Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
హర్యానా స్థానికంలో బీజేపీకి షాక్‌... | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 28,2022

హర్యానా స్థానికంలో బీజేపీకి షాక్‌...

- పంచకులలో పది స్థానాల్లోనూ ఓటమి
- బీజేపీ ఎంపీ నయాబ్‌ సింగ్‌ సైనీ భార్య సుమన్‌ సైనీ ఓటమి
- ఇండిపెండెంట్లదే హవా
న్యూఢిల్లీ : హర్యానా జిల్లా పరిషత్‌, పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పంచకులలోని మొత్తం పది స్థానాల్లోనూ ఓటమిపాలైంది. బీజేపీకి చెందిన కురుక్షేత్ర ఎంపీ నయాబ్‌ సింగ్‌ సైనీ భార్య సుమన్‌ సైనీ కూడా ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్లదే హవా కొనసాగింది. హర్యానాలో నవంబర్‌ 22 నుంచి 25 వరకు 143 పంచాయతీ సమితులు, 22 జిల్లా పరిషత్‌లకు మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. వాటికి సంబంధించిన ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. భారీ ఎదురుదెబ్బతో రాష్ట్రంలోని అధికార బీజేపీ పంచకులలోని మొత్తం పది స్థానాలను కోల్పోయింది. ఉత్తర హర్యానా జిల్లాలు అంబాలా, కురుక్షేత్ర మరియు యమునా నగర్‌ జిల్లా పరిషత్‌ ల్లో కాంగ్రెస్‌ మద్దతు స్వతంత్ర అభ్యర్థులు, ఆప్‌ అభ్యర్థుల నుంచి అధికార బీజేపీ, జేజేపీ పార్టీలు పెద్ద షాక్‌ను ఎదుర్కొన్నాయి.
బీజేపీ ఎంపీ నయాబ్‌ సింగ్‌ సైనీ భార్య సుమన్‌ సైనీ కూడా అమాబాలా జిల్లాలోని వార్డు నంబర్‌ 4 నుంచి ఎన్నికల్లో ఓడిపోయారు. సుమన్‌ సైనీపై కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేష్‌ దేవి 236 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సిర్సాలో ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌ (ఐఎన్‌ఎల్డీ) నేత, ఎమ్మెల్యే అభరు చౌతాలా తనయుడు కరణ్‌ చౌతాలా 625 ఓట్ల తేడాతో జిల్లా పరిషత్‌ స్థానాన్ని గెలుచుకున్నారు. కర్నాల్‌ లో కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎన్‌ఎస్‌ యూఐ జిల్లా అధ్యక్షుడు శివ కుమార్‌ 1,534 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పానిపట్‌లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆశు షేరా ఓడిపోయారు. ఆశు షేర్‌ హర్యానా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్సి) మాజీ ఛైర్మెన్‌ సత్యవాన్‌ షేరా భార్యకావటం విశేషం.
గురుగ్రామ్‌లో కూడా బీజేపీపై ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గెలిపొందారు. ఇక్కడ బీజేపీకి చెందిన నలుగురు అభ్యర్థులు గెలుపొందగా, ఐదు స్థానల్లో స్వతంత్ర అభ్యర్థులకు గెలిచారు. సిర్సా జిల్లా పరిషత్‌ లో 24 స్థానాలకు గాను ఐఎన్‌ఎల్డి 10, ఆప్‌ 6, బీజేపీ 3, మెను బెనివాల్‌ మద్దతుతో నిలబడ్డ స్వతంత్రులు 2, కాంగ్రెస్‌ మద్దతుతో నిలబడ్డ ఇద్దరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు, జేజేపీ మద్దతుతో నిలబడ్డ ఒక ఇండిపెండెంట్‌ అభ్యర్థి గెలిచారు.
