Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అదానీ పోర్ట్‌ వద్ద సడలిన ఉద్రిక్తత | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 29,2022

అదానీ పోర్ట్‌ వద్ద సడలిన ఉద్రిక్తత

- విళింజంలో సాధారణ పరిస్థితులు
- ఐదు డిమాండ్లను అంగీకరించామన్న కేరళ మంత్రి
తిరువనంతపురం : లాటిన్‌ ఆర్చ్‌ డియోసెస్‌ నాయకుల నేతృత్వంలోని అదానీ పోర్ట్‌ వ్యతిరేక కార్యాచరణ మండలి చేపట్టిన పలు హింసాత్మక సంఘటనల అనంతరం రాజధాని తిరువనంతపురంలోని తీర ప్రాంత గ్రామమైన విళింజంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం నిరసనకారులు విళింజం పోలీసు స్టేషన్‌పై దాడి చేశారు. 35మంది పోలీసులు గాయపడ్డారు. ఐదు జీపులు, 20 మోటార్‌సైకిళ్ళు, కంప్యూటర్లు, వైర్‌లెస్‌ సెట్‌లను కూడా ఆందోళనకారులు తగలబెట్టారు. అంబులెన్సులను కూడా ఆందోళనకారులు ముందుకు కదలనివ్వకపోవడంతో తీవ్రంగా గాయపడిన తమ సహచరులు ఎనిమిది మందిని పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లలేకపోయారు. శనివారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురు ఆందోళనకారులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ మత పెద్దలతో సహా ఆందోళనకారులు డిమాండ్‌ చేయడంతో పోలీసులు బాష్పవాయ గోళాలు ప్రయోగించారు. ఈ పరిస్థితి హింసాత్మక ఘటనలకు దారి తీసింది. రూ.పది కోట్లకు పైగా విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. 3వేల మందికి పైగా కేసులు నమోదయ్యాయి.
లాటిన్‌ ఆర్చ్‌ డియోసెస్‌ ఆర్చ్‌ బిషప్‌ థామస్‌ జె.నెట్టొ, ఆక్సిలరీ బిషప్‌ ఆర్‌.క్రీస్తుదాస్‌లపై కేసు నమోదు చేసి మొదటి, రెండవ నిందితులుగా పేర్కొన్నారు. ఊమెన్‌ చాందీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ప్రభుత్వం మంజూరు చేసిన ఆదానీ పోర్టు నిర్మాణానికి మద్దతునిస్తామని హామీ ఇస్తూ గతంలో ఆర్చ్‌ డియోసెస్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రెండు రోజుల క్రితం నిరసన మండలి వేసిన శిబిరాన్ని పోర్టు నిర్మాణానికి మద్దతునిచ్చిన వారు ధ్వంసం చేశారు.
పోర్టు నిర్మాణానికి మద్దతునిస్తూ మాజీ ఆర్చ్‌ బిషప్‌ సుశేపాక్యమ్‌ విడుదల చేసిన పాత వీడియోను మీడియాలోని ఒక వర్గం సోమవారం విడుదల చేశారు. ఆందోళనకారులు ఏడు డిమాండ్లను లేవనెత్తుతున్నారు. వాటిల్లో ఐదు డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించిందని ఓడరేవుల శాఖ మంత్రి అహ్మద్‌ దేవర్‌కోవిల్‌ చెప్పారు. ప్రతిసారీ సమావేశాల్లోనూ ఆందోళనకారులు కొత్త డిమాండ్లను లేవదీస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని లౌకికవాద కూర్పును విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం అనుమతించబోదని స్పష్టం చేశారు. ఓడరేవు నిర్మాణాన్ని విరమించాలన్న డిమాండ్‌ మినహా అన్ని డిమాండ్లను అంగీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు.
హింసాత్మక ఘటనలను ఖండించాలి : సీపీఐ(ఎం)
హింసను సృష్టించడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం ఒక ప్రకటనలో కోరింది. విళింజం గ్రామంలో జరిగిన సంఘటనలు ఖండించదగినవని పేర్కొంది. ఆందోళనకారులు ప్రజల నుండి వేరయ్యారు. ఈ కోస్తా తీర ప్రాంతంలో అల్లర్లు సృష్టించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఈ ఓడరేవు నిర్మాణానికి సిపిఎం ఎల్లప్పుడూ మద్దతిస్తుందని, దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి మెరుగుపడగలదని ఆశిస్తున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇదేం పద్ధతి
వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి
అదానీ మోసాలను విచారించాలి
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
దాడి తర్వాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సల్మాన్‌ రష్డీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు..
రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
మోడీ-అదానీ బంధమేంటీ..!
ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి

తాజా వార్తలు

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

03:20 PM

రాజధానిగా అమరావతిపై స్పందించిన కేంద్రం..

02:59 PM

ఇక క్యూఆర్ కోడ్ తో కాయిన్స్‌..!

02:35 PM

చిన్మయానందకు మధ్యంతర ముందస్తు బెయిలు..

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.