Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • May 20,2022

పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

- కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు
- సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులు సాయిబాబు
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
                పుచ్చలపల్లి సుందరయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసు కొని ముందుకు నడవాలని సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులు సాయి బాబు అన్నారు. సమసమాజ స్థాపన కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని ఆయన అన్నారు. గురువారం రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో భవన నిర్మాణ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎస్‌ రామ్మోహన్‌ ఆధ్వర్యంలో జరిగిన సుందరయ్య వర్ధంతి, సహపంక్తి భోజ న కార్యక్రమంలో సాయిబాబా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సుందరయ్య చిత్రపటానికి సాయిబాబా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పు చ్చలపల్లి సుందరయ్య జీవిత మొత్తం ప్రజాసేవకే అంకితం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. మొదట తన ఊర్లో దళితు ల మీద వివక్ష చూపుతున్నారని మొట్టమొదటిసారిగా గ్రామంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారని తెలిపారు. దళితుల మీద చూపుతున్న వివక్ష మీద పోరా టం చేశారన్నారు. అసమానతలను తగ్గించడానికి ప్రజల ను చైతన్య పరిచారని తెలిపారు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మ కాలను కుల మత విద్వేషాలను రూపుమాపడానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని ఆయన గుర్తు చేశారు. భారత స్వాతంత్రోద్యమంలో సుందరయ్య పోషించిన పాత్ర చాలా కీలకమని ఆయన అన్నారు. నేటి బిజెపి ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టి కార్మికుల మధ్య కుల, మత గొడవ లు సష్టిస్తుందని ఆయన అన్నారు. కార్మికులను ఐక్యమత్యా న్ని చెడగొట్టి వారి మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో నడుస్తున్న ఈ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు పెద్దపీట వేసి దేశ సంపద ను మొత్తం కొల్లగొడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివద్ధి చెందుతున్న మరోవైపు మతవిద్వేషాలు పేరుతో భారత దేశ అభివద్ధిని ఈ బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆయన అన్నారు. పెట్టుబడిదారులు తమ లాభాల కోసం కార్మిక వర్గాన్ని దోచుకుంటున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను దెబ్బతీసి ప్రయి వేటు రంగ సంస్థలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వడం తో కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర గిరిజన ప్రాంతాల్లో కార్మికుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కార్మికులను పూర్తిగా బానిసలుగా తయారు చేసి పని చేయించుకుం టున్నారని అన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులకు జరుగుతున్న అన్నిరకాల దోపిడీని అడ్డుకుం టుందని ఆయన అన్నారు. అదేవిధంగా కార్మికులను ఐక్యమత్యంగా తయారుచేసి వారి సమస్యల పరిష్కారానికై పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం ఆయన భవన నిర్మాణ కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. తర్వాత సాయిబాబా కార్మికులకు, పిల్లలకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌, ఉపాధ్యక్షులు కురుమయ్య నాగరాజు, చంద్రశేఖర్‌ ,రాజు, రంగస్వామి, నర్సింగ్‌ రావు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి
కప్పపహాడ్‌ గ్రామంలో ఘనంగా బీరప్ప జాతర
బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి
విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు
గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బీసీల అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి
శంకర్‌పల్లి మున్సిపల్‌కు మహర్దశ
గర్భిణులకు వ్యాయామాలపై అవగాహనా సదస్సు
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వం ధ్యేయం
కొత్తపల్లిలో దళితుల భూములు కాపాడాలి
గాయపడ్డ కార్మికునికి నష్టపరిహారం చెల్లించాలి
విద్యార్థులు ఇష్టంగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలి
విద్యార్థులకు దుస్తులు పంపిణీ
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
పౌష్టిక లోపం ఉన్న పిల్లలను నార్మల్‌ స్థాయికి తీసుకురావడమే లక్ష్యం
ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు అందించాలి
'అగ్నిపథ్‌ను రద్దు చేయాలి'
పేదలకు అండగా సీఎం సహాయ నిధి
మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ
అక్రమ కట్టడాలు కడితే కఠిన చర్యలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లో పోలీస్‌ వ్యవస్థ
మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేదింపులు అరికట్టాలి:సీఐటీయూ డిమాండ్‌
బడిబాట కార్యక్రమం విజయవంతం చేయండి
రేవంత్‌ రెడ్డి హయాంలోనే కొడంగల్‌ అభివృద్ధి
మొక్కలు నాటి, వాటిని సంరంక్షించాలి
ఎమ్మెల్యేను అడ్డుకున్న కొత్తపల్లి గ్రామస్తులు
క్రిమిటోరియాల్లో విద్యుత్‌ నీటి సదుపాయం కల్పించాలి: డీఎల్పీవో అనిత
అధిక సాంద్రతతో విత్తడంతో అధిక దిగుబడి

