Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • May 22,2022

ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్రం

-.పెట్రోల్‌పై రూ.8..డీజిల్‌పై రూ.6 తగ్గింపు
- పీఎం ఉజ్వల్‌ యోజన సిలిండర్‌పై రూ.200 రాయితీ
- రాష్ట్ర పన్నును తగ్గించిన కేరళ
న్యూఢిల్లీ : దేశంలో అధిక ధరలకు..ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణమైన పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధనం, వంటగ్యాస్‌పై పన్నులు తగ్గించింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా తగ్గింపుతో లీటర్‌ పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై రూ.7తగ్గే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, పీఎం ఉజ్వల్‌ యోజన పథకం జారీచేసిన వంటగ్యాస్‌ కనెక్షన్లపై రాయితీ ప్రకటించింది. కేవలం ఉజ్వల్‌ యోజన సిలిండర్‌లకు మాత్రమే రూ.200 రాయితీ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇనుము, ఉక్కుపై కస్టమ్‌ డ్యూటీని తగ్గించింది. ఇదిలా ఉండగా..కేరళలో ఇంధనంపై రాష్ట్ర పన్నును తగ్గిస్తున్నట్టు ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వం ప్రకటించింది. లీ.పెట్రోల్‌పై రూ.2.41, డీజిల్‌పై రూ.1.36 పన్ను తగ్గిస్తూ ఆ రాష్ట్రంలో వాహనదారులకు కేరళ ప్రభుత్వం ఊరట కల్పించింది.
ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, ముడిపదార్థాలతోపాటు ఉక్కు ముడి పదార్థాలపై దిగుమతి సుంకం తగ్గించనున్నట్టు తెలిపింది. ప్రధాని మోడీతో ఆర్థికశాఖ, ఇతర ఉన్నతాధికారులు ఇటీవల కీలక సమావేశాలు నిర్వహిం చారని, ఇంధన ధరల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో తాజా నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విట్టర్‌లో తెలిపారు. ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు నకు సంబంధించి నోటిఫికేషన్‌ కాసేపట్లో రాబోతోందని ఆమె అన్నారు. సిమెంట్‌ లభ్యతను పెంచి ధరను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ద్రవ్యోల్బణం పెరిగిపోవటం, అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకులతో దేశీయంగా ఇంధన ధరల పెంపు తప్పట్లేదని కేంద్రం తొలుత తన విధానాన్ని సమర్థించుకుంది. ఉక్రెయిన్‌ సంక్షోభానికి ముందే ఇంధన, వంటగ్యాస్‌ ధరలను భారీగా పెంచుతూ వచ్చింది. సంక్షోభం మొదలయ్యాక...ఉక్రెయిన్‌ను సాకుగా చూపింది. దాంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.120కు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా సరుకు రవాణా, ప్రయాణీకుల రవాణా సైతం ప్రభావితమైంది. నిత్యావసర సరుకుల ధరలన్నీ అనూహ్యంగా మారిపోయాయి. ధరల పెరుగుదలపై వామపక్షాలు ఇప్పటికే దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదంతా రాజకీయంగా తమను దెబ్బతీస్తుందనే సంకేతాలు వెలువడటంతో మోడీ సర్కార్‌ దిద్దుబాటు చర్యలకు దిగిందని సమాచారం.
పెంచింది ఎంత..తగ్గించింది ఎంత?
కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చింది మొదలు పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు పెంచుతూ పోతోంది. 2014 నుంచి 2022 వరకు ఈ 8ఏండ్లలో పెట్రోల్‌పై ఎక్సైజ్‌ పన్ను 194శాతం, డీజిల్‌పై 585శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. సెప్టెంబర్‌ 2014నాటికి కేంద్రం వసూలు చేసిన ఎక్సైజ్‌ పన్ను లీ.పెట్రోల్‌పై రూ.9.20కాగా, ఈ ఎనిమిదేండ్లలో ఈ పన్నును రూ.32.90కు పెంచింది. అలాగే లీ.డీజిల్‌పై రూ.3.46 ఉండగా, ఫిబ్రవరి 2022నాటికి రూ.31.80కు పెంచింది. దాంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డ్‌స్థాయిలో రూ.120కు చేరుకున్నాయి.
ప్రతి ఏటా పన్నుల మోత మోగించి, మరోవైపు రాష్ట్రాల పన్నును తగ్గించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించటం విడ్డూరం. జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రాలకు వచ్చే ఆదాయం గణనీయంగా దెబ్బతిన్నదని, జీఎస్టీ బకాయిలు కేంద్రం చెల్లించటం లేదని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌లపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, జీఎస్టీ బకాయిల్ని కావాలనే చెల్లించటం లేదనే ఆరోపణలున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇండ్లు కట్టిస్తామన్న పేరుతో వేలాదికోట్ల రూపాయిలు స్వాహా !
పీనోట్ల పెట్టుబడుల వెనుకడుగు
రాహుల్‌ కార్యాలయంపై దాడిని ఖండించిన ఏచూరి, విజయన్‌
గాలి కాలుష్యంపై ఆ పథకం అమలవుతోందా?
పినరయి విజయన్‌పై దాడి చేసిన దుండగులకు కాంగ్రెస్‌ ఘన స్వాగతం
షిండే వర్గం కొత్త పార్టీ!
జులై 1 నుంచి లేబర్‌ కోడ్స్‌ అమలు?
టార్గెట్‌ తీస్తాసెతల్వాద్‌
వాయుసేనలో అగ్నిపథ్‌ షురూ..
కొనడం తగ్గించేస్తున్నారు..
సజయకు కేంద్ర సాహిత్య అనువాద అవార్డు
ద్రౌపది ముర్ము నామినేషన్‌
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
బాలికపై లైంగికదాడి.. హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష
భారత్‌కు మూడు మాసాల్లో 50రెట్లు పెరిగిన రష్యన్‌ చమురు దిగుమతులు
అగ్నిపథ్‌కు వ్యతిరేంగా ఎస్కేఎం ఆందోళన
బీజేపీది అవకాశవాద రాజకీయం
విభజించు.. పాలించు
తొలిసారిగా భారత్‌లో జీ-20 సమావేశాలు
ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ యత్నాలు
వరద ముంపుతో అసోం విలవిల
అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ర్యాలీ
నేడు ద్రౌపది ముర్ము నామినేషన్‌
శరద్‌ పవార్‌ని విమర్శించిన మరాఠి నటికి బెయిల్‌
13 వేలను దాటిన కరోనా కేసులు
సంపన్న దేశాల ఝూటా వాగ్దానాలు
అసెంబ్లీలోనే తేలాలి
అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోండి
ఆపరేషన్‌ కమల్‌...
మీ విశ్వాసానికి కృతజ్ఞతలు

తాజా వార్తలు

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

12:46 PM

యాదాద్రీశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

12:32 PM

కాలువలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఏడుగురు మృతి

12:10 PM

గ్రీన్‌ ఇండియాలో మొక్కలు నాటిన ఎఫ్‌డీసీ చైర్మన్‌ అనిల్ కూర్మాచలం

11:54 AM

భారీ మెజార్టీతో మేకపాటి విక్రమ్‌ రెడ్డి గెలుపు

11:50 AM

80 వేల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి మేకపాటి

11:41 AM

ఆత్మకూరులో 217 పోస్ట‌ల్ బ్యా‌లెట్ ఓట్లు‌

11:37 AM

కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం

11:35 AM

సీఎం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

11:30 AM

పోలీసుల అదుపులో సుపారీ గ్యాంగ్

11:28 AM

28న టీ-హబ్‌ను ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.