Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
విద్యా..ఉద్యోగాలేవి? | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

విద్యా..ఉద్యోగాలేవి?

- ఉత్తర గుజరాత్‌లో ఎస్టీల పరిస్థితి దయనీయం
న్యూఢిల్లీ : సరైన విద్యా, ఉద్యోగ అవకాశాల్లేక గుజరాత్‌లో గిరిజనులు (ఎస్టీ) అల్లాడిపోతున్నారు. సుదీర్ఘకాలంగా స్థిరమైన ప్రభుత్వమున్నా, అధికార బీజేపీ వారి సంక్షేమం, అభివృద్ధికి పాటుపడలేదనే విమర్శలున్నాయి. దీంతో గిరిజన ప్రాంతాలు, ఆవాసాలు..నిరక్షరాస్యత, ఎనీమియా, నిరుద్యోగానికి నిలయంగా మారాయని, వీటి నుంచి బయటపడేందుకు పెద్ద ఎత్తున వలసలు చోటుచేసుకుంటాయని సమాచారం. 182 స్థానాలున్న గుజరాత్‌ అసెంబ్లీలో 89 నియోజికవర్గాల్లో గిరిజనుల ఓటు నిర్ణయాత్మకంగా మారుతోంది.
ముఖ్యంగా డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరగనున్న దక్షిణ గుజరాత్‌లోని స్థానాల్లో గెలుపు బీజేపీ, కాంగ్రెస్‌లకు అత్యంత కీలకం. ఇక్కడి 35 నియోజికవర్గాల్లో ఎస్టీ ఓటర్ల సంఖ్య పెద్ద ఎత్తున ఉంది. వీరి మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా అధికారానికి చేరువ కాలేదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
విద్యా, ఉద్యోగ అవకాశాల్లేవి?
సూరత్‌, డాంగ్‌, తపీ, భారూచ్‌, వల్సాద్‌, నర్మదా, నవశ్రీ జిల్లాల్లోని 15 తాలూకాల్లో గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2011 లెక్కల ప్రకారం, రాష్ట్ర జనాభాలో 14.67శాతమున్నారని తేలింది. దాదాపు 75లక్షల మంది ఉంటారని అంచనా. ఈ దశాబ్దకాలంలో ఆ జనాభా మరింత పెరిగివుండవచ్చు. బీజేపీ పాలనలో మొదట్నుంచీ ఎస్టీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కటం లేదు. నాణ్యమైన విద్య అందుబాటులో లేదు. దాంతో సరైన ఉపాధి అవకాశాలు దక్కటం లేదు. అసంఘటిత రంగంలో వలస కూలీగా మారుతున్నారు. ఉన్నత విద్య లేకపోవటం వల్లే ఉపాధి సమస్య పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అహ్మదాబాద్‌లోని సేయింట్‌ జేవియర్‌ కాలేజీ విడుదల చేసిన ఒక స్టడీ ప్రకారం, దక్షిణ గుజరాత్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన ఎస్టీలు 11శాతం, పీజీ చదివినవారు 4శాతం ఉన్నారని తేలింది. దక్షిణంతో పోల్చితే ఉత్తర గుజరాత్‌లో ఎస్టీల పరిస్థితి దయనీయం. ఉన్నత విద్యలో వారి ప్రాతినిథ్యం ఒక్క శాతం కూడా లేదు. నిరక్షరాస్యత, నిరుద్యోగం, అధిక వలసలు..ఎక్కువగా ఉన్నాయి. అక్షరాస్యత ఎక్కువగా ఉన్నప్పటికీ దక్షిణ గుజరాత్‌కు చెందిన గిరిజనులకు ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కటం లేదు. తపీ, నర్మదా నదులపై పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టడం గిరిజనుల్లో అధిక వలసలకు దారితీసింది.
ఉన్న..ఉద్యోగం పోయింది : సతీశ్‌భాయ్‌ బోయే, బోర్‌ఖాల్‌ గ్రామం
ఐటీఐ పూర్తిచేసి రాజ్‌కోట్‌ ప్రభుత్వ హాస్పిటల్‌లో కాంట్రాక్ట్‌ లేబర్‌గా చేరాను. కోవిడ్‌-19 తర్వాత ఉన్న ఉద్యోగం పోయింది. స్థానికంగా ఒక న్యాయవాది వద్ద కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నా. మా కుటుంబంలో అందరూ చదువుకున్నారు. తమ్ముడు ఎం.ఎ, బి.ఎడ్‌ చేశాడు. చెల్లెలు నర్సింగ్‌ కోర్సు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఎవ్వరికీ లేదు. గత ఐదేండ్లలో ఉద్యోగ పరీక్షల్లో పేపర్‌ లీకేజ్‌ లపై 19 కేసులు నమోదయ్యాయి. ఈ పాలకుల పట్ల గిరిజన సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా...27ఏండ్లుగా బీజేపీ అధికారంలో కొనసాగుతోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇదేం పద్ధతి
వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి
అదానీ మోసాలను విచారించాలి
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
దాడి తర్వాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సల్మాన్‌ రష్డీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు..
రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
మోడీ-అదానీ బంధమేంటీ..!
ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే
ఆర్టీఐ చట్టం నిర్వీర్యం
ఉత్తరాఖండ్‌ రిక్రూట్‌మెంట్‌ కేసు బీజేపీ నేత అరెస్టు
ఓటర్ల సంఖ్య 94.50 కోట్లు
అధికారంలో ఎవరున్నా బాధితుల పక్షాన పోరాడతాం
232 రుణ, బెట్టింగ్‌ యాప్‌ల నిషేధం
బాబా రాందేవ్‌పై కేసు
మంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నారు
తలశిల రఘురామ్‌కు సతీవియోగం
విండ్‌పాల్‌ ఫ్రావిట్‌ ట్యాక్స్‌ను పెంచిన కేంద్రం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సెలవుల రద్దు
సామూహిక లైంగికదాడి కేసులో అండమాన్‌ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీట్‌
ఏపీలో కానిస్టేబుల్‌ పరీక్షాఫలితాలు విడుదల
చట్టాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆపండి

