Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ ప్లీనరీ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Dec 05,2022

ఫిబ్రవరిలో కాంగ్రెస్‌ ప్లీనరీ

- రెండు నెలల పాటు 'హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌'
- జనవరి 26న అన్ని రాష్ట్రాల్లో 'మహిళ మార్చ్‌'లు
- స్టీరింగ్‌ కమిటీ తొలి భేటీలో నిర్ణయం
న్యూఢిల్లీ : ఫిబ్రవరి రెండో భాగంలో ఛత్తీస్‌గఢ్‌లోని రారుపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ మూడు రోజుల పాటు ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నది. అలాగే భారత్‌ జోడో యాత్రకు కొనసాగింపుగా జనవరి 26 నుంచి రెండు నెలల పాటు 'హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌' నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఏర్పాటు చేసిన స్టీరింగ్‌ కమిటీ మొదటి సమావేశం ఆదివారం నాడిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మల్లికార్జున్‌ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులు అశోక్‌ గెహ్లాట్‌, భూపేష్‌ బఘేలా, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌, పి.చిదంబరం, అంబికా సోని, మీరా కుమారి, ఆనంద్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాహుల్‌ గాంధీ నిర్వహిస్తోన్న భారత్‌ జోడో యాత్రపై సమీక్షించారు. ఈ యాత్ర మధ్యప్రదేశ్‌లో ముగించుకొని, రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య చర్చకు వచ్చింది. పార్టీ ప్లీనరీ సమావేశం తదితర అంశాలపై చర్చ చేపట్టారు. సమావేశంలో ఖర్గే మాట్లాడుతూ పై నుంచి కింద వరకు సంస్థాగత జవాబుదారీతనం గురించి గట్టిగా నిలదీశారు. తమ బాధ్యతలను నెరవేర్చలేని వారు తమ సహచరులకు వదిలేయాలని సూచించారు. రానున్న 30 నుంచి 90 రోజుల్లో ప్రజల సమస్యలపై ఉద్యమానికి రోడ్‌మ్యాప్‌ను సమర్పించాలని అన్ని రాష్ట్రాల ఇన్‌చార్జీలను కోరారు. భారత్‌ జోడో యాత్ర చరిత్రను లిఖిస్తుందని, యాత్ర ఇప్పుడు జాతీయ ఉద్యమంగా రూపుదిద్దుకుందని అన్నారు. విద్వేష బీజాల విత్తులు నాటే, విభజన సృష్టిస్తూ, ఆ ఫలాలను పొందే పాలక శక్తులకు వ్యతిరేకంగా పోరాడటమే కాంగ్రెస్‌ కర్తవ్యమని ఖర్గే అన్నారు.
జనవరి 26 నుంచి రెండు నెలల పాటు 'హత్‌ సే హత్‌ జోడో అభియాన్‌' నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పంచాయతీలు, బూత్‌లను కవర్‌ చేస్తూ బ్లాక్‌ స్థాయిలో పాదయాత్రలు, జిల్లా స్థాయిలో సమావేశాలు, రాష్ట్ర రాజధానులలో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్టు కెసి వేణుగోపాల్‌ మీడియాకు తెలిపారు. ఈ ప్రచారంలో రాహుల్‌ గాంధీ ప్రజలకు సందేశం ఇస్తూ రాసిన లేఖతో పాటు మోడీ ప్రభుత్వంపై చార్జిషీట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. యువతను అనుసంధానం చేస్తూ గ్రామ సభలు, బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తామని అన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి పార్టీ అన్ని రాష్ట్రాల్లో 'మహిళ మార్చ్‌లు' నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ 85 ప్లీనరీ సమావేశాన్ని ఫిబ్రవరి ద్వితీయార్థంలో రారుపూర్‌లో జరుగుతోందని తెలిపారు. రాజకీయ పరిస్థితులు, యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, వ్యవసాయం వంటి పలు అంశాలపై ప్లీనరీలో చర్చిస్తామని అన్నారు.
జైరాం రమేష్‌ మాట్లాడుతూ భారత జోడో యాత్ర వివరాలను వెల్లడించారు. యువతకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారిస్తామని తెలిపారు. 'భారత్‌ జోడో యాత్ర రాజస్థాన్‌లోకి ప్రవేశించనున్నది. ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల్లో 2,500 కిలో మీటర్ల పొడువునా యాత్ర సాగింది. ఇంకా 1,100 కిలో మీటర్ల యాత్ర మిగిలి ఉంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ యాత్ర 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజానీకంతో పార్టీకి ఉన్న అనుబంధాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది' అని తెలిపారు. 'జోడోయాత్ర తరువాత ఏం చేయాలనేదానిపై సుదీర్ఘంగా చర్చించాం. తరువాత కొనసాగింపు ఎలా ఉండాలి? హత్‌ సే హాత్‌ జోడో అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్ణయించాం. ఇది బ్లాక్‌, జిల్లా స్థాయిలో జరుగుతుంది. ఈ సమయంలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర అంశాలను ప్రచారం చేస్తాం' అని అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కార్మిక వ్యతిరేక విధానాలపై ఉధృత పోరు
నా యాత్ర ప్రజల కోసమే
బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై పిటిషన్లు విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు
అదానీ జాతీయవాద దోపిడి
నేటి నుంచి సెంట్రల్‌ బడ్జెట్‌
ప్రజల జీవనోపాధులపై దాడులను నిరసిస్తూ ఫిబ్రవరిలో నిరసన కార్యాచరణ
ఒడిషా మంత్రి దారుణ హత్య
బీబీసీ డాక్యుమెంటరీ చూశారని...
నేటితో ముగియనున్న జోడోయాత్ర..
నోరు తెరవొద్దు.. కాలు కదపొద్దు
ఎన్నికల బడ్జెట్టేనా?
విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి..
బీజేపీ అభ్యర్థులు దొంగలు.. గూండాలు
ఒకేరోజు కూలిన మూడు యుద్ధవిమానాలు..
మొఘల్‌ గార్డెన్స్‌ పేరు మార్పు
ఇంచు కూడా వెనక్కి తగ్గం
ఢిల్లీ మద్యం కుంభకోణంపై విచారణ వాయిదా
విత్త సంస్థలకు అదానీ గండం..!
ఐటీ నిబంధనల సవరణలు సరికాదు
జార్ఖండ్‌లో ఘోర అగ్నిప్రమాదం
కొత్త వ్యాపారాల్లోకి పీజీఐఎం
ఎన్‌డిటివి నుండి నిష్క్రమించిన జర్నలిస్టు శ్రీనివాసన్‌ జైన్‌
సమాచారానికి సంకెళ్లు..
అదాని పుట్ట పగిలి... జనం పుట్టి మునిగి..
ఒవెరా గ్రూప్‌ యజమానిపై చార్జిషీట్‌
బీహార్‌లో 'ఆపరేషన్‌ కమలం'..
విద్యార్థులు తమ సామర్థ్యంపై విశ్వాసం ఉంచాలి
త్రిపుర ఎన్నికలు
'యువగళం'.. మన'గళం'..!
భద్రతా వైఫల్యంతో నిలిచిన జోడోయాత్ర

