Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పదో తరగతి పుస్తకాల్లో హెడ్గేవార్‌ ప్రసంగం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 18,2022

పదో తరగతి పుస్తకాల్లో హెడ్గేవార్‌ ప్రసంగం

- కర్నాటకలో పాఠ్యపుస్తకాల్లో బీజేపీ సర్కార్‌ మార్పులు
- భగత్‌సింగ్‌ జీవితచరిత్ర తొలగింపు..
- అభ్యుదయవాదుల రచనలు పక్కకు
న్యూఢిల్లీ : కర్నాటకలో బీజేపీ సర్కార్‌ మరో వివాదానికి తెరలేపింది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని పదో తరగతి పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా బోధించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు కేశవ్‌ బలిరామ్‌ హెడ్గేవార్‌ ప్రసంగ పాఠాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధించ బోతున్నారు. దీనికి సంబంధించి టెక్ట్స్‌బుక్స్‌లో ఆయన ప్రసంగాన్ని ముద్రించారు. హెడ్గేవార్‌ ప్రసంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని టెక్ట్స్‌బుక్‌ రివిజన్‌ కమిటీ నిర్ణయించింది. ఈమేరకు కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆల్‌ ఇండియా డెమొక్రాటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (ఏఐడీఎస్‌వో), ఆల్‌ ఇండియా సేవ్‌ ఎడ్యుకేషన్‌ కమిటీ (ఏఐఎస్‌ఈసీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాఠ్యపుస్తకాల్లో హెగ్డేవార్‌ ప్రసంగాన్ని పాఠ్యాంశంగా చేర్చడాన్ని వ్యతిరేకించాయి. కన్నడ మొదటి భాషగా ఎంచుకున్న పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి హెడ్గేవార్‌ ప్రసంగాన్ని బోధించబోతున్నారు. అలాగే కన్నడ భాషా పుస్తకంలో, అనుబంధ పుస్తకంలోని పాఠ్యాంశాల్లో ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. మరోవైపు అభ్యుద యవాది జి.రామకృష్ణ రాసిన 'భగత్‌సింగ్‌', జర్నలిస్ట్‌ పి.లోకేశ్‌ రాసిన 'మృగ మట్టు సుందారి' అనే పాఠ్యాంశాల్ని 'రివిజన్‌ కమిటీ' తొలగించింది. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేేపుతోంది. రాష్ట్రమంత్రి బి.సి.నగేశ్‌ ప్రభుత్వ చర్యల్ని సమర్థించారు. ''ఇందులో అభ్యంతరం వ్యక్తం చేసే విషయం ఏముంది? పాఠ్య పుస్తకాల్లో కొన్ని తొలగించాం. కొన్ని కొత్తగా చేర్చా''మని అన్నారు. ప్రభుత్వ తీరుపై కన్నడనాట తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ప్రజల్లో మత చిచ్చు : ఏఐడీఎస్‌వో
భగత్‌సింగ్‌ పాఠ్యాంశాన్ని తొలగించటం, హెడ్గేవార్‌ ప్రసంగాన్ని చేర్చటంపై కన్నడ రచయితలు, అభ్యుదయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ''దేశం కోసం 23ఏండ్ల చిన్న వయస్సులో భగత్‌సింగ్‌ ప్రాణాల్ని అర్పించారు. అలాంటి మహనీయుడి పాఠ్యాంశాన్ని తొలగించి..మత విద్వేష భావజాలాన్ని విస్తరించిన ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాపకుడు హెడ్గేవార్‌ గురించి విద్యార్థులకు బోధించబోతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అధికార దాహానికి, స్వేచ్ఛకు మధ్య పోరు
శివసేనకు మరో షాక్‌..
చార్‌ధామ్‌ యాత్రలో 203 మంది మృతి
అన్నం..రోటీ పెట్టండి!
అదానీ విద్యుత్‌ టవర్ల నిర్మాణాన్ని ఆపాలి !
మీ ట్విట్టర్‌ ఖాతాను నిలిపివేస్తున్నాం..
దేశాధ్యక్షుడి పదవికి కులం అంటగడతారా?
యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌
సుప్రీంకు చేరిన 'మహా' అధికార పోరు !
కాంగ్రెస్‌ హింసాకాండను నిరసిస్తూ వేనాడ్‌లో నిరసనల హోరు
ఎల్‌ఐసీ ఐపీఓ సంపద ఆవిరి
ఎమర్జెన్సీపై మ్యూనిచ్‌లో మోడీ సుద్దులు
ఎఫ్‌పీఐల భయాలు
ఉచిత రేషన్‌ ఆపేయండి..
మోడీని విశాఖలో దిగనివ్వం
ఆ ఒక్కటి అడక్కు..!
అదానీ కోసమే..
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ
ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌

తాజా వార్తలు

02:05 PM

రోహిత్ శర్మ ఆరోగ్యంపై అతని కూతురు అప్ డేట్

01:55 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ. 5 కోట్లు గోల్‌మాల్‌..!

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

11:50 AM

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు

11:49 AM

జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు పరారీ

11:35 AM

క‌రీంన‌గ‌ర్‌లో అర్ధ‌రాత్రి పిల్లి‌ని కాపాడిన పోలీసులు

11:29 AM

ఆగ‌స్టు 1 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

11:24 AM

క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం..!

11:18 AM

ఇంటర్‌ ఫలితాలు విడుదల...

11:14 AM

3డీ ప్రింటింగ్‌తో ఎన్‌95 మాస్కు

11:06 AM

అగ్నిపథ్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌

11:04 AM

పీవీకి భారత రత్న ఇవ్వాలి : మంత్రి తలసాని

10:51 AM

బిజినెస్‌ టైకూన్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.