Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గుజరాత్‌ తొలిదశలో 60 శాతం పైగా పోలింగ్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 02,2022

గుజరాత్‌ తొలిదశలో 60 శాతం పైగా పోలింగ్‌

- ధరాఘాతంపై పలుచోట్ల ఓటర్ల నిరసనలు
- ఈవీఎంలపై కాంగ్రెస్‌ ఫిర్యాదు
అహ్మదాబాద్‌ : గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌ చెదరుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 60 శాతం పైగా పోలింగ్‌ నమోదైనట్లు తెలుస్తోంది. సాయంత్రం 5 గంటల వరకు 57 శాతం పోలింగ్‌ నమోదయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. 19 జిల్లాల్లో 89 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 788 మంది అభ్యర్థుల రాజకీయ భవితవ్యాన్ని ఓటింగ్‌ యంత్రాలు - ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. ఉదయం 8 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ మొదలు కాగా సాయంత్రం 5 దాటిన తర్వాత కూడా పలువురు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూల్లో నిలబడి కనిపించారు. తొలి విడత పోలింగ్‌లో ఆమాద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఇసుదన్‌ గధ్వీ (కంభాలియా స్థానం), ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గోపాల్‌ ఇటాలియా (కటర్‌గామ్‌)తో పాటు బీజేపీ నుంచి క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివబవ జడేజా, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు హర్ష సంఘ్వి, పూర్ణేష్‌ మోడీ, లలిత్‌ కటథర, లలిత్‌ వోసోయా, రుత్విక్‌ మక్వానా పోటీ పడుతున్నారు.
         కాగా దాదాపు 50కి పైగా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎంలు) పని చేయలేదని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. సౌరాష్ట్ర ప్రాంతంలో అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయని, జామ్‌నగర్‌లోనూ, రాజ్‌కోట్‌లోనూ ఈవీఎంలు సరిగా పని చేయలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అలోక్‌ శర్మ తెలిపారు. దీనిపై ఇసికి రాతపూర్వక ఫిర్యాదు అందజేసినట్లు పేర్కొన్నారు.
పోలింగ్‌ కేంద్రాల వద్ద వినూత్న రీతిలో నిరసనలు
         గుజరాత్‌ మోడల్‌ మాటున కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం ప్రజాసంపదను దోచిపెట్టడంతో అక్కడ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పడకేసింది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలను నిరసన కేంద్రాలుగా మలుచుకొని పలుచోట్ల ప్రజానీకం తమ నిరసన గళాన్ని వినిపించాయి. బీజేపీ పాలనతో వంట గ్యాస్‌తో సహా నిత్యావసరాల ధరలన్నీ నింగినంటుతున్నాయంటూ అమ్రేలీ, రాజ్‌కోట్‌లలో పలు చోట్ల వంట గ్యాసు సిలిండర్లను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చి నిరసనలు తెలిపారు. మల్దారి సామాజిక తరగతికి చెందిన ఒక ఓటరు పశువుల పెంపకందార్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు ఆవు, దూడ ను పోలింగ్‌ కేంద్రం వద్దకు తీసుకొచ్చారు.
కాంగ్రెస్‌లో తిట్ల పోటీ : మోడీ
         కాంగ్రెస్‌ పార్టీ నాయకుల్లో తనపై తిట్లను కురిపించే పోటీ నడుస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. పంచమహల్‌ జిల్లా కలోల్‌ పట్టణంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. తనపై ఎవ్వరు ఎంత తీవ్రంగా విమర్శలు గుప్పిస్తారో, ఎవరు ఎంతటి ఎక్కువ తీవ్ర పదజాలంతో దూషిస్తారో అనే పోటీ కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే చేసిన 'రావణ్‌' వ్యాఖ్యలను మోడీ ప్రస్తావించారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు
సాగుకు వెతలు
వికలాంగుల హక్కుల చట్టం అమలు
దేశ నిర్మాణానికి బలమైన పునాది
భవిష్యత్తు నిర్మాణానికి రోడ్‌ మ్యాప్‌ లేదు
ఇది ప్రజా వ్యతిరేక, కోతల బడ్జెట్‌ !
అన్నీ కోతలే..
తడబాటా..లేక !
కేంద్రబడ్జెట్‌ లో ప్రజలకు అన్యాయమే
తెలంగాణ పై కేంద్రం వివక్ష
ఎన్నికల వేళ కర్నాటకకు ప్రాధాన్యం
ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ పథకాల కేటాయింపుల్లోనూ తగ్గింపు
ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాల్సిందే
అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము
ప్రజా సమస్యల ప్రస్తావన లేదు
నేడు కేంద్ర బడ్జెట్‌
అప్పుల భారతం
కొలువు సవాల్‌
ప్రగతి లేని పద్దులు
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.