Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జంప్‌.. | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

జంప్‌..

- భారత్‌ వదలిన 8వేల మంది కోటీశ్వర్లు
- సంపన్నుల సేవలో మోడీ సర్కార్‌ తరిస్తున్నా..విదేశాలకు వలస
- దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం సడలి.. : తాజా నివేదిక వెల్లడి
            జనం సొమ్ము లూటి చేసి విదేశాలకు చెక్కేస్తున్న ఘనుల సంఖ్య పెరుగుతోంది. మోడీ ప్రభుత్వహయాంలో అది కూడా ఒక్క ఏడాదిలో...ఎనిమిది వేల మంది సంపన్నులు విదేశాలకు జంపయ్యారు. వ్యాపారాల నిర్వహణకోసం రుణాలు..ఇచ్చిన అప్పులు బ్యాంకులకు చెల్లించకపోయినా వాటిని రద్దు చేయటానికి బీజేపీ ప్రభుత్వం వెనకాడటంలేదు. మరోవైపు పెద్దలపై పన్నుశాతం పెంచాలని డిమాండ్‌ చేస్తున్నా..వారిని వదిలేసి సామాన్య,మధ్యతరగతిపై మోడీ ప్రభుత్వం పన్నుల భారాలు మోపుతోంది. ఇంత చేసినా.. కోటీశ్వరులు విదేశాలకు వలసపోవటానికే ఆసక్తి చూపుతున్నారని తాజా నివేదికలో వెల్లడైంది.
న్యూఢిల్లీ : ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఏ దిశగా వెళ్తోంది? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అన్నదానికి 'సంపన్నులు, అత్యంత ధనికుల వలస'లు ఒక సూచికగా నిలబడతాయి. ఈ ఏడాది భారత్‌ నుంచి 8వేల మంది కోటీశ్వర్లు (మిలియనీర్లు) విదేశాలకు తరలిపోయారని ప్రముఖ గ్లోబల్‌ కన్సల్టెంట్‌ 'హెన్లే అండ్‌ పార్ట్‌నర్స్‌' నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో మిలియనీర్ల వలసలపై ఈ సంస్థ తాజాగా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2022లో అత్యధికంగా రష్యా నుంచి 15వేల మంది, చైనా నుంచి 10వేల మంది, భారత్‌ నుంచి 10వేల మంది మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్లారు. ఒక మిలియన్‌ డాలర్లు (రూ.8.16 కోట్లు) అంత కన్నా ఎక్కువ సంపద కలిగిన వారిని పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించారు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరుకు 'సంపన్నుల వలస'ను ఒక సూచికగా పరిగణలోకి తీసుకుంటారు. అంతేకాదు ఒక దేశం నుండి మిలియనీర్ల వలసలు అత్యధికంగా ఉండటం..ఆ దేశ ఆర్థిక ప్రతిష్టను దెబ్బతీస్తుంది. వ్యాపార, వర్తక ప్రయోజనాలకు అనుకూలం కాదనే సంకేతాలు వెలువడతాయి. వర్తక, వ్యాపారంలో వివిధ వర్గాలకు ఇచ్చిన హామీల్లో భారత ప్రభుత్వం విఫలమైందని, అందువల్లే పెద్ద సంఖ్యలో మిలియనీర్ల వలసలు చోటుచేసుకున్నాయని నివేదికలో ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అనుకూలంగా లేదనే
           ప్రతి ఏటా భారత్‌ సహా అనేక దేశాల్లో కొత్తగా మిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. వారి సంఖ్యతో పోల్చితే విదేశాలకు వలసపోయే వారి సంఖ్య పెద్దగా ఏమీ లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో సంపన్నులకు, అత్యంత ధనికులకు అనుకూలమైన వాతావరణం ఉందని, తమ వ్యాపార ప్రయోజనాలకు మేలు జరుగుతుందని అనేక మంది ప్రతి ఏటా భారత్‌కు వచ్చేవారూ ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది హాంకాంగ్‌, ఉక్రెయిన్‌, బ్రెజిల్‌, మెక్సికో, బ్రిటన్‌, సౌదీ అరేబియా, ఇండోనేషియా, మరికొన్ని దేశాల నుంచి సంపన్నులు, అత్యంత ధనవంతులు ఇతర దేశాలకు వలసవెళ్లారని హెన్లే అండ్‌ పార్ట్‌నర్స్‌ నివేదిక గణాంకాలు విడుదల చేసింది. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా ఆ దేశంలోని మిలియనీర్లలో 42శాతం మంది ఇతర దేశాలకు తరలిపోయారు. గత రెండు దశాబ్దాల్లో 80వేల మంది మిలియనీర్లు ఆస్ట్రేలియాకు తరలిపోయారు. ఈ ఏడాది ఆ దేశానికి 3500 మంది చేరుకున్నారని నివేదిక వెల్లడించింది. మాల్టా, మారిషస్‌, మొనాకో దేశాలకు వలస వెళ్లడానికి ప్రపంచవ్యాప్తగా మిలియనీర్లు ఆసక్తి చూపుతున్నారు.
ఏ ఏ దేశాలకు వెళ్లారు?
           ఈ ఏడాది యుఏఈ, ఇజ్రాయెల్‌, అమెరికా, పోర్చుగల్‌, కెనడా, సింగపూర్‌, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌, గ్రీస్‌, స్విట్జర్లాండ్‌ దేశాలకు మిలియనీర్ల ప్రవాహం అత్యధికంగా నమోదైంది. ఈ ఏడాది అత్యధికశాతం మంది గమ్యం యుఏఈ అవుతుందని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది దాదాపు 4వేల మంది విదేశీ మిలియనీర్లు యుఏఈకి చేరుకుంటారని తెలిపింది. ఇలా వెళ్లినవారిలో అత్యధికంగా భారత్‌, రష్యా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యానికి చెందినవారున్నారని సమాచారం. ప్రతిఏటా దాదాపు వెయ్యిమంది మిలియనీర్లను యుఏఈ ఆకర్షిస్తోందని నివేదిక తెలిపింది. ఈ ఏడాది సింగపూర్‌కు 2800 మిలియనీర్లు తరలివెళ్లొచ్చని నివేదిక అంచనా వేసింది.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇదేం పద్ధతి
వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి
అదానీ మోసాలను విచారించాలి
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
దాడి తర్వాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సల్మాన్‌ రష్డీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు..
రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
మోడీ-అదానీ బంధమేంటీ..!
ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి

తాజా వార్తలు

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

03:20 PM

రాజధానిగా అమరావతిపై స్పందించిన కేంద్రం..

02:59 PM

ఇక క్యూఆర్ కోడ్ తో కాయిన్స్‌..!

02:35 PM

చిన్మయానందకు మధ్యంతర ముందస్తు బెయిలు..

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.