Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
త్రిపుర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 16,2022

త్రిపుర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారు

- ముఖ్యమంత్రిని మార్చడం ఎన్నికల జిమ్మిక్కే
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : త్రిపుర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని నెలల ముందు త్రిపుర ముఖ్యమంత్రిని మార్చడం కేవలం జిమ్మిక్కే అనీ, అది ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేయదని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో ఆ రాష్ట్రంలో అధ్వాన్నమైన పాలన, పెరుగుతున్న ఆర్థిక భారాలు, భయాందోళనలు ఉన్నాయని అన్నారు. త్రిపురలో హఠత్తుగా బీజేపీ ముఖ్యమంత్రిని మార్చడంపై సీతారాం ఏచూరి స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ పరిపాలన ఏమీలేదని, పైగా ఫాసిస్ట్‌ హింస పెరిగిందని విమర్శించారు. త్రిపురలో రాజ్యాంగ ఆదేశాలను ద్వంసం చేశారనీ, శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని ఆరోపించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఆర్థిక భారాలు పెరిగాయని పేర్కొన్నారు. త్రిపుర ప్రజలు రానున్న రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

లోక్‌పాల్‌కు 5680 ఫిర్యాదులు
2035 నాటికి పట్టణ జనాభా 67.5 కోట్లు
'అగ్నిపథ్‌' రద్దు చేయాలి
ట్రక్‌ డ్రైవర్ల హక్కులు కాపాడండి
బతుకులు బుగ్గి
రష్యా నుంచి రానున్న డీఏపీ
మణిపూర్‌ రైల్వే నిర్మాణ ప్రాజెక్ట్‌ ప్రాంతంలో విరిగిపడిన కొండచరియలు : ఏడుగురు మృతి
పీఎస్‌ఎల్‌వీ సి-53 సక్సెస్‌
లక్ష దాటిన క్రియా శీలక కేసులు
ఎస్‌బీఐ సేవల్లో తీవ్ర అంతరాయం
లంచం కేసులో రైల్వే చీఫ్‌ ఇంజినీర్‌ అరెస్టు
పోలీసు రిమాండ్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మహ్మద్‌ జుబేర్‌
మహా సీఎంగా షిండే
ఔషధాల కొరత...
ఠాక్రే రాజీనామా
ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక
జులై 2న తెలంగాణకు యశ్వంత్‌ సిన్హా
రాష్ట్రపతి ఎన్నికలకు 79 నామినేషన్లు
రూపాయి మహా పతనం
పరిహారం చెల్లింపునపై నాన్చుడే..
అగ్నిపథ్‌ను రద్దు చేయాల్సిందే
దర్జీ హత్యపై ఎన్‌ఐఏ దర్యాప్తు
జేఎన్‌యూలో దాబాలు మూసివేత
యూపీ బుల్డోజర్‌ కూల్చివేతలపై పిటీషన్‌ 13కు వాయిదా
ముంబయికి రండి.. కూర్చొని మాట్లాడుకుందాం
సీనియర్‌ సీపీఐ(ఎం) నేత
కార్పొరేట్ల కోసమే సామాజిక ముసుగు
ముంబయిలో ఘోర ప్రమాదం
కొన్ని వస్తువులపై మినహాయింపులు ఉపసంహరణ
కృష్ణా ట్రిబ్యునల్‌ కాల పరిమితి

తాజా వార్తలు

08:15 PM

5 వికెట్లు కోల్పోయిన టీమిండియా

07:59 PM

రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:57 PM

హైదరాబాద్ లో నాని 'దసరా' కోసం భారీ సెట్

07:55 PM

అబద్ధాల కోరు బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: తలసాని

07:10 PM

అమెరికాలో భారీ కుంభకోణం..భారత సంతతి వ్యక్తి అరెస్ట్

06:52 PM

గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించవద్దు : రేవంత్ రెడ్డి

06:52 PM

చంద్ర‌బాబు మీద పోటీ వార్తలపై స్పందించిన న‌టుడు విశాల్

06:27 PM

బాలికపై లైంగికదాడికి యత్నం..ప్రతిఘటించిన్నందుకు ముక్కు కోసేశారు

06:25 PM

యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి..

06:14 PM

భ‌ర్త మ‌ర‌ణంపై అస‌త్య వార్త‌లు..న‌టి మీనా ఆవేద‌న‌

05:49 PM

హనుమకొండలో ఉద్రిక్తత

05:49 PM

జూనియర్ కాలేజీలుగా మారనున్న గురుకుల పాఠశాలలు

05:13 PM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

05:09 PM

రైల్వే శాఖ కీలక నిర్ణయం

04:28 PM

రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు : సీపీఐ(ఎం)

04:21 PM

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు..

04:15 PM

మత్స్యశాఖ కమిషనరేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌

04:01 PM

హైదరాబాద్‌లో వాహ‌నాదారుల‌కు శుభ‌వార్త‌..!

03:50 PM

సివిల్ కోర్టులో పేలుడు

03:45 PM

ఏపీలో ఫెయిలైన 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త

03:40 PM

అమిత్ షా ఒప్పుకొనుంటే మహా వికాస్ అఘాడీ ఉండేది కాదు : ఉద్ధవ్ ఠాక్రే

03:33 PM

తిరుమలలో సెప్టెంబర్‌ 27నుంచి బ్రహ్మోత్సవాలు

03:09 PM

బంగారంపై దిగుమతి సుంకం పెంపు..!

03:00 PM

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

02:54 PM

ఆరు వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

02:12 PM

పాకిస్థాన్‌లో కరెంట్‌ కోతలు తీవ్రం

02:03 PM

బాలిక ప్రాణం తీసిన అబార్ష‌న్ ట్యాబ్లెట్..!

01:51 PM

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ గడువు పొడిగింపు

01:36 PM

రేపటి తరానికి వెంకయ్య ఆదర్శం కావాలి : కేసీఆర్

01:32 PM

'అల్లూరి`ఫస్ట్ లుక్ విడుదల

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.