Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కొనసాగుతున్న ఎంబీబీఎస్‌ విద్యార్థుల సమ్మె | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 03,2022

కొనసాగుతున్న ఎంబీబీఎస్‌ విద్యార్థుల సమ్మె

చండీగఢ్‌ : హర్యానా ప్రభుత్వ బాండ్‌ విధానానికి నిరసనగా రోV్‌ాతక్‌లోని పండిట్‌ భగవత్‌ దయాళ్‌ శర్మ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (పీజీఐఎంఎస్‌)లోని ఎంబీబీఎస్‌ విద్యార్థులు సమ్మె కొనసాగిస్తున్నారు. వారికి సంఘీభావంగా ఎనిమిది రోజులుగా ఆందోళన చేస్తున్న రెసిడెంట్‌ డాక్టర్లు శుక్రవారం సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. బాండ్‌ విధానంలో మార్పులు చేస్తామని ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఈ నెల 30న జరిగిన సమావేశంలో ప్రకటించారు. బాండ్‌ మొత్తాన్ని రూ.40 లక్షల నుంచి రూ.30లక్షలకు తగ్గించామనీ, తప్పనిసరిగా ప్రభుత్వ సర్వీసులో చేయాల్సిన కాల పరిమితిని కూడా ఏడు నుంచి ఐదేండ్లకు తగ్గించామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రోగుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా సమ్మెను విరమించినట్లు రెసిడెంట్‌ డాక్టర్లు తెలిపారు. విద్యార్థుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించాలని, పాలసీలో అవసరమైన మార్పులు చేయాలని కోరారు.
బాండ్‌ పాలసీలో సమూల మార్పులు చేయాల్సిందే : ఎంబీబీఎస్‌ విద్యార్థులు
బాండ్‌ పాలసీని వ్యతిరేకిస్తూ నెలరోజులుగా ఆందోళన చేస్తున్న ఎంబీబీఎస్‌ విద్యార్థులు శుక్రవారం కూడా సమ్మె కొనసాగించారు. నిర్బంధ ప్రభుత్వ సర్వీస్‌ కాలవ్యవధిని ఏడాదికి తగ్గించాలని, బాండ్‌ డిఫాల్ట్‌ మొత్తం రూ.10 లక్షలకు మించకూడదని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఎంబీబీఎస్‌ విద్యార్థుల నేత అనుజ్‌ ధనియా తెలిపారు. బాండ్‌ విధానం ప్రకారం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్‌ తీసుకునే విద్యార్థులు ఫీజుతో కలిపి రూ. 40 లక్షలు త్రైపాక్షిక బాండ్‌ (విద్యార్థి, బ్యాంకు, ప్రభుత్వాల మధ్య) పాలసీని తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఎంబిబిఎస్‌ కోర్సు పూర్తయిన ఓ విద్యార్థి ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లైతే ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వుంటుంది. విద్యార్థులు తప్పనిసరిగా ఏడేళ్ల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో విధులు చేపట్టేలా చూడటమే ఈ పాలసీ లక్ష్యమని ప్రభుత్వం వాదిస్తోంది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అదానీ ఆస్తుల్ని జాతీయం చేయాలి
మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అరెస్టు
అదుపులోనే ద్రవ్యోల్బణం
ఆగని అదానీ ప్రకంపనలు
ఆర్‌బీఐ ఆరోసారీ...రెపోరేటు పావు శాతం పెంపు
ఢిల్లీలో మళ్లీ విద్వేష ప్రసంగాలు
ఢిల్లీలో మళ్లీ విద్వేష ప్రసంగాలు
'పశు కౌగిలి' దినంగా ప్రేమికుల రోజు
విశాఖలో చకచకా పనులు రాజధాని తరలింపులో భాగమేనా?
అదానికి 406 ఎకరాలు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో స్టేటస్‌ కో ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
బిల్కిస్‌ బానో కేసులో దోషుల విచారణకు బెంచ్‌ : సుప్రీంకోర్టు హామీ
ఢిల్లీ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ
ఇదేం పద్ధతి
వామపక్ష అభ్యర్థులను ఎన్నుకోండి
అదానీ మోసాలను విచారించాలి
జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
దాడి తర్వాత తొలిసారి ఫొటో షేర్‌ చేసిన సల్మాన్‌ రష్డీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు..
రాష్ట్రాలకు ఆహార కష్టాలు!
మోడీ-అదానీ బంధమేంటీ..!
ఏ శ్రమనైనా గౌరవించండి
మోడీ సర్కార్‌ పారిపోతుంది
అదానీపై చర్యలు తీసుకోవాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆందోళనలు
మద్రాస్‌ హైకోర్టు జడ్జి నియామకంపై అభ్యంతరాలు వెల్లువ..
ప్రధాని మోడీ సమాధానం చెప్పాలి
అదానీకి మరో షాక్‌!
భారీగా పెరిగిన 71మంది ఎంపీల ఆస్తులు
బీజేపీని ఓడించండి.. త్రిపురను కాపాడండి
పౌర హక్కులను కాలరాయటమే

