Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
మధ్యాహ్న భోజన పథకాన్ని..కార్మికులతోనే కొనసాగించాలి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Mar 22,2022

మధ్యాహ్న భోజన పథకాన్ని..కార్మికులతోనే కొనసాగించాలి

- మధ్యాహ్నం భోజన పథకం జిల్లా అధ్యక్షురాలు స్వప్న
- సీఐటీయూ అధ్వర్యంలో ఎంఈఓకి వినతి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులతోనే కొనసాగించాలని మధ్యాహ్న భోజన పథకం జిల్లా అధ్యక్షురాలు స్వప్న అన్నారు. శుక్రవారం మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఇబ్రహింపట్నం మండల విద్యాధికారి వెంకట్‌ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పొట్ట కొట్టే యోచనలో ప్రభుత్వం ఉందని మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడానికి విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్న భోజన పథకం 2002 సంవత్సరంలో ఈ పథకం ఏర్పడిందని, 2009 సంవత్సరం నాటి నుండి ఒకవెయ్యి రూపాయలు గౌరవ వేతనంతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇప్పటికీ 19 సంవత్సరాల నుండి వారి జీవనాధారంగా కొనసాగుతుందని, వారికి పి.ఎఫ్‌ ఈ.ఎస్‌.ఐ. సౌకర్యం లేకున్నా ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ బిసి మైనారిటీలు అత్యధికంగా మహిళలు ఈ రంగంలో పనిచేస్తున్నారని, ఉపాధి తీయడం పట్ల కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉందని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు 5 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వేతనం ఇవ్వకపోతే వేతనం ఇచ్చేంతవరకు పోరాటాలకు సిద్ధం అవుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ సీఐటీయు కార్యదర్శి చింతపట్ల ఎల్లేశ, మంచాల మండల సీఐటీయు నాయకులు పోచమోని కష్ణ, ఇబ్రహీంపట్నం మండల నాయకులు సీఎచ్‌ బుగ్గరాములు, మధ్యన భోజన కార్మికులు బి జయమ్మ, ధనమ్మ , ప్రేమలత, సుక్కమ్మ, అనిత తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి
కప్పపహాడ్‌ గ్రామంలో ఘనంగా బీరప్ప జాతర
బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బీసీల అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి
శంకర్‌పల్లి మున్సిపల్‌కు మహర్దశ
గర్భిణులకు వ్యాయామాలపై అవగాహనా సదస్సు
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వం ధ్యేయం
కొత్తపల్లిలో దళితుల భూములు కాపాడాలి
గాయపడ్డ కార్మికునికి నష్టపరిహారం చెల్లించాలి
విద్యార్థులు ఇష్టంగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి
విద్యార్థులకు దుస్తులు పంపిణీ
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
పౌష్టిక లోపం ఉన్న పిల్లలను నార్మల్‌ స్థాయికి తీసుకురావడమే లక్ష్యం
ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు అందించాలి
'అగ్నిపథ్‌ను రద్దు చేయాలి'
పేదలకు అండగా సీఎం సహాయ నిధి
మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ
అక్రమ కట్టడాలు కడితే కఠిన చర్యలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లో పోలీస్‌ వ్యవస్థ
మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేదింపులు అరికట్టాలి:సీఐటీయూ డిమాండ్‌
బడిబాట కార్యక్రమం విజయవంతం చేయండి
రేవంత్‌ రెడ్డి హయాంలోనే కొడంగల్‌ అభివృద్ధి
మొక్కలు నాటి, వాటిని సంరంక్షించాలి
ఎమ్మెల్యేను అడ్డుకున్న కొత్తపల్లి గ్రామస్తులు
క్రిమిటోరియాల్లో విద్యుత్‌ నీటి సదుపాయం కల్పించాలి: డీఎల్పీవో అనిత
అధిక సాంద్రతతో విత్తడంతో అధిక దిగుబడి

తాజా వార్తలు

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

07:58 AM

నేడు హైదరాబాద్ మెట్రో సేవలు యథాతథం

07:46 AM

మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

07:43 AM

తల్లికి క్యాన్సర్‌ అని తెలిసి కుమారుడి ఆత్మహత్య

07:37 AM

రోడ్డు ప్ర‌మాదంలో ఎస్ఐ మృతి

07:18 AM

భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత

07:17 AM

ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

09:37 PM

భారత్, ఇంగ్లండ్ టెస్టుకు మళ్లీ అడ్డుతగిలిన వరుణుడు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.