Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Feb 02,2023

సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం

- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : సమస్యలను పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలం అయిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై ధ్వజమెత్తారు. అతి ధనవంతులపై పన్ను విధించాలని, మౌలిక సదుపాయాలలో పెట్టుబడుల నేపథ్యంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, మందగమనాన్ని పరిష్కరించడంలో బడ్జెట్‌ విఫలమైందని విమర్శించారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడంతోపాటు దేశీయంగా డిమాండ్‌ను పెంచడంపై బడ్జెట్‌లో దృష్టి సారించాలని ఆయన అన్నారు.
''ధనవంతులపైన ముఖ్యంగా లాభాన్ని ఆర్జిస్తున్న ధనవంతులపై పన్ను విధించాలి. గత రెండేళ్ళలో ఉత్పత్తి చేయబడిన సంపదలో దాదాపు 14.5 శాతం ప్రజల ఒక శాతం మంది ధనవంతుల చేతుల్లో ఉంది. వాటిపై పన్ను విధించండి'' అని ఏచూరి అన్నారు.
ధనవంతులకు రాయితీలు ఇచ్చే బదులు, ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టాలని అన్నారు. ఖర్చు చేసే యువత కోసం కోట్లాది కొత్త ఉద్యోగాలను సృష్టించాలని ఆయన అన్నారు. కాని దానికి బదులుగా ధనికులకు మరిన్ని రాయితీలు ఇచ్చారని విమర్శించారు. అత్యధిక పన్ను శ్లాబును కూడా తగ్గించారని, ఈ పన్ను రాయితీల వల్ల వచ్చే ఏడాది ఆదాయ వసూళ్ల పరంగా రూ. 35,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని స్వయంగా ఆర్థిక మంత్రి ప్రకటించారని పేర్కొన్నారు.
''వేతన జీవులకు కొంత ఉపశమనం లభించడం మంచిదే. అయితే ద్రవ్యోల్బణం, సామాజిక సేవలకు కేటాయింపులు క్షీణించిన స్థితిలో, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.
కాబట్టి పన్ను పరంగా ఎలాంటి ఉపశమనం లభించినా ధరల పెరుగుదల, ఆరోగ్యం, విద్యతో సహా ప్రజా సేవలలో ఖర్చు తగ్గడంతో భర్తీ చేయబడుతుంది''అని విమర్శించారు. ప్రభుత్వ మూలధన వ్యయం నామమాత్రంగా ఏడు శాతం పెరిగిందని ఏచూరి అన్నారు. రాష్ట్ర, కేంద్రం సంబంధాలపై ఒత్తిడి గురించి వ్యాఖ్యానించిన ఏచూరి ఆర్థిక సమాఖ్యవాదం ఇప్పుడు తీవ్ర దాడిలో ఉందని విమర్శించారు.
''రాష్ట్రాలు తీసుకునేందుకు వీలుగా రుణాల విషయంలో రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇవ్వబడింది. ఇప్పుడు రుణాలపై కొత్త షరతులు పెట్టారు. జీఎస్టీ తర్వాత రాష్ట్రాలు వనరులను పెంచుకోలేవు. కొత్త షరతుల ప్రకారం రుణాలు తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి రాష్ట్రాలను భిక్షాటనకు వచ్చేలా కేంద్రం వ్యవహరించింది'' అని పేర్కొన్నారు.
''కర్నాటకకు భారీగా కేటాయించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ప్రయోజనాలు లభిస్తాయని, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరుకున పడతాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, ఇది మన రాజకీయాలలో గొప్ప ఒత్తిడికి దారి తీస్తుంది'' అని ఏచూరి అన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టాలని న్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇస్రో ఘన విజయం
కరోనా కేసులు పెరుగుతున్నయ్‌
అది ఉగ్రవాద సంస్థ కాదు
మంగుళూరులో రెచ్చిపోయిన కాషాయ మూకలు
పిరికి ప్రధాని
ఉపాధి తగ్గింది
నా పేరు సావర్కర్‌ కాదు..గాంధీ
చిన్నారుల్లో పోషకాహారలోపం
ప్రజాస్వామ్య భావనపై దాడి
గుజరాత్‌ సీఎంఓ సీనియర్‌ అధికారి రిజైన్‌
పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌-లెఫ్ట్‌ కూటమి సత్తా
ప్రతిపక్షాల న్యాయ పోరాటం
40% పెరిగిన బ్యాంక్‌ ఎగవేతలు
ఆర్థిక బిల్లుకు లోక్‌సభ ఆమోదం
15 రోజుల్లోగా లొంగిపోండి : సుప్రీం
మోడీ సొంత రాష్ట్రంలో పెరిగిన పేదరికం
అదానీ కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే !
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
రాహుల్‌పై అనర్హత వేటు
రాహుల్‌కు జైలు
విప్లవ వీరులకు వందనం
పోలవరం మొదటి దశ 41.15 మీటర్ల ఎత్తు
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్‌
గ్యాస్‌ సబ్సిడీకి కోత రూ.44,647 కోట్లు
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందే..
27న కవిత పిటిషన్‌ విచారణ
భువనగిరికి బ్లాక్‌ లెవెల్‌ క్లస్టర్‌ మంజూరు చేయండి
కులాన్ని బట్టి శిక్ష?
బాణసంచా పరిశ్రమలో పేలుడు
మహాత్మాగాంధీ మనవరాలు గోకనీ మృతి

తాజా వార్తలు

07:43 PM

తన పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణల పట్ల కేటీఆర్ స్పందన

07:27 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.