Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వ్యవస్థకే నిరాశ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

వ్యవస్థకే నిరాశ

- కొలీజియం సిఫారసుల జాప్యంపై సుప్రీం కోర్టు
- కేంద్ర న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలపై అసహనం
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసులను కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం మొత్తం వ్యవస్థను నిరాశపర్చిందని అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అలాగే హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫారసులను నెలల తరబడి కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొలీజియం సిఫారసు చేసిన కొన్ని పేర్లను ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉండటంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ ఆలస్యం అసంతృప్తికి గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. కొలీజియం ప్రతిపాదిత పేర్ల ఆమోద జాప్యాన్ని సవాల్‌ చేస్తూ బెంగళూరు న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభరు శ్రీనివాస్‌ ఓకాలతో కూడిన దిసభ్య ధర్మాసనం విచారించింది. అత్యున్నత న్యాయ వ్యవస్థలో నియామకాలను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని విమర్శించింది. ''అసలు సమస్య ఏంటీ? పేర్లను ఎందుకు క్లియర్‌ చేయటం లేదు? వ్యవస్థ ఎలా పని చేస్తుంది? మేము మా వేదనను వ్యక్తం చేస్తున్నాం. జాతీయ న్యాయ నియామకాల కమిషన్‌ (ఎన్‌జెఏసీ)ని ఆమోదించనందుకు ప్రభుత్వం సంతోషంగా లేనట్టుగా కనిపస్తోంది. పేర్లను క్లియర్‌ చేయకపోవడానికి అదే కారణమా?'' అని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఎంలాంటి కారణాలు లేకుండా కొలీజియం సిఫారసులను పెండింగ్‌లో పెట్టకూడదనీ, కొన్ని పేర్లను ఏడాదిన్నరకు పైగా పెండింగ్‌లోనే ఉంచుతున్నారని, ఇది మొత్తం వ్యవస్థకే విసుగుతెప్పిస్తోందని పేర్కొంది. జైతోష్‌ మజుందార్‌ పేరును కొలీజియం రెండోసారి కూడా సిఫారసు చేసిందని, కానీ 2021 సెప్టెంబర్‌ 4 నుంచి ఆయన నియామకం పెండింగ్‌లో ఉన్నదని తెలిపింది. చివరకు ఆయన ఇటీవల మరణించారని, కొలీజియం సిఫారసు చేసిన మరో వ్యక్తి ఆలస్యం కారణంగా తనంతట తానే వెనక్కి తగ్గారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుతానికి తాము ఈ కేసులో నోటీసులు మాత్రమే జారీ చేస్తున్నామని, కోర్టు మనోభాలను కేంద్రానికి తెలియజేయాలంటూ ప్రభుత్వం తరపు వాదనలు వినిపించిన అటార్నీ జనరల్‌, సొలిసిటర్‌ జనరల్‌లకు ధర్మాసనం సూచించింది. ఈ అంశాన్ని పరిశీలిస్తామని అటార్నీ జనరల్‌, సొలిసిటర్‌ జనరల్‌ తెలిపారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలపై అభ్యంతరం
           కొలీజియం తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం విభజించి సిఫారసుల్లో కొన్ని పేర్లను ఆమోదించి, ఇతర పేర్లను నిలిపివేస్తున్న విధానాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. సుప్రీం కోర్టు కొలీజియం చేసిన సిఫారసుల్లో కొన్ని పేర్లను తీసుకోవడం, మరికొన్నింటిని నిలిపివేయడం వల్ల సీనియారిటీకి భంగం కలుగుతోందని పేర్కొంది. సమస్యను అధికారుల దష్టికి తీసుకెళ్తామని, పరిష్కారానికి కొంత సమయం కావాలని అటార్నీ జనరల్‌ కోరారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ కొలీజియం వ్యవస్థపైన కేంద్ర న్యాయమంత్రి కిరణ్‌ రిజిజు చేసిన ఘాటైన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే నియామకంలో జాప్యంపై కూడా కేంద్రానికి ధిక్కార నోటీసులు ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
           ఆయన అభిప్రాయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఉన్నత స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఒక ఉన్నత స్థాయిలో (కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజును ఉద్దేశించి) ఉన్నప్పుడు అలా మాట్లాడి ఉండకూడదని పేర్కొంది. దీనికి అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి స్పందిస్తూ కొన్ని సార్లు మీడియా తప్పుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని అన్నారు. దీనికి జస్టిస్‌ కౌల్‌ జోక్యం చేసుకొని ''సాధారణంగా మీడియాలో వచ్చిన కథనాలను పట్టించుకోం. కానీ, ఈ వ్యాఖ్యలు చాలా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి, అదీ ఒక ఇంటర్వ్యూలో వచ్చాయి. అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఇంతకంటే మేం ఏం చెప్పలేం. దీన్ని పరిష్కరించండి. ఈ వ్యవహారంలో మేం న్యాయపరమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకురావొద్దు'' అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ధిక్కార నోటీసు ఇవ్వకుండా ధర్మాసనం సంయమనం పాటించిందని పేర్కొన్నారు. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్‌ 8కి వాయిదా వేసింది.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇదేం పద్ధతి
వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి
అదానీ మోసాలను విచారించాలి
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
దాడి తర్వాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సల్మాన్‌ రష్డీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు..
రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
మోడీ-అదానీ బంధమేంటీ..!
ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి

తాజా వార్తలు

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

03:20 PM

రాజధానిగా అమరావతిపై స్పందించిన కేంద్రం..

02:59 PM

ఇక క్యూఆర్ కోడ్ తో కాయిన్స్‌..!

02:35 PM

చిన్మయానందకు మధ్యంతర ముందస్తు బెయిలు..

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.