Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
భారతీయులను అడ్డుకోవడం అనాగరికం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Mar 12,2020

భారతీయులను అడ్డుకోవడం అనాగరికం

- ఆదేశాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలి
- మోడీకి పినరయి విజయన్‌ లేఖ
తిరువనంతపురం : కరోనా వైరస్‌ ప్రభావమున్న దేశాల నుంచి భారతీయులు వెనక్కిరాకుండా కేంద్రం ఆదేశాలు జారీ చేయడం అనాగరిక చర్య అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. ఇటలీ, దక్షిణకొరియాల నుంచి వచ్చే భారతీయులు, ఆ దేశ పర్యాటకులు తమకు కరోనా లేదని నిర్థారించే అక్కడి ఆరోగ్య అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాన్ని తీసుకురావాల్సి వుంటుందని, ఈ నిబంధన మార్చి 10 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని కోరుతూ ప్రధాని మోడీకి విజయన్‌ లేఖ రాశారు. కేరళీయులతో సహా విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన భారతీయులను విదేశాల నుంచి తిరిగి తీసుకురావడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడంపై ప్రభుత్వం పరిశీలిస్తుందని విజయన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. విమానాశ్రయాల్లో చిక్కుకున్న భారతీయులను దేశంలోకి అనుమతించాలంటూ పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరికి కూడా ముఖ్యమంత్రి విజయన్‌ ఒక లేఖ రాశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

త్రిపురలో సీపీఐ(ఎం) నేతపై బీజేపీ దాడి
టాయిలెట్‌నూ ఉపయోగించుకోలేకపోతున్నా..
నూతన విద్యావిధానంతో అత్యధిక మంది విద్యకు దూరం
అసోంలో వరదలు..
కేరళలో వర్షాలు మరింత తీవ్రం
నాడు రాముడు.. నేడు శివుడు
విమాన ఇంధన ధరల మోత.. వరుసగా పదోసారి బాదుడు
దళితుడి పెండ్లి వేడుకలో పెత్తందార్ల దుశ్చర్య
స్వదేశీ డెయిరీలకు ముప్పు
సమైక్యంగా పోరు బాటలో సాగుదాం !
అంతులేని అసమానతలు
త్రిపుర ప్రజలు బీజేపీకి గుణపాఠం చెబుతారు
రైల్వేలో రద్దు చేసిన పోస్టులను పునరుద్ధరించాలి
రోడ్డునపడ్డాం..
డీవైఎఫ్‌ఐ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా ఎఎ రహీమ్‌, హిమగ్నారాజ్‌ భట్టాచార్య
కొత్త సీఈసీగా రాజీవ్‌ కుమార్‌ బాధ్యతల స్వీకరణ
నేడు నేపాల్‌కు మోడీ
ఒకే వ్యక్తి- ఒకే పదవి
కేరళలో భారీ వర్షాలు
త్రిపుర సీఎంగా మాణిక్‌ సాహా ప్రమాణస్వీకారం
బీహార్‌లో దర్భంగాలో ఘోరం
దాడి చేసినా..ఫిర్యాదు తీసుకోరా?
భారత్‌ చర్య సరికాదు
వేల కోట్లు ఎగ్గొట్టేవారిని వదిలేసి అన్నదాతలపై కేసులా?
జమ్మూకశ్మీర్‌ డీలిమిటేషన్‌పై.. కేంద్రం, ఈసీకి నోటీసులు
ఢిల్లీ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం : సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌
నిబంధనలను ప్రభుత్వం త్వరలో జారీ చేయొచ్చు
గోధుమ ఎగుమతులపై నిషేధం
త్రిపురలో బీజేపీ ముఠాపోరు
ఆర్థిక విధానాల్లో మార్పు అవసరం

తాజా వార్తలు

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

05:00 PM

కరోనా కారణంగా చిన్నారుల్లో కాలేయ వ్యాధి..!

04:53 PM

గోటబయ రాజపక్సపై వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

04:49 PM

అఫ్జల్గంజ్ పరిధిలో అక్రమ వసూళ్ల దందా

04:48 PM

గోధుమ‌ల ఎగుమ‌తిపై ఉన్న నిషేధాజ్ఞ‌ల‌ను స‌డ‌లింపు

04:39 PM

రూ. 40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

04:32 PM

నాకు నచ్చిన సీఎంలు ఎన్టీఆర్, కేసీఆర్ : మంత్రి ఎర్రబెల్లి

04:31 PM

ఏపీ కోటాలో 4 రాజ్య‌స‌భ సీట్ల కోసం ఐదుగురి అభ్య‌ర్థిత్వాల ప‌రిశీల‌న‌..

04:21 PM

కారు ఢీకొని యువకుడు మృతి

03:57 PM

సిద్దిపేట జిల్లాలో డెన్మార్క్ శాస్త్రవేత్తల బృందం పర్యటన..

03:57 PM

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

03:52 PM

కోడ‌లికి మామ లైంగిక వేధింపులు..క‌ర్ర‌తో దాడి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.