జిందా జిల్లాలో 25 స్థానాలకు గాను ఆప్‌ ఒకటి గెలిచికోగా, 24 మంది ఇండిపెండెంట్లు గెలిచారు. చర్కీ దాద్రీ జిల్లా పరిషత్‌ లో 11 మంది స్వతంత్రులే గెలిచారు. ఫరీదాబాద్‌ జిల్లా పరిషత్‌ లో పది మంది ఇండిపెండెంట్లే గెలిచారు. ఝజ్జర్‌ పంచాయతీలో జేజేపీ 2, బీజేపీ 2, కాంగ్రెస్‌ 1 స్థానాన్ని గెలిచికోగా, 13 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. అంబాలాలో 15 స్థానలకు గానూ ఇండిపెండెంట్లు ఎనిమిది, ఆప్‌ మూడు, బీజేపీ, బీఎస్పీ చెరో రెండు స్థానాలను గెలుచుకున్నాయి. కురుక్షేత్ర జిల్లా పరిషత్లో 17 స్థానాలకు గానూ 13 ఇండిపెండెంట్లు గెలిపొందారు. మూడు స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో ఆప్‌ గెలిచింది. యమునా నగర్‌ జిల్లా పరిషత్‌ లో 18 స్థానాలకు గానూ ఇండిపెండెంట్లు 6, బీజేపీ 6, బీఎస్పీ 4, ఆప్‌ 1, ఐఎన్‌ఎల్డి 1 గెలుచుకున్నాయి. యమునా నగర్‌లో కాంగ్రెస్‌ నేత షమీమ్‌ ఖాన్‌ 8,280 భారీ మెజార్టీతో గెలిపొందారు. పంచాయతీలకు సంబంధించి ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టీ ఇండిపెండెంట్లు 95, బీజేపీ 58, కాంగ్రెస్‌ 26, జేజేపీ 14, ఐఎన్‌ఎల్డి 6, ఆప్‌ 6, బీఎస్పీ 5 గ్రామ పంచాయతీల్లో గెలిచాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కేరళ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక
పడిపోయిన బీటెక్‌ ప్రవేశాలు
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై
ఏపీలో సీపీఎస్‌ ఆందోళనపై నిర్బంధం
మతమార్పిడి నిరోధక చట్టంపై ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు
అదానీకి ఎస్‌బీఐ రూ.27వేల కోట్ల అప్పు
అమెరికన్‌ డోజోన్స్‌ నుంచి అదానీ ఔట్‌..
కర్నాటకలో అంగన్‌వాడీల ఆందోళనకు విజయం
జమ్ములో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించిన సీడీఎస్‌
సెంట్రల్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు కావడం లేదు
రాజ్యాంగం సమానమంటుంది
అదానీ అప్పులపై ఆర్‌బీఐ దృష్టి
జేపీసీ వేయాలి
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ రెండో చార్జిషీట్‌
కేంద్రమంత్రి గడ్కరీకి షాక్‌
పరిశ్రమల్లో కార్మికుల మరణ రేటుపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆందోళన
ఫెలోషిప్‌ను పెంచండి
అప్పర్‌ భద్రతో రాయలసీమకు తీవ్ర నష్టం
మైనార్టీలకు భరోసా : సజ్జల
18 కొలీజియం సిఫారసులు వెనక్కి ఇంకా పెండింగ్‌లో 64
కేంద్ర ప్రభుత్వంలో 9.79 లక్షలకుపైగా పోస్టులు ఖాళీలు
పోలవరం నిర్వాసితులకు నగదు బదిలీ కుదరదు
బెయిల్‌పై విడుదలైన సిద్ధిఖీ
అదానీకి బ్యాంక్‌ల ఉచ్చు అప్పులివ్వడానికి నిరాకరణ
అదానీ వ్యవహారంపై చర్చించాల్సిందే
అణగారిన వర్గాలకు అన్యాయం
బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు

తాజా వార్తలు

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

07:04 AM

పాట్నా వెళ్లేందుకు ఫ్లైటెక్కి ఉదయ్‌పూర్‌లో దిగాడు..

06:58 AM

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్‌..

10:07 PM

ఐఆర్‌సీటీసీలో టికెట్ల జారీ మరింత వేగవంతం : అశ్వినీ వైష్ణవ్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.