Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారత్‌లో మారణహోమం ! | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 04,2022

భారత్‌లో మారణహోమం !

- మైనార్టీలే లక్ష్యంగా 2022-23లో జరగొచ్చు : అమెరికా పరిశోధన సంస్థ నివేదిక
- ముస్లింలపై బీజేపీ నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలు..
- ఇలాంటి ప్రసంగాల వల్లే 2020 ఢిల్లీ అల్లర్లు..
- సామూహిక హత్యలు జరిగే ప్రమాదమున్న దేశాల్లో భారత్‌కు 8వ స్థానం
న్యూఢిల్లీ : భారత్‌లో మైనార్టీలే లక్ష్యంగా పెద్ద ఎత్తున మారణహోమం జరగొచ్చునని అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ విడుదల చేసిన 'ఎర్లీ వార్నింగ్‌ ప్రాజెక్ట్‌' నివేదిక అంచనావేసింది. ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో సామూహిక మారణ హోమాలు జరిగే ప్రమాదముందో తెలియజేస్తూ ర్యాంకులు విడుదల చేసింది. ఈనేపథ్యంలో భారత్‌ 8వ స్థానంలో ఉందని తెలిపింది. ''2022-23లో ఒక జాతిని, మతాన్ని లక్ష్యంగా చేసుకొని భారత్‌లో హత్యాకాండ జరిగే అవకాశముంది. మొత్తంగా 14 ఘటనల్లో మారణహోమం తలెత్తే అవకాశం ఒక్క ఘటనలో ఉంది. ఘటన జరిగే అవకాశం 7.4శాత''మని తాజాగా విడుదలైన నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. సైమన్‌-స్కోట్‌ సెంటర్‌ ఫర్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ జినోసైడ్‌ (అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ) ఈ నివేదికను రూపొందించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
సొమాలియా కన్నా డేంజర్‌
          సామూహిక హత్యలు జరిగే ప్రమాదముందని, ఆ అవకాశముందని నివేదిక అంచనావేస్తోంది. మొత్తం 162 దేశాలకు సంబంధించి జాబితా విడుదలకాగా, ఇందులో పాకిస్తాన్‌ మొదటిస్థానంలో, యెమెన్‌ రెండోస్థానంలో, మయన్మార్‌ మూడో స్థానంలో, ఇథియోపియో ఐదో స్థానంలో, నైజీరియా ఆరోస్థానంలో, ఆఫ్ఘనిస్తాన్‌ ఏడో స్థానంలో నిలిచాయని నివేదిక పేర్కొంది. జాబితాలో భారత్‌కు 8వ స్థానం దక్కగా, సూడాన్‌ (9), సొమాలియా (10), సిరియా (10), ఇరాక్‌ (12), జింబాబ్వే (14) కంటే భారత్‌ పరిస్థితి ఆందోళన కలిగించే విధంగా ఉంది. 2021-22 నివేదిక ప్రకారం గత ఐదేండ్లలో అత్యధిక ప్రమాదమున్న టాప్‌-15 దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది.
ముస్లింలే లక్ష్యం..
          దేశంలో ముస్లిం మైనార్టీలు లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం చూపుతున్న వివక్షను నివేదిక ప్రస్తావిం చింది. అనేక ఉదాహరణలను చూపుతూ నివేదికలో హైలైట్‌ చేసింది. ''డిసెంబర్‌ 2021లో ముస్లింపై సామూహిక హత్యలకు దిగాలని హిందూత్వ శక్తులు పిలుపునివ్వటం, ద్వేషపూరిత ప్రచారం చేయటం కొనసాగుతోంది. అనేక రాష్ట్రాల్లో ముస్లింలు లక్ష్యంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. హిందూత్వ శక్తుల ఊరేగింపుల్లో దాడులు జరుగుతున్నాయి. మసీదులకు సమీపంలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ముస్లింలు యాజమాన్యా లుగా ఉన్న ఆస్తులను బుల్డౌజర్లతో కూల గొడుతు న్నారు'' అని నివేదిక పలు ఉదాహరణలు తెలిపింది.
అడ్డుకోవటం లేదు..
          గతకొన్ని సంవత్సరాలుగా బీజేపీతో సంబంధమున్న, ఆ పార్టీ మద్దతుదారులైన నాయ కులు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. సామూహిక హత్యాకాండకు పాల్పడాలని పిలుపు నిస్తున్నారు. అయినా వారిపై కేంద్రంలోని ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 2020లో ఇలాగే హిందూత్వ నాయకుడు యతి నర్సింహానంద ప్రసంగాలతో ఢిల్లీ అల్లర్లు చెలరేగాయి. 53మంది అమాయక పౌరులు మరణించారు. సీఏఏ నిరసనల్ని దెబ్బతీయడానికి బీజేపీ నాయకుడు కపిల్‌ మిశ్రా అనేకమందిని రెచ్చగొట్టి అల్లర్లకు కారణమ య్యాడు. ఇప్పటివరకూ అతడిపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో కాషాయ మూకలు మరింత రెచ్చిపోతున్నాయని నివేదిక తెలిపింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
నేటితో ముగియనున్న జోడోయాత్ర..
నోరు తెరవొద్దు.. కాలు కదపొద్దు
ఎన్నికల బడ్జెట్టేనా?
విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..
బీజేపీ అభ్యర్థులు దొంగలు.. గూండాలు
ఒకేరోజు కూలిన మూడు యుద్ధవిమానాలు..
మొఘల్‌ గార్డెన్స్‌ పేరు మార్పు
ఇంచు కూడా వెనక్కి తగ్గం
ఢిల్లీ మద్యం కుంభకోణంపై విచారణ వాయిదా
విత్త సంస్థలకు అదానీ గండం..!
ఐటీ నిబంధనల సవరణలు సరికాదు
జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఎన్‌డిటివి నుండి నిష్క్రమించిన జర్నలిస్టు శ్రీనివాసన్‌ జైన్‌
సమాచారానికి సంకెళ్లు..
అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి..
ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.