Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మూడు ప్రాజెక్టులకు ఆమోదం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Nov 30,2022

మూడు ప్రాజెక్టులకు ఆమోదం

- కేంద్ర జలశక్తి శాఖ సమావేశంలో నిర్ణయం
- తెలంగాణకు త్వరలో టీఏసీ మినిట్స్‌ జారీ..
న్యూఢిల్లీ : తెలంగాణలోని మూడు ప్రాజెక్టులకు సాంకేతిక సహాల కమిటీ (టీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడిక్కడ శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ అధ్యక్షతన సాంకేతిక సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. భూపాలపల్లి జిల్లాలోని ముక్తేశ్వర (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్‌ జిల్లాలోని ఛనాక కోరాట బ్యారేజి, నిజామాబాద్‌ జిల్లాలోని చౌటుపల్లి హనుమంత రెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబందించి టీఏసీ మినిట్స్‌ త్వరలోనే జారీ చేయనున్నారు. 2021 జులైలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఈ మూడు ప్రాజెక్టులను ఆమోదం లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లను 2021 సెప్టెంబర్‌లో కేంద్ర జల సంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించింది. కేంద్ర జల సంఘంలో ఉన్న వివిధ డైరెక్టరేట్లు ఈ డీపీఆర్‌లను కూలంకుషంగా పరిశీలించి ఆమోదాన్ని తెలిపియి. ఆ తరువాత డీపీఆర్‌ల పరిశీలనకు సంబందించి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆమోదించిన ఫ్లో చార్ట్‌ ప్రకారం వీటిని గోదావరి బోర్డు పరిశీలన కోసం పంపారు. 2022 ఏప్రిల్‌లో జరిగిన 13వ బోర్డు మీటింగ్‌లో చర్చకు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యతిరేకించినా కూడా బోర్డు తమ రిమార్కులతో మళ్ళీ కేంద్ర జల సంఘానికి పంపించింది. ఆంధ్రప్రదేశ్‌ లేవనెత్తిన అన్నీ అభ్యంతరాలను కేంద్ర జల సంఘం పున: సమీక్షించి, వాటిని పూర్వ పక్షం చేస్తూ ఈ మూడు ప్రాజెక్టులకు సాంకేతిక, ఆర్థిక అనుమతులు (టీఈసీ) ఇవ్వవచ్చునని సిఫారసు చేస్తూ టీఏసీకి పంపింది. సోమవారం జరిగిన టీఏసీ సమావేశంలో ఈ మూడు ప్రాజెక్టులపై సవివరమైన చర్చ జరిగింది. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణా ప్రభుత్వ ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలకు సంతృప్తి చెంది ఈ మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నట్టు చైర్మెన్‌ పంకజ్‌ కుమార్‌ ప్రకటించారు. త్వరలోనే మినిట్స్‌ జారీ చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్‌ సెక్రెటరీ దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జల సంఘం చైర్మెన్‌ ఆర్‌.కె గుప్త, సభ్యులు చంద్రశేఖర అయ్యర్‌, రుష్విందర్‌ వోర, కేంద్ర జల సంఘం చీఫ్‌ ఇంజనీర్లు పైథాంకర్‌, బి పి పాండే, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఆర్థిక, వ్యవసాయ, ఇంధన మంత్రిత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ రజత కుమార్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లు సి. మురళీధర్‌, ఎన్‌. వెంకటేశ్వర్లు(రామగుండం), చీఫ్‌ ఇంజనీర్లు శ్రీనివాస్‌ (ఆదిలాబాద్‌), మధుసూధన్‌ (నిజామాబాద్‌ ), సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అదానీ ఆస్తుల్ని జాతీయం చేయాలి
మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అరెస్టు
అదుపులోనే ద్రవ్యోల్బణం
ఆగని అదానీ ప్రకంపనలు
ఆర్‌బీఐ ఆరోసారీ...రెపోరేటు పావు శాతం పెంపు
ఢిల్లీలో మళ్లీ విద్వేష ప్రసంగాలు
ఢిల్లీలో మళ్లీ విద్వేష ప్రసంగాలు
'పశు కౌగిలి' దినంగా ప్రేమికుల రోజు
విశాఖలో చకచకా పనులు రాజధాని తరలింపులో భాగమేనా?
అదానికి 406 ఎకరాలు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్టేటస్‌ కో ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
బిల్కిస్‌ బానో కేసులో దోషుల విచారణకు బెంచ్‌ : సుప్రీంకోర్టు హామీ
ఢిల్లీ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ
ఇదేం పద్ధతి
వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి
అదానీ మోసాలను విచారించాలి
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
దాడి తర్వాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సల్మాన్‌ రష్డీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు..
రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
మోడీ-అదానీ బంధమేంటీ..!
ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే

తాజా వార్తలు

05:07 PM

తొలి రోజు ముగిసిన ఆట..రోహిత్ అర్ధ సెంచరీ

04:44 PM

సీఎం కేసీఆర్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ..

04:30 PM

పెండ్లి రోజే కల్యాణ లక్ష్మి చెక్కులు : మంత్రి గంగుల

04:18 PM

మైన‌ర్ వ‌ద్ద 15 కేజీల హెరాయిన్ పట్టివేత‌..

04:08 PM

పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనాల వివరాలను వెబ్ సైట్ లో ఉంచాం

04:04 PM

వరి పంటలు ఎండుతున్నాయి..

04:04 PM

బాంబుల‌తో పేల్చేయాల‌న‌డం కాంగ్రెస్ విధానామా..కేటీఆర్ ఫైర్

04:03 PM

మృతుడి కుటుంబానికి కంసాల ఆర్థిక సాయం

04:01 PM

బడ్జెట్ లో ఏకకాలంలో రుణమాఫీకి నిధులు పెంచాలి

03:55 PM

ఆ ఎమ్మెల్యేలపై డీజీపీకి ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి

03:54 PM

టెస్టుల్లో అరుదైన రికార్డు సాధించిన అశ్విన్‌..

03:52 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:28 PM

భార్య మృతదేహాన్ని భుజంపై మోసిన వ్యక్తి..స్పందించిన పోలీసులు

04:04 PM

దారుణమైన ఘటన..కన్నతల్లి తల, మొండెం వేరు చేశాడు

03:03 PM

177 పరుగుకు ఆసీస్ ఆలౌట్..

02:53 PM

ఏపీ సీఎం జగన్ తో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ భేటీ

02:37 PM

ఆస్ట్రేలియా స్కోరు..174/8

02:19 PM

ట్విటర్‌లో బ్లూ సర్వీసులకు..ప్ర‌త్యే‌క‌ ఛార్జీలు

01:59 PM

తెలంగాణకు పసిడి పతకం..

01:50 PM

మసీదులో మహిళల నమాజ్‌కు అభ్యంతరం లేదు..

01:26 PM

రేపు సుప్రీంకోర్టులో అదానీ వ్యవహారంపై విచారణపై..

01:19 PM

శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుదల..

01:08 PM

ఎమ్మెల్సీల ఎన్నికల‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ..

12:52 PM

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో బీఆర్ఎస్‌, ఆప్ నిర‌స‌న..

12:45 PM

కశ్మీర్‌ ఫైల్స్ సినిమాపై ప్రకాశ్‌రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.

12:38 PM

సైనికాధికారులతో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ భేటి

12:32 PM

చిత్రా రామ‌కృష్ణకు బెయిల్ మంజూరీ..

04:05 PM

తుర్కియేలో చలికి తట్టుకోలేక ఏంచేస్తున్నారంటే ...

12:16 PM

సింగ‌రేణి కోసం ఉద్య‌మానికి శ్రీకారం చుడుతాం: కేటీఆర్

12:07 PM

తొలి టెస్టు.. ఆస్ట్రేలియా 76/2

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.