశ్వంత్‌ సిన్హా

తాజా వార్తలు

10:46 AM

రైలు కింద పడి నగర పంచాయతీ కమిషనర్‌ ఆత్మహత్య

10:29 AM

రామంతపూర్‌లో భార్యా‌భ‌ర్త‌ల ఆత్మ‌హ‌త్య‌

09:33 AM

ప్రధాని మోడీకి యశ్వంత్ సిన్హా ఫోన్

09:30 AM

ఏక్‌నాథ్ షిండే యూ టర్న్..!

09:16 AM

భోలకపుర్‌లో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

09:08 AM

కామారెడ్డిలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

09:00 AM

కర్ణాటకలో దారుణం..బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

08:52 AM

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

08:44 AM

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

08:32 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:18 AM

మద్యం మత్తులో సొంత తమ్ముడినే హతమార్చిన అన్న

08:14 AM

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: సీజీఐ ఎన్వీ రమణ

08:04 AM

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్

07:50 AM

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

07:50 AM

ప్ర‌యివేటు స్కూళ్ల కోసం 27 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

07:25 AM

పాకిస్థాన్‌...పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం

07:15 AM

జులై 1న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

07:11 AM

నార్వేలో నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

07:00 AM

మరో 7 జిల్లాలకు బాలామృతం ప్లస్‌

06:50 AM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

09:58 PM

సికింద్రాబాద్ ఘటనలో మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

09:51 PM

మణికొండలో భారీగా గంజాయి స్వాధీనం

09:44 PM

బండ్ల గ‌ణేశ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

09:36 PM

మహిళా ఏఎస్సైను కాల్చి.. ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

09:28 PM

అసోంకు అంబానీల భారీ సాయం

09:21 PM

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

09:14 PM

ట్విట్టర్ విక్రయానికి బోర్డు ఆమోదం

09:11 PM

ఈసీని డమ్మీ చేసిన బీజేపీ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

08:45 PM

రైలు నడుపుతూ డ్రైవర్ మృతి..!

08:37 PM

పురుషులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలిపివేశారు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.