తాజా వార్తలు

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

06:21 PM

బీజేపీ ప్ర‌భుత్వం ఎందులో సక్సెస్ అంటే : మంత్రి హ‌రీశ్‌రావు

06:06 PM

05:45 PM

ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు : స్పీకర్‌ ఓం బిర్లా

05:33 PM

హైదరాబాద్‌ లో ట్రాపిక్ ఇబ్బందులు..

04:53 PM

కొండగట్టుకు నిధులు మంజూరు చేసిన సీఎంకి రుణపడి ఉంటాం..

04:19 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్.. లాభాల్లో సూచీలు

04:09 PM

తమ్ముడిని కాపాడుకున్న ఏడేళ్ల బాలిక..

03:35 PM

వరుస భూకంపాలతో తుర్కియే.. మరోసారి 4.3 తీవ్రతతో

03:20 PM

రాజధానిగా అమరావతిపై స్పందించిన కేంద్రం..

02:59 PM

ఇక క్యూఆర్ కోడ్ తో కాయిన్స్‌..!

02:35 PM

చిన్మయానందకు మధ్యంతర ముందస్తు బెయిలు..

01:58 PM

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు

01:35 PM

వన్ ప్లస్ 11ఆర్ విడుదల..

01:24 PM

ఫోన్ ట్యాపింగ్‌పై దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాశా: కోటంరెడ్డి

01:07 PM

బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

12:56 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌..మరొకరు అరెస్టు

12:44 PM

రెపో రేటు పెంచిన ఆర్బీఐ..ఈఎంఐ మరింత చెల్లించాల్సిందే

12:41 PM

ఒంటరి మహిళలకూ పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి ఎర్రబెల్లి

12:13 PM

జగన్‌ అధ్యక్షతన కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్‌ భేటీ

12:16 PM

హజ్ యాత్ర చేస్తూ పాకిస్థాన్ లో అడుగు పెట్టిన భారతీయుడికి అనూహ్య స్వాగతం

11:28 AM

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..

11:26 AM

దేశంలోనే గొప్పపథకం కంటివెలుగు: స్పీకర్

12:16 PM

ఆస్పత్రి గది నుంచి తొలిసారి బయటకొచ్చిన రిషబ్ పంత్..

12:16 PM

కన్యత్వ పరీక్ష అంటే మహిళల గౌరవానికి భంగం కలిగించడమే..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.