Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఏఐకేఎస్‌ అమరవీరుల జ్వాల యాత్రలు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 04,2022

ఏఐకేఎస్‌ అమరవీరుల జ్వాల యాత్రలు

- అఖిల భారత మహాసభల సందర్భంగా.....
న్యూఢిల్లీ : ఏఐకేఎస్‌ అఖిల భారత మహాసభ సందర్భంగా అమరవీరుల జ్వాల యాత్రలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయంలో కార్పొరేటీకరణను ప్రతి ఘటించేందుకు యాత్రలను నిర్వహిస్తున్నట్టు ఏఐకేఎస్‌ తెలిపింది. జనగామా, క్వీజ్వెన్మణి, సేలం జైలు, కయ్యూరు, పున్నప్రా వాయలార్‌ ప్రాంతాల నుంచి అమరవీరుల జ్వాల యాత్రలు, జెండా మార్చ్‌లు, జాతాలు ప్రారంభమవుతాయి.
డిసెంబర్‌ 13 నుంచి 16 వరకు కేరళలోని త్రిసూర్‌లో ఏఐకేఎస్‌ 35వ అఖిల భారత మహాసభల్లో భాగంగా అమరవీరుల జ్వాల యాత్ర, షహీద్‌ జ్వోతి యాత్ర, జెండా జాతా, ఫ్లాగ్‌ పోస్ట్‌ జాతాలను నిర్వహిస్తున్నట్టు ఏఐకేఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, హన్నన్‌ మొల్లా తెలిపారు. డిసెంబర్‌ 12 సాయంత్రం 4 గంటలకు త్రిసూర్‌కు యాత్రలన్నీ చేరుకుంటాయని పేర్కొన్నారు.
తెలంగాణ రైతాంగ పోరాట చారిత్రాత్మక ప్రాంతమైన మొదటి అమరవీరుడు దొడ్డి కొమరయ్య గ్రామమైన జనగాంలోని కడవెండి నుంచి అమరవీరుల జ్వాల యాత్రను డిసెంబర్‌ 5 ఉదయం 10 గంటలకు ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లా రెడ్డి ప్రారంభిస్తారు. ఏఐకేఎస్‌ నేతలు పి. కృష్ణప్రసాద్‌, టి సాగర్‌, ఎం ప్రకాశన్‌ మాస్టర్‌, డి రవీంద్రన్‌, కెపి పెరుమాల్‌, ఢిల్లీబాబు జాతాకు నాయకత్వం వహిస్తారు.
అగ్రవర్ణ భూస్వాములు, వారి గూండాలు 44 మంది వ్యవసాయ కార్మికులను ఊచకోత కోసిన ప్రాంతం తమిళనాడులోని కీజ్వెన్మణి నుంచి అమరవీరుల జ్వాల యాత్రను డిసెంబర్‌ 6 ఉదయం 9 గంటలకు ఏఐకేఎస్‌ మాజీ అధ్యక్షుడు ఎన్‌. శంకరయ్య ప్రారంభించనున్నారు. ఈ యాత్రకు నాయకులు విజూ కృష్ణన్‌, ఎస్‌కె ప్రీజ, సామి నటరాజన్‌, దురైరాజ్‌ నాయకత్వం వహిస్తారు. ఈ రెండు యాత్రలు సేలంలో కలిసి, అక్కడ 1950 ఫిబ్రవరి 11న పోలీసు కాల్పుల్లో మరణించిన కిసాన్‌ ఉద్యమ నాయకులతో సహా 22 మంది సహచర అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత యాత్ర కేరళకు బయలు దేరుతోంది.
డిసెంబర్‌ 8న ఉదయం తొమ్మిది గంటలకు కయ్యూరు అమరవీరుల స్మారక చిహ్నం నుంచి జెండా స్తంభం జాతాను ఏఐకేఎస్‌ సంయుక్త కార్యదర్శి ఈపి జయరాజన్‌ ప్రారంభిస్తారు. ఈ జాతాకు పనోలి వల్సన్‌, వి ఎం షౌకత్‌ నాయకత్వం వహిస్తారు. డిసెంబర్‌ 9న సాయంత్రం 4 గంటలకు అలప్పుజాలోని వలియా చూడుకాడ్‌లోని పున్నప్రా వాయలార్‌ అమరవీరుల స్మారక స్థూపం నుండి జెండా జాతా ప్రారంభమవుతుంది. ఎఐకెఎస్‌ ఉపాధ్యక్షుడు ఎస్‌. రామచంద్రన్‌ పిళ్లై జెండాను అందజేస్తారు. ఈ జాతాకు ఎం విజయకుమార్‌, జార్జ్‌ మాథ్యూ నాయకత్వం వహిస్తారు.
యాత్రలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడు, కేరళలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తాయని, ఏఐకేఎస్‌ 35వ అఖిల భారత మహాసభల సందేశాన్ని తెలియజేస్తాయని అశోక్‌ ధావలే, హన్నన్‌ మొల్లా తెలిపారు. ''ప్రత్యామ్నాయం కోసం పోరాటం, సమీకరణతో ముందుకు సాగడం'' నినాదంతో యాత్రలు మహాసభల ప్రత్యేకతలను వివరిస్తాయని అన్నారు. బ్రిటీష్‌ సామ్రాజ్యవాదం, భూస్వామ్యానికి వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం చారిత్రక పోరాటంలో భాగంగా వీరోచిత పోరాట ప్రాంతాల నుంచి విస్తృతమైన యాత్రలు, జాతాలు సాగనున్నాయి. మోడీ పాలనలో ప్రజలపై భారాలు, కార్పొరేట్‌ నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం పోరాటానికి బలం చేకూర్చుతాయని తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడ్జెట్‌ రాజకీయ జుమ్లా
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం
ఉపాధి హామీకి తూట్లు
త్రిపురలో సీపీఐ(ఎం) భారీ ర్యాలీలు
సాగుకు వెతలు
వికలాంగుల హక్కుల చట్టం అమలు
దేశ నిర్మాణానికి బలమైన పునాది
భవిష్యత్తు నిర్మాణానికి రోడ్‌ మ్యాప్‌ లేదు
ఇది ప్రజా వ్యతిరేక, కోతల బడ్జెట్‌ !
అన్నీ కోతలే..
తడబాటా..లేక !
కేంద్రబడ్జెట్‌ లో ప్రజలకు అన్యాయమే
తెలంగాణ పై కేంద్రం వివక్ష
ఎన్నికల వేళ కర్నాటకకు ప్రాధాన్యం
ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమ పథకాల కేటాయింపుల్లోనూ తగ్గింపు
ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయాల్సిందే
అవినీతే అతి పెద్ద శత్రువు : ద్రౌపది ముర్ము
ప్రజా సమస్యల ప్రస్తావన లేదు
నేడు కేంద్ర బడ్జెట్‌
అప్పుల భారతం
కొలువు సవాల్‌
ప్రగతి లేని పద్దులు
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.