Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అంతులేని అసమానతలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 17,2022

అంతులేని అసమానతలు

- రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత పి.సాయినాథ్‌
- ఇక విశాల ఐక్య సమర శీల ఉద్యమం
- ఆగస్టు 1న 500 గ్రామీణ జిల్లాల్లో ఆందోళనలు : వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ కన్వెన్షన్‌ పిలుపు
న్యూఢిల్లీ : దేశంలో అసమానతలు మరింతగా పెరిగాయని రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత,పీఏఆర్‌ఐ వ్యవస్థాపకులు పాలగుమ్మి సాయినాథ్‌ తెలిపారు. వ్యవసాయ కార్మికుల అఖిల భారత కన్వెన్షన్‌ సోమవారం నాడిక్కడ హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ భవన్‌ లో జరిగింది. ఈ కన్వెన్షన్‌ ను సాయినాథ్‌ ప్రారంభించారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ కార్యచరణ ప్రణాళికను ప్రవేశపెట్టగా, జాతీయ సహాయ కార్యదర్శి విక్రమ్‌ సింగ్‌ తీర్మానం ప్రవేశపెట్టారు.
              ఈ సందర్భంగా పి.సాయినాథ్‌ మాట్లాడుతూ దేశంలో 1920 నాటి తీవ్రమైన అసమానతలు, వందేండ్ల తరువాత మళ్ళీ పునరావృతమవుతున్నాయని అన్నారు. ఈ తీవ్రమైన అసమానతలకు అధికంగా ప్రభావానికి గురవుతున్న వారు వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, మహిళలు అని వివరించారు. 30 ఏండ్లలో పెరగని శతకోటేశ్వరులు, కోవిడ్‌ విజృంభించిన ఆ రెండేండ్లలోనే పెరిగారని చెప్పారు. ఫార్మా రంగం, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన వారు కోటీశ్వర్లు అయ్యారని తెలిపారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా మన సమాజంలో నెలకొన్న అసమానతలను సాయినాథ్‌ వివరించారు. 1991లో దేశంలో ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టినప్పుడు, దేశంలో ఒక్క డాలర్‌ బిలియనీర్‌ కూడా లేడని అన్నారు. కానీ ప్రస్తుతం ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం దేశంలో 166 డాలర్ల బిలియనీర్లు ఉన్నారని తెలిపారు. ఈ 166 మంది వ్యక్తుల మొత్తం ఆస్తులు 794 బిలియనీర్‌ డాలర్లని వివరించారు. సామాజిక ఆర్థిక కుల గణనను నిర్వహించిన 2012 సంవత్సరంలో ఈ సంఖ్య 53గా ఉందని తెలిపారు. ఈ జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ కుటుంబాల్లో మూడింట రెండు కుటుంబాలు రూ. 5,000 కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నారని, 90 కుటుంబాల ఆదాయం రూ.10,000 కంటే తక్కువ ఉందని అన్నారు. మిగిలిన 10 శాతం మందిలో ఎక్కువ మంది కుటుంబాలు ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారని అన్నారు. కోవిడ్‌-19 కాలంలో కార్పొరేట్‌ సంస్థలు భారీ లాభాలు ఆర్జించేందుకు ప్రభుత్వ విధానాలు ఎలా దోహదపడ్డాయో ఆయన వివరించారు. రాజ్యాంగ పీఠికలో కూడా పొందుపరిచిన ఈ అసమానతలకు వ్యతిరేకంగా మనం స్వాతంత్య్ర పోరాటం చేశామని ప్రతినిధులకు గుర్తు చేశారు. వ్యవసాయ కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు. పనులు లేక పట్టణాలకు వలస వెళ్లేందుకు సిద్ధపడుతున్నారని, అయితే ఇప్పుడు పట్టణాల్లో పనులు లేక, గ్రామాలకు వెళ్లిపోతున్నారని విమర్శించారు.
వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఐక్యంగా..
              అందరికీ ఉపాధి, ఇళ్లు, భూమి, ఆహారం, విద్యా, వైద్యం, సమానత్వం కోసం విశాల ఐక్య సమర శీల ఉద్యమాలకు ఐదు వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి జాతీయ కన్వెన్షన్‌ పిలుపు ఇచ్చింది. వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఉద్యమిస్తోన్న సంఘాలను, వ్యక్తులను సమీకరించాలని కన్వెన్షన్‌ తీర్మానించింది. తీర్మాణంపైన, ఆయా రాష్ట్రాల్లో సమస్యలపైన అన్ని రాష్ట్రాలకు చెందిన 118 మందికి పైగా ప్రతినిధులు చర్చల్లో మాట్లాడారు. తీర్మానానికి జిఎస్‌ గోరియా మద్దతు ఇచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భవిష్యత్తు కార్యచరణకు జాతీయ కన్వెన్షన్‌ పిలుపు ఇచ్చింది. జూన్‌-జులైల్లో రాష్ట్రాల్లోనూ, జిల్లాల్లోనూ వ్యవసాయ కార్మిక సంఘాల ఉమ్మడి సదస్సులు నిర్వహించాలని కన్వెన్షన్‌ నిర్ణయించింది. జులై 15 నుంచి 30 వరకు 15 రోజుల పాటు గ్రామం, మండలం, జిల్లాస్థాయిల్లో ప్రచార ఉద్యమానికి (జాతాలు, ప్రదర్శనలు, సభలు, ర్యాలీలు, యాత్రలు) కన్వెన్షన్‌ నిర్ణయించింది. ఆగస్టు 1న దేశవ్యాప్తంగా 500 గ్రామీణ జిల్లాల్లో ఆందోళనలకు కన్వెన్షన్‌ పిలుపు ఇచ్చింది. మోడీ ప్రభుత్వం స్పందించకపోతే గ్రామీణ సమ్మెకు కన్వెన్షన్‌ హెచ్చరించింది. ఎఐఏడబ్ల్యూయూ నుంచి బి.వెంకట్‌, దుర్గా స్వామి, భారతీయ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌ నుంచి డి.ఎస్‌ కశ్యప్‌, దేవి రామ్‌, రాధాదేవి, ఆల్‌ ఇండియా అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ లేబర్‌ అసోసియేషన్‌ నుంచి శ్రీ రామ్‌ చౌదరి, గౌరవ్‌ కుమార్‌ సంయుక్తంగా ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బాలికపై లైంగికదాడి.. హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
భారత్‌కు మూడు మాసాల్లో 50రెట్లు పెరిగిన రష్యన్‌ చమురు దిగుమతులు
అగ్నిపథ్‌కు వ్యతిరేంగా ఎస్కేఎం ఆందోళన
బీజేపీది అవకాశవాద రాజకీయం
విభజించు.. పాలించు
తొలిసారిగా భారత్‌లో జీ-20 సమావేశాలు
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నాలు
వరద ముంపుతో అసోం విలవిల
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ర్యాలీ
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌
శరద్‌ పవార్‌ని విమర్శించిన మరాఠి నటికి బెయిల్‌
13 వేలను దాటిన కరోనా కేసులు
సంపన్న దేశాల ఝూటా వాగ్దానాలు
అసెంబ్లీలోనే తేలాలి
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
ఆపరేషన్‌ కమల్‌...
మీ విశ్వాసానికి కృతజ్ఞతలు

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.