Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వారి త్యాగాలకు గుర్తింపేది? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

వారి త్యాగాలకు గుర్తింపేది?

- స్వాతంత్య్ర పోరాట యోధుల ప్రొఫైల్స్‌తో లాస్ట్‌ హీరోస్‌ పుస్తకం
- జీవించివున్న వారికి కేంద్రం సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదు..
- వలస పాలన దురాగతాలు ఈ తరానికి తెలవాలి కదా : పుస్తక రచయిత పి.సాయినాథ్‌
న్యూఢిల్లీ : భారత స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలకు సరైన గుర్తింపు లభించలేదని, వారిని సమున్న తంగా గౌరవించటంలో, గుర్తించటంలో మోడీ సర్కార్‌ చాలా సంకుచితంగా వ్యవహరిస్తోందని ప్రముఖ జర్నలిస్టు, మెగసెసె అవార్డు గ్రహీత పి.సాయినాథ్‌ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా 'లాస్ట్‌ హీరోస్‌' అనే పేరుతో ఆయన పుస్తకాన్ని విడుదల చేశారు. దాదాపు 10ఏండ్లకు పైగా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ, స్వాతంత్య్ర సమరయోధులను ఆయన ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నారు. వీరి ప్రొఫైల్‌, పోరాట వివరాల్ని తెలియజేస్తూ 'లాస్ట్‌ హీరోస్‌' పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. సోమవారం న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పి.సాయినాథ్‌ మాట్లాడుతూ..పోరాట యోధులకు ప్రభుత్వం నుంచి సరైన గుర్తింపు దక్కలేదని, ప్రస్తుతం జీవించి వున్న (లాస్ట్‌ హీరోస్‌) ఆనాటి పోరాట యోధులను ఈ తరానికి తెలపాలన్న ప్రయత్నం కూడా పాలకులు చేయలేదని ఆయన తప్పుబట్టారు. రెండు వందల ఏండ్లకుపైగా వలస పాలతనో ధ్వంసమైన భారతదేశం గురించి ఈ తరానికి తెలపాలన్న ధ్యాస లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
           నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన మల్లు స్వరాజ్యం, 1943-46లో మధ్యకాలంలో మహారాష్ట్రలో ఎత్తుకెళ్లిన ఆయుధాలతో బ్రిటీష్‌ కార్యాలయాలపై దాడులు చేసిన హోసబాయి పాటిల్‌ ప్రొఫైల్‌ను 'లాస్ట్‌ హీరోస్‌'లో సాయినాథ్‌ పొందుపర్చారు. లాఠీలతో సాయుధ బ్రిటీష్‌ అధికారులపై దాడి చేసిన దేమత దేరు సబర్‌, ఆమె సహచరులు, సుభాష్‌ చంద్రబోస్‌ స్థాపించిన ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీలో సైనికులకు వంటవాడుగా పనిచేసిన లక్ష్మీ పాండా మొదలైనవారి గురించి ఈ పుస్తకంలో రాశారు.
సావార్కర్‌కు మిగతా వారికి తేడా అదే..
           నేటి హిందూత్వ వాదుల ఐకాన్‌ అయిన వి.డి.సావార్కర్‌ గురించి సాయినాథ్‌ చెబుతూ..''దయ చూపి విడుదల చేయాలని వి.డి.సావార్కర్‌ సహా అనేకమంది బ్రిటిషర్లకు దరఖాస్తు చేసుకున్నారు. క్షమాభిక్షతో విడులయ్యాక.. వి.డి.సావార్కార్‌ బ్రిటిషర్లతో చేతులు కలిపాడు. మిగతావారు మాత్రం స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అదీ తేడా..!'' అని వివరించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొని జీవించి ఉన్న ఎంతోమంది మహిళలు, పురుషులు దేశవ్యాప్తంగా ఉన్నారని, వారిని కేంద్రం గుర్తించిన తీరు, వర్గీకరించిన తీరు దారుణమని, వారి త్యాగాలకు అధికారిక గుర్తింపు లభించలేదని సాయినాథ్‌ వాపోయారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం లభించినప్పటికీ, ఆ పోరాటం ఇంకా పూర్తికాలేదని తన ఇంటర్వ్యూలో అనేకమంది మహిళలు, పురుషులు చెప్పారని, 16మంది స్వాతంత్య్ర పోరాటయోధుల్లో కేవలం ఆరుగురు మాత్రమే ఇప్పటికీ సజీవంగా ఉన్నారని చెప్పారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇదేం పద్ధతి
వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి
అదానీ మోసాలను విచారించాలి
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
దాడి తర్వాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సల్మాన్‌ రష్డీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు..
రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
మోడీ-అదానీ బంధమేంటీ..!
ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి

తాజా వార్తలు

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

03:20 PM

రాజధానిగా అమరావతిపై స్పందించిన కేంద్రం..

02:59 PM

ఇక క్యూఆర్ కోడ్ తో కాయిన్స్‌..!

02:35 PM

చిన్మయానందకు మధ్యంతర ముందస్తు బెయిలు..

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.