తాజా వార్తలు

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

04:46 PM

ఆశారాం బాపూకి జీవితఖైదు విధించిన కోర్టు..

04:35 PM

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతల స్వీకరణ

04:23 PM

స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:00 PM

షూటింగ్ లో గాయపడ్డ సన్నీలియోన్..

03:49 PM

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు..

03:26 PM

డెక్కన్‌ మాల్‌ కూల్చివేస్తుండగా ఒక్కసారిగా కూలీన 6 ఫ్లోర్లు..

03:13 PM

తిరుమల మాఢవీధుల్లోకి దూసుకొచ్చిన కారు..

03:12 PM

ఏసీబీకి చిక్కిన ఉపాధి క‌ల్ప‌నాశాఖ అధికారులు..

03:27 PM

ఫిబ్ర‌వ‌రి 3 నుంచి అసెంబ్లీ స‌మావేశాలు..

02:33 PM

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు కాల్..

02:18 PM

రిషికేశ్ ఆశ్రమంలో విరాట్, అనుష్క..

01:47 PM

ఆగ‌స్టులో జాతీయ ద‌ళిత బంధు స‌మ్మేళ‌నం..!

03:26 PM

టాప్ 10 బిలియనీర్ల జాబితాలో స్థానం కోల్పోయిన అదానీ..

03:27 PM

మన దేశ బడ్జెట్‌పై యావత్తు ప్రపంచం దృష్టి సారించింది : మోడీ

03:27 PM

వెంటిలేటర్ పై తారకరత్న..వైరల్ అవుతున్న ఫొటో

01:09 PM

లోక్‌సభ ముందుకు ఆర్థిక సర్వే..సభ రేపటికి వాయిదా

12:51 PM

కోడికత్తి కేసు..జగన్ విచారణకు హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు

03:27 PM

అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్ పేలి ఒకరు మృతి..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.