Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'అంబేద్కర్‌ ఎందుకు రాజీనామా చేశారు' | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Oct 22,2022

'అంబేద్కర్‌ ఎందుకు రాజీనామా చేశారు'

- పుస్తకాన్ని ఆవిష్కరించిన తెమ్జు అధ్యక్షులు ఇస్మాయిల్‌
నవతెలంగాణ-మియాపూర్‌
              భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బిడిఎల్‌) మాజీ ఎగ్జిక్యూ టివ్‌ డైరెక్టర్‌ లాడే ధనుంజయ రాసిన ''డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఎందుకు రాజీనామా చేశారు'' అనే పుస్తకాన్ని శుక్రవారం చందానగర్‌ లోని పిజెఆర్‌ స్టేడియంలో తెలంగాణ ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్ట్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత ధనుంజయతో పాటు పలువురు ప్రొఫెసర్లు, పలు సంఘాల నాయకులు మాట్లాడారు. భారత దేశనాయకత్వం మొదటి నుండి అంబేద్కర్‌ పై వివక్ష చూపుతూనే ఉందని అన్నారు. పార్లమెంటులో కూడా నాటి నెహ్రూ ప్రభుత్వం అంబేద్కర్‌ సామర్థ్యానికి తగిన పదవి ఇవ్వలేదని అన్నారు. దీంతోపాటు సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అవ కాశం కల్పించేందుకు బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలన్న అంబేద్కర్‌ డిమాండ్‌ను కూడా ఆ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. భారత దేశ విదేశాంగ విధానంలో నెహ్రూ ప్రభుత్వం ఒంటెద్దు పోకడ ఆలంబించిందని విమర్శించారు. మహిళలను మనువాదం కేవలం మరమనుసులుగా మాత్రమే చూసిందని, వారికి ఎలాంటి హక్కులు ఇవ్వలేదని అన్నారు. ఆ రకంగా ఆధునిక సమాజానికి దూరంగా ఉంచిన మహిళలకు అన్నిరంగాల్లో సమాన హక్కులు ఇవ్వాలని అంబేద్కర్‌ హిందూ కోడ్‌ బిల్లును తీసుకురావడం జరిగిందన్నారు. దీనిని కూడా ఆనాటి పార్లమెంటు చర్చకు తీసుకు రాలేదని విమర్శించారు. నూటికి 90 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళల అభ్యున్నతికి వ్యతి రేకంగా నెహ్రూ ప్రభుత్వం వ్యవహరించడం వలననే అంబే ద్కర్‌ రాజీనామా చేశారని తెలిపారు. ఆ రోజు అంబేద్కర్‌ కోరుకున్న విధానాలను ఇప్పటికీ పాలకులు అమలు చేయడం లేదని విమర్శించారు. అందుకోసమే అభివృద్ధిలో భారతదేశ చాలా వెనకబడిపోయిందని అన్నారు. దీనికి తోడు బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని మార్చాలని నేటి మనువాద పాలకులు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం లో ఏ ఒక్క కులానికి, మతానికి, వర్గానికో కాకుండా, సర్వ మానవాళి సకల జీవరాసుల రక్షణతో పాటు స్వేచ్ఛాయుత జీవనానికి అవకాశం కల్పించారని కొనియాడారు. అసమాన తల మనువాదం, సమానత్వాన్ని కోరుకునే మానవతా వా దానికి మధ్యన దేశంలో యుద్ధం జరుగుతుందని అన్నారు. అత్యధిక శాతంగా ఉన్న బహుజనులు, అభ్యుదయవాదులం దరూ పూలే, అంబేద్కర్‌లు చూపిన బాటలో సమసమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీనియర్‌ జర్నలిస్టు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి మందగడ్డ విక్రమ్‌ కుమార్‌, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్‌ నాళేశ్వరం శంకరం, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూని వర్సిటీ ప్రొఫెసర్లు దార్ల వెంకటేశ్వర రావు, శ్రీపతి రాముడు, అంబేద్కర్‌ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం, బీసీ దళ్‌ జాతీయ అధ్యక్షులు దండ్రు కుమారస్వామి, అంబేద్కర్‌ యువశక్తి, దళిత రత్న అవార్డు గ్రహీత మందగడ్డ విమల్‌ కుమార్‌, సినీ నిర్మాత గాలి గిరిధర్‌, షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జంతు సంరక్షణ అందరి బాధ్యత
నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి
మండల సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన ఎంపీటీసీలు
'కంటి-వెలుగు'ను పకడ్బందీగా నిర్వహించాలి
పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు అందించేందుకు కృషి చేస్తా
కొత్త పట్టాదారుల పాసుపుస్తకాలు ఇవ్వాలి
చిరుధాన్యాలలో పోషకాలు అధికం
భూ పోరాటాలకు సిద్ధం కండి
కష్టపడి పని చేసిన వారికే తగిన గుర్తింపు
చిరుధాన్యాల పంటల సాగుపై ప్రజలకు అవగాహన
క్రీడలతో శారీరక వికాసం
అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరికలు
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
'మాటలతో కాలం వెళ్లదీస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం '
ముదిరాజుల అభివృద్ధికి కృషి చేద్దాం
ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి
చుక్కాపూర్‌లో బండలాగుడు పోటీలు విజయవంతం
అనాథల అరిగోస మహా దీక్షను జయప్రదం చేయాలి
అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
గెలుపుపోటములను సమానంగా స్వీకరించాలి
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ఎక్వ చెరువులో మట్టి పోసిన వారిపై చర్యలు తీసుకోవాలి
కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగించుకోవాలి
నయనం ప్రధానమైనందుకే అందరికీ కంటి వైద్యం
మహిళలు బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలి
అంధత్వ రహిత తెలంగాణ రాష్ట్రమే లక్ష్యం
కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం
దేశంలోనే బీఆర్‌ఎస్‌కు పార్టీకి జేజేలు
కంటివెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి

తాజా వార్తలు

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

05:36 PM

కేటీఆర్ కరీంనగర్ పర్యటన ఉద్రిక్తత..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.