Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పార్లమెంటులో ప్రతిపక్షాల సత్యాగ్రహం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 18,2023

పార్లమెంటులో ప్రతిపక్షాల సత్యాగ్రహం

- మోదానీ సర్కార్‌ సిగ్గు, సిగ్గు అంటూ నినాదాల హోరు
న్యూఢిల్లీ : అదానీ కుంభకోణంపై జేపీసీ విచారణకు డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళనను ఉధృతం చేశాయి. గత నాలుగు రోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో భాగంగా శుక్రవారం సత్యాగ్రహం చేపట్టాయి. పార్లమెంట్‌ ఆవరణంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరిగిన సత్యాగ్రహంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు అన్ని పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ప్లకార్డులు చేబూని 'అదానీ సర్కార్‌ సిగ్గు సిగ్గు, జేపీసీ విచారణ జరపాలి, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐను కాపాడాలి' అంటూ నినాదాలు హోరెత్తించారు. కాంగ్రెస్‌, డీఎంకే, ఆర్జేడీ, ఎస్‌పీ, ఆప్‌, జేడీయూ, బీఆర్‌ఎస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ, శివసేన (ఠాక్రే), ఎన్‌సీపీ, జేఎంఎం, ఎండీఎంకే, వీసీకే, ఆర్‌ఎస్‌పీ, ఆర్‌ఎల్‌డీ, కేరళ కాంగ్రెస్‌(ఎం), ఐయూఎంఎల్‌ తదితర పార్టీలకు చెందిన ఎంపీలు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
నిమిషాల్లో ఉభయ సభలు వాయిదా
పార్లమెంటు ఉభయ సభలు నిమిషాల్లో సోమవారం (మార్చి 20) నాటికి వాయిదా పడ్డాయి. శుక్రవారం అధికార, ప్రతిపక్షాలు ఆందోళనలతో ఉభయ సభలు స్తంభించాయి. అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత దర్యాప్తు చేయించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ లండన్‌లో దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనీ, ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ బీజేపీ సభ్యులు సభ లోపల, వెలుపల ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పార్లమెంటులో చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. రాహుల్‌ గాంధీని చూసి బీజేపీ భయపడుతోందన్నారు. అంతకుముందు రాజ్యసభలో కేంద్ర మంత్రి వి. మురళీధరన్‌ జాతీయ జూట్‌ బోర్డుకు ఎన్నికల నిర్వహణ కోసం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీని సజావుగా నిర్వహించేందుకు అనేక చర్యలను అమలు చేస్తున్నట్టు పార్లమెంటుకు తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలపై ప్రధాని మోడీ, మంత్రి పియూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంపీలు కెసి వేణుగోపాల్‌, శక్తిసిన్హ్‌ గోహిల్‌ ప్రివిలేజ్‌ నోటీసులు ఇచ్చారు.
ఉభయసభల్లో 3,382 నిమిషాలు అంతరాయం
పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన ఐదు రోజుల్లో 3,382 నిమిషాల పాటు పార్లమెంట్‌ ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం జరిగింది. అధికార, ప్రతిపక్షాల ఆందోళనతో మొదటి వారం కార్యకలాపాల మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో కేవలం 218 నిమిషాల పాటు మాత్రమే సభా కార్యకలాపాల నిర్వహణ జరిగింది.
లోక్‌సభ ఈవారం ఐదు పనిదినాల్లో షెడ్యూల్‌ చేయబడిన 1,800 నిమిషాల్లో కేవలం 65 నిమిషాలు మాత్రమే పని చేసింది. అత్యల్పంగా గురువారం రెండు నిమిషాలు కంటే కొంచెం ఎక్కువ సమయం మాత్రమే జరిగింది. రాజ్యసభ 1,800 నిమిషాల్లో 152 నిమిషాల పాటు పని చేసింది. అత్యధికంగా ఆస్కార్‌ విజేతలను సత్కరించడానికి, అత్యల్పంగా గురువారం కేవలం నాలుగు నిమిషాల సమయమే పని చేసింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

దిగొచ్చిన యోగి...
రాహుల్‌ ఇంటికి పోలీసులు
ఎవరి జోక్యం కోరలేదు..
అమర్త్యసేన్‌కు విశ్వ భారతి మరోసారి నోటీసులు
అదానీ చర్యలన్నీ పారదర్శకమే : ఎన్‌ఎస్‌ఇ క్లీన్‌చిట్‌
పది డిమాండ్ల కోసం పోరాటం
మార్కెట్‌లో మాయగాళ్లు
అదానీపై విచారణలో జాప్యం ఎందుకు? : ఏచూరి
మళ్లీ పెరుగుతున్న కోవిడ్‌ కేసులు
ఉద్యోగాల పేరుతో మహిళలకు వల
ఈడీ ముందు హాజరుకాని ఎంపీ మాగుంట
మద్యం బాటిల్‌పై రూ.10 కౌ సెస్‌
నాలుగేళ్ల బాలుడిపై కోవిడ్‌ కేసు
మ‌హా విజ‌యం
తొమ్మిదేళ్లైనా పట్టించుకోరా?
తెలంగాణకు మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌
అప్రతిహతంగా కిసాన్‌ లాంగ్‌మార్చ్‌
అన్ని పరీక్షలూ రీషెడ్యూల్‌
ఎయిరిండియాలో రెండో దఫా వీఆర్‌ఎస్‌
దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
రాష్ట్రపతికి పౌర సన్మానం
ఏపీ సర్కారుకు పట్టభద్రుల సెగ
సిజెఐపై ట్రోలింగ్‌ ఆపండి
గిరిజనులపై తూటా!
ప్రకటనలు ఘనం..పనులు శూన్యం
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి సుప్రీం నోటీసులు
ప్రతిపక్షాల భారీ మానవహారం
దేశ వ్యతిరేక ప్రసంగం చేయలేదు
ఉక్కు సంకల్పం..
జైలుకు పరిమితం చేసేందుకు కుట్ర : ఆప్‌

తాజా వార్తలు

09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.