తాజా వార్తలు

09:55 PM

రేపు య‌శ్వంత్ సిన్హా నామినేష‌న్‌.. హాజ‌రు కానున్న మంత్రి కేటీఆర్

09:28 PM

టీమిండియా, ఐర్లాండ్ టీ20 మ్యాచ్ ప్రారంభానికి వర్షం అడ్డంకి

09:02 PM

రేపు శ్రీకాకుళం జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటన..

08:44 PM

28న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

08:33 PM

రెబెల్ వర్గంలో చేరిన మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సామంత్

08:18 PM

మోడీ చదువు లేని వ్యక్తి.. అందుకే ఇలాంటి నిర్ణయాలు : రేవంత్ రెడ్డి

08:09 PM

28న రాజ్‌భవన్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

07:37 PM

రేపటి నుంచి బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ

07:36 PM

సనత్‌నగర్‌లో దారుణం..

07:30 PM

తుపాకితో వచ్చి నగల షాపులో దోపిడీ..యజమాని మృతి

06:35 PM

గిన్నిస్ బుక్ లోకి తెలుగు షార్ట్ ఫిలిం 'మనసానమ'

06:23 PM

ఆర్టీసీ బ‌స్సులో గ‌ర్భిణి ప్ర‌స‌వం..

05:50 PM

నెట్‌ఫ్లిక్స్‌ బంపరాఫర్‌..ధరకే సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ లు

05:13 PM

దేశంలో బై బై మోడీ ట్రెండింగ్ అవుతోంది: బాల్క సుమన్

05:05 PM

భార్యను హత్య చేసిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

04:54 PM

28 నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు

04:16 PM

ప్రేమించిన యువతి ఇంటి ముందు యువకుడి ఆత్మహత్మ

04:04 PM

క్లబ్ లో చెల్లా చెదురుగా మృతదేహాలు.. ఎం జరిగింది..?

03:52 PM

జర్మనీ చేరుకున్న ప్రధాని మోడీ

03:28 PM

శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.550, డీజిల్​ రూ.460..

03:01 PM

తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

02:48 PM

సంగ్రూర్ ఎంపీ స్థానంలో ఆప్ ఓట‌మి

02:41 PM

అన్న మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నిలబెట్టేందుకు కృషి చేస్తా: మేకపాటి విక్రమ్ రెడ్డి

02:30 PM

ఈనెల 28న నూతన చీప్ జస్టిస్‌గా ఉజ్జల్‌ భుయాన్‌ ప్రమాణం

02:05 PM

టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

01:44 PM

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై కేటగిరి భద్రత..!

01:33 PM

ఈస్ట్‌ గోదావరిలో థియేటర్ల బంద్‌!

01:17 PM

ఎస్‌పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌కు ఎన్‌బీఏ గుర్తింపు రావాలి: టీటీడీ జేఈఓ

01:01 PM

కాజీపేట-బల్లార్షా మధ్య పలు రైళ్లు రద్దు

12:51 PM

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైక్లోథాన్ పోటీలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.