Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నేడు గుజరాత్‌ తుది పోరు | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 05,2022

నేడు గుజరాత్‌ తుది పోరు

- 93 స్థానాల్లో 833 మంది పోటీ
అహ్మదాబాద్‌ : గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. చివరిదైన రెండో విడత పోలింగ్‌ సోమవారం జరగనుంది. ఉత్తర, మధ్య గుజరాత్‌లోని 14 జిల్లాలు..అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, మేహ్‌సన, పటాన్‌, బనస్‌కాంత, శబర్‌కాంత, అరావళి, మహిసాగర్‌, పంచమహల్‌, దాహౌద్‌, వడోదర, ఆనంద్‌, ఖేద, ఛోహౌత, ఉదయిపుర్‌ లోని 93 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఈ పోలింగ్‌లో 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2.51 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రెండో విడత పోలింగ్‌ కోసం ఎన్నికల కమిషన్‌ 26,409 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో 36,000 ఇవిఎంలను వినియోగించనున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు దాదాపు 29 వేల మంది ప్రిసైడింగ్‌ అధికారులను, సుమారు 84 వేల మంది పోలింగ్‌ అధికారులను ఇసి నియమించింది. రెండో విడతలో కీలక నియోజవర్గాల్లో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ పోటీ చేస్తున్న ఘట్లోడియా, పాటిదార్‌ నేత హార్ధిక్‌ పటేల్‌ బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వీరంగం, మరో బిజెపి కీలక నేత అల్పేష్‌ ఠాకుర్‌ బరిలో నిలిచిన గాంధీ నగర్‌ సౌత్‌ ఉన్నాయి. అలాగే గుజరాత్‌ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అభ్యర్థి అయిన సుఖరాం రథవ పోటీ చేస్తున్న ఛోహతా ఉదయిపుర్‌ కూడా కీలక నియోజకర్గం ఉంది. ఇక కాంగ్రెస్‌ ప్రముఖుల్లో లఖాభాయి భర్వాద్‌ (వీరంగం), జిగేశ్‌ మేవానీ (వడగామ్‌), అమీ యజ్ఞిక్‌ (ఘట్లోడియా) కూడా రెండో విడతలోనే బరిలో ఉన్నారు. ఈ నెల 1న 89 స్థానాలకు జరిగిన తొలి విడత పోలింగ్‌లో 63.31 శాతం ఓటింగ్‌ నమోదైన సంగతి విదితమే. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటే గుజరాత్‌ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 8న చేపట్టనున్నారు.
యుపిలో 'ఉప' సమరం
            ఉత్తరప్రదేశ్‌లో మినీ సమరం కూడా సోమవారమే జరగనుంది. ఒక లోక్‌సభ స్థానానికి, రెండు అసెంబ్లీ స్థానాలకు జరగున్న ఈ ఎన్నికల్లో అధికార బిజెపి, సమాజ్‌వాదీ పార్టీ - రాష్ట్రీయ లోక్‌ దళ్‌ (ఆర్‌ఎల్‌డి) కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ మూడు స్థానాల్లోనూ కాంగ్రెస్‌, బిఎస్‌పి పోటీ చేయడం లేదు. ఉత్తరప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి విడుదల చేసిన ప్రకటన ప్రకారం మొత్తం 24.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్‌ మరణించడంతో మైన్‌పురి పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిరాగా..వేర్వేరు కేసుల్లో ఎస్‌పి ఎమ్మెల్యే అజంఖాన్‌, బిజెపి ఎమ్మెల్యే విక్రమ్‌ సింగ్‌ సైనీ దోషులుగా తేలడంతో రాంపుర్‌ సదర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ, కథౌలి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఎన్నికలు అనివార్యమయ్యాయి. అజంఖాన్‌ విద్వేష ప్రసంగాలు చేసిన కేసులో శిక్షను ఎదుర్కొకాగా, బిజెపి నేత సైనీ 2013 ముజఫర్‌నగర్‌ మత ఘర్షణల్లో దోషిగా తేలి శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. ఉప సమరంలో జయాపజయాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీలను మానసికంగా సంసిద్ధలును చేసేందుకు దోహదం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మైన్‌పురిలో ఆరుగురు, కథౌలిలో 14 మంది, రాంపుర్‌ సదర్‌లో 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మైన్‌పురిలో ములాయం సింగ్‌ యాదవ్‌ పెద్ద కోడలు, ఎస్పీ అధ్యక్షులు అఖిలేశ్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ పోటీ చేస్తుండగా, బిజెపి తరపున రఘురాజ్‌ సింగ్‌ శాక్యా బరిలో ఉన్నారు. ఇక రాంపుర్‌ సదర్‌లో బిజెపి నుంచి అకాష్‌ సక్సేనా, సమాజ్‌వాదీ పార్టీ తరుపున అజంఖాన్‌ అనుచరుడు అసిం రాజా పోటీ చేస్తున్నారు. కథౌలీలో విక్రమ సింగ్‌ సైనీ భార్య రాజ్‌కుమారీ సైనీకి, ఆర్‌ఎల్‌డి నేత మదన్‌ భయ్యా మధ్య పోటీ నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు కూడా ఈ నెల 8ననే వెలువడనున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
నేటితో ముగియనున్న జోడోయాత్ర..
నోరు తెరవొద్దు.. కాలు కదపొద్దు
ఎన్నికల బడ్జెట్టేనా?
విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..
బీజేపీ అభ్యర్థులు దొంగలు.. గూండాలు
ఒకేరోజు కూలిన మూడు యుద్ధవిమానాలు..
మొఘల్‌ గార్డెన్స్‌ పేరు మార్పు
ఇంచు కూడా వెనక్కి తగ్గం
ఢిల్లీ మద్యం కుంభకోణంపై విచారణ వాయిదా
విత్త సంస్థలకు అదానీ గండం..!
ఐటీ నిబంధనల సవరణలు సరికాదు
జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఎన్‌డిటివి నుండి నిష్క్రమించిన జర్నలిస్టు శ్రీనివాసన్‌ జైన్‌
సమాచారానికి సంకెళ్లు..
అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి..
ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.