తాజా వార్తలు

12:32 PM

చిత్రా రామ‌కృష్ణకు బెయిల్ మంజూరీ..

12:20 PM

తుర్కియేలో చలికి తట్టుకోలేక ఏంచేస్తున్నారంటే ...

12:16 PM

సింగ‌రేణి కోసం ఉద్య‌మానికి శ్రీకారం చుడుతాం: కేటీఆర్

12:07 PM

తొలి టెస్టు.. ఆస్ట్రేలియా 76/2

11:59 AM

అవును.. లోపాలున్నాయి: తుర్కియే అధ్యక్షులు ఎర్డోగాన్‌

11:56 AM

నలుగురు చిన్నారుల సజీవ దహనం..

11:39 AM

భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..

11:07 AM

డిస్నీలో ఏడు వేల మంది ఉద్యోగుల తొలగింపు..

10:43 AM

బడ్జెట్‌ లైవ్‌ టెలికాస్ట్.. యూనిర్సిటీలకు ప్రభుత్వం ఆదేశం

10:38 AM

ఆయిల్‌ ట్యాంకర్‌లో దిగి ఏడుగురి మృతి..

09:49 AM

తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌ బౌలింగ్‌

09:39 AM

రోడ్డుప్రమాదంలో చిరుత మృతి..

09:25 AM

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టు వివేకా హత్య కేసు నిందితులు..

08:59 AM

నేటినుంచి శాసనసభలో బడ్జెట్‌ పద్దులపై చర్చ..

08:45 AM

అనాథ యువతిపై వాలంటీర్ లైంగికదాడి..

08:13 AM

నగరంలో ఇంకో 10 రోజులపాటు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు..

08:00 AM

తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు

07:47 AM

ఎంసెట్ సిలబస్‌పై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీల‌క సూచ‌న‌..

07:24 AM

సరోగసీపై న్యాయస్థానానికి కేంద్రం వివ‌ర‌ణ‌..

07:01 AM

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు పదోన్నతులు..

06:31 AM

నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం..

06:19 AM

భార్య మృతదేహాన్ని భుజాన మోసుకెళ్లిన భర్త

09:55 PM

దేశంలోనే ‘ఎలక్ట్రిఫైడ్‌’ స్టేట్‌గా తెలంగాణ : కేటీఆర్

09:42 PM

పోలీస్‌ కస్టడీలో గత ఐదేళ్లలో 669 మంది మృతి : కేంద్ర హోం శాఖ

09:20 PM

అదానీని ప్రధానినే రక్షిస్తున్నాడు : రాహుల్‌ గాంధీ

08:56 PM

దేశంలో తొలిసారి తల్లిదండ్రులైన.. ట్రాన్స్‌జెండర్ జంట

08:24 PM

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై సీఎస్‌కు లేఖ రాసిన సీబీఐ..

08:05 PM

జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని : ఎమ్మెల్సీ కవిత

07:41 PM

విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికితీయాలి..

06:55 PM

తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.