Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తగ్గేదేలే...! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

తగ్గేదేలే...!

- వివాదాస్పదమౌతున్న కేంద్ర ప్రభుత్వ పెట్రో విధానం
- పది నెలల కనిష్టానికి క్రూడ్‌ ఆయిల్‌ ధరలు
- కార్పొరేట్ల లాభాలే ముఖ్యమంటున్న సర్కారు
న్యూఢిల్లీ : దేశంలో ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం సాకుగా చూపుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం, డాలర్‌ బలపడటమంటూ అనేక కారణాలు చెబుతూ సామాన్యుడి నడ్డి విరగకొడుతున్న కేంద్ర ప్రభుత్వం పెట్రో ధరల విషయంలో మాత్రం దానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా తగ్గుతున్నా దాని ప్రయోజనాలను సామాన్యులకు అందకుండా చేస్తోంది.
ఒకటి, రెండూ కాదు దాదాపు ఏడాది నుండి క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతూనే ఉన్నాయి. తాజాగా పదినెలల కనిష్టానికి చేరాయి. అధికారిక సమాచారం ప్రకారం ఈ ఏడాది మార్చిలో బ్యారెల్‌ (159 లీటర్లు) ధర 112.87 డాలర్లుగా గా ఉండగా, నవంబర్‌కు 88.66 డాలర్లకు పడిపోయింది. ఈ స్థాయిలో ధర పతనం అయినప్పటికీ సామాన్య ప్రజలకు పది రూపాయల ప్రయోజనం కూడా ఇవ్వడానికి కేంద్రం సిద్ధపడటం లేదు. 'మరికొంత కాలం ధరలు ఇలానే ఉంటాయి...' అని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో కేంద్రం వైఖరి వివాదాస్పదంగా మారుతోంది.
అంతర్జాతీయంగా ఇలా ..
ఆర్థిక వ్యవస్థ మంద గమనం భయాలు కొంత కాలంగా ప్రపంచాన్ని వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఫలితంగా ఆగస్టు నుండి క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఎంతో కొంత తగ్గుతూనే ఉన్నాయి. జులైలో బ్యారెల్‌ ధర 105.49 డాలర్లగా ఉండగా, ఆగస్టులో రూ. 97.40కి,. సెప్టెంబర్‌లో రూ. 90.71కి తగ్గింది. అక్టోబర్‌లో స్వల్పంగా పెరిగి 91.70కి స్వల్పంగా పెరిగినప్పటికీ నవంబర్‌లో 88.66 డాలర్లకు పడిపోయింది.
ఇది ఈ ఏడాది జనవరి నెలలో ఉన్నధరలతో దాదాపు సమానం. చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటం ఈ స్థాయి ధరల పతనానికి కారణంగా చెబుతున్నారు. కేసులు ఇదే మాదిరి కొనసాగితే చైనా ఆర్థిక వ్యవస్థతో పాటు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మీద ప్రతికూల ప్రభావం ఉంటుందన్న అంచనాలు ఈ పరిస్థితికి కారణం.
దేశంలో ఎందుకు తగ్గడం లేదు?
పెట్రోల్‌, డీజిల్‌ రిటల్‌ ధరలో సగం కన్న ఎక్కువ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులేనన్న విషయం తెలిసిందే. ఎక్సైజ్‌ సుంకం ద్వారానే కేంద్ర ఖజానాకు లక్షల కోట్లు సమకూరుతున్నాయి. సెస్‌లు దానికి అదనం. కాగా పెట్టుబడిదారీ ఆర్థిక సూత్రాల ప్రకారం అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గడంతో, రిటైల్‌ మార్కెట్‌లోనూ తగ్గాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో మరి కొంత కాలం రిటైల్‌ షాపుల వద్ద భారీ ధరలు కొనసాగనున్నాయి.
ఆలోగా అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి. ఈ పరిస్థితిపై పెట్రోలియం శాఖ అధికారులు స్పందిస్తూ 'రిటైల్‌ మార్కెట్‌లో ధరలు తగ్గించడానికి ముందే ఆయిల్‌ కంపెనీలు సంపాదించుకోవాల్సిఉంది. ఈ ఏడాది ప్రారంభంలో అంతర్జాతీయంగా ధరలు పెరిగినా మన దేశంలో ఆయిల్‌ కంపెనీలు అప్పట్లో ధరలు పెంచలేదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ నష్టాన్ని ఆ సంస్థలు భర్తీ చేసుకునేలా చూడాలి. అదే సమయంలో ధరల తగ్గుదల దీర్ఘకాలం కొనసాగుతుందా, లేదా అన్న అంశాన్ని పరిశీలించాలి' అని చెప్పారు. అయితే, కంపెనీలు నష్టపోయిన మొత్తాన్ని జులై, ఆగస్టు నెలలకే కంపెనీలు భర్తీ చేసుకుని ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అయినా, అధికారులు చెబుతున్న ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే పెట్రో ధరలు ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం లేదని స్పష్టమౌతోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇదేం పద్ధతి
వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి
అదానీ మోసాలను విచారించాలి
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
దాడి తర్వాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సల్మాన్‌ రష్డీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు..
రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
మోడీ-అదానీ బంధమేంటీ..!
ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి

తాజా వార్తలు

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

03:20 PM

రాజధానిగా అమరావతిపై స్పందించిన కేంద్రం..

02:59 PM

ఇక క్యూఆర్ కోడ్ తో కాయిన్స్‌..!

02:35 PM

చిన్మయానందకు మధ్యంతర ముందస్తు బెయిలు..

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

12:16 PM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

12:16 PM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.