Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వాడుకలో లేని ఎలక్ట్రానిక్‌ వస్తువుల సేకరణ | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Jan 14,2023

లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో వాడుకలో లేని ఎలక్ట్రానిక్‌ వస్తువుల సేకరణ

- డాక్టర్‌ మహేంద్ర కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
            లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కందుకూరు ఆధ్వర్యంలో వాడుకలో లేని ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రికల్‌ వస్తువుల సేకరణ కార్యక్రమాన్ని లయన్స్‌ జిల్లా మార్కెటింగ్‌ చైర్‌పర్సన్‌, డా.జి మహేంద్రకుమార్‌రెడ్డి, స్థానిక భూలక్ష్మి ఆస్పత్రిలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జీవనాన్ని సరళతరం చేసిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆ సాంకేతికత తెచ్చే ముప్పునకు అనివార్యంగా గురి కావలసి వస్తుందన్నారు. అలాంటి ఒక ఉపద్రవం నిరుపయోగమైన ఎలక్ట్రానిక్‌ వస్తువుల నుంచి ఉపకరణాల వలన వస్తున్నదన్నారు. మన రోజువారీ జీవితంలో విడదీయరాని సంబంధం ఉన్న సెల్‌ ఫోన్‌ నుంచి వంటింట్లో వాడే ఎలక్ట్రిక్‌ కుక్కర్‌ దగ్గర నుంచి, అన్ని ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రిక్‌ ప్రతీ పనికిరాని వస్తు వులను ఈ-వేస్ట్‌ అంటాం.కానీ మన దేశం ఈ ఈ-వేస్ట్‌ సృష్టిస్తున్న మూడోవ అతి పెద్ద దేశంగా ఉందన్నారు. ఈ ఈవేస్ట్‌ పర్యావరణానికి , మానవ ఆరోగ్యానికి చాలా ముప్పు కలిగిస్తున్నదని వివరించారు. ఈవేస్ట్‌ను సరైన పద్ధతిలో సేకరించి, రీసైకిల్‌ చేస్తే రెండు లాభాలు న్నాయనీ, ఒకటి పర్యావరణ పరిరక్షణకు , రెండు రీసైకిల్‌ చేసిన తరువాత వాటిని పేద ప్రజలకు అందుబాటులో తెస్తే డిజిటల్‌ లెర్నింగ్‌ అవసరాలు తీర్చడానికి వీలవుతుందని తెలిపారు.ఈ వేస్ట్‌ను సేకరించే బృహత్తర కార్యక్రమాన్ని, లయన్స్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకులు మెల్విన్‌ జోన్స్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకూ చేపడుతున్నట్టు తెలిపారు. మండల ప్రజలందరూ నిరూపయోగంగా ఉన్న వస్తువులన్నీ ఇస్తే, వారి పేరుపై ఒక మొక్క నాటనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజియన్‌ చైర్‌పర్సన్‌, క్లబ్‌ కార్యదర్శి, పీఏసీఎసీఎస్‌ డైరెక్టర్‌ తీగెల జగదీశ్వర్‌రెడ్డి, నిమ్మఅంజిరెడ్డి అన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీమా డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకు
ప్రతీ జిల్లాలో వైద్యకళాశాల ఏర్పాటు
పేదల స్థలాల్లో క్రీడా ప్రాంగణం రద్దు చేయాలి
డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామనే బ్రోకర్లను నమ్మొద్దు
స్థానికుల సహకారంతో నాలా పనులు పూర్తి చేయాలి
కాలనీలోని సమస్యలను పరిష్కరిస్తా
ఎర్రవల్లిలో ఎస్సీ మహిళా రైతులకు అవగాహనా సదస్సు
చెల్లాపూర్‌లో 'హాత్‌ సే హాత్‌ జోడో' యాత్ర
రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి
పది ఫలితాల్లో మొదటి స్థానంలో మండలం ఉండాలి
'తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు అన్నదానం'
బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం
నాగవర్ధన్‌కు లెజెండ్‌ అవార్డు
'అర్హులైనవారు డబుల్‌ బెడ్రూం ఇండ్లకు దరఖాస్తు చేసుకోవాలి'
సీసీరోడ్డు పనులు ప్రారంభం
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
గ్రూపు తగదాలతో తాండూరుకు తీరని నష్టం
దేవాలయాల అభివృద్ధికి కృషి
అమ్మాయిలు అన్నిరంగాల్లో రాణించాలి
ఎర్రజెండా నాయకత్వంలోనే పేదలకు న్యాయం
గగన్‌ పహాడ్‌ చౌరస్తా వద్ద డీసీఎంలో మంటలు
బస్తీ దవాఖానాకు సుస్తీ
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే
కంటి వెలుగును విజయవంతం చేయండి
మత్య్సకారుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
మోడీ వైఫల్యాలను ఎండగడుతాం
పది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి
తడి, పొడి చెత్త సేకరణ శాతం పెంచాలి

తాజా వార్తలు

09:54 PM

గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..

09:32 PM

తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

08:43 PM

టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల

08:32 PM

ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..

08:27 PM

రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

08:03 PM

సీఎస్‌ శాంతి కుమారి కి అదనపు బాధ్యతలు

07:58 PM

కేంద్రానికి వ్యతిరేకంగా మమత నిరసన దీక్ష..

07:49 PM

ఎన్టీఆర్‌ నవజాతికి మార్గదర్శకం..యువతకు ఆదర్శం : బాలకృష్ణ

07:44 PM

వైట్ కాలర్ నేరస్తుడు చిన్నయ్య అరెస్ట్..

07:40 PM

ఆటోను ఢీ కొట్టిన కారు.. చికిత్స పొందుతూ ఇద్దరి కూలీలు మృతి

07:11 PM

దుబ్బాకలో బీజేపీకి షాక్‌..

07:00 PM

పొత్తులపై డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు..

06:34 PM

ఐదుగురి చేతికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌..

06:05 PM

యాపిల్ యూజ‌ర్ల‌కు పే ల్యాట‌ర్ లాంఛ్‌..

05:45 PM

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్

05:29 PM

భర్త విషం తాగాడని భార్య ఆత్మహత్య..కూతురు మరణ వార్త విని తల్లి..

05:15 PM

బీఆర్ఎస్‌లోకి ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్..

04:58 PM

ఏడున్నర దశాబ్దాల తర్వాత భారత గడ్డపై చీతాల జననం

04:37 PM

బాంబే హైకోర్టులో మమతాబెనర్జికి చుక్కెదురు..

04:30 PM

బీజేపీ ఎంపీ కన్నుమూత...

04:11 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:09 PM

ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన ఏపీ సీఎం జగన్

03:35 PM

'శకుంతల' పాత్రకి నేను సమంతను అనుకోలేదు: గుణశేఖర్

04:31 PM

వివేకా హత్య కేసు..దర్యాప్తు అధికారిపై వేటు

04:31 PM

కలుషిత నీరు తాగి 24 మంది కూలీలకు అస్వస్థత..

04:31 PM

మోడీ ప్రభుత్వ తీరుపై ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌ ఫైర్‌

02:29 PM

ఆదిపురుష్ శ్రీరామ నవమి కానుక రెడీ..

02:06 PM

రాహుల్ గాంధీ విష‌యంలో తొంద‌రేమీలేదు : రాజీవ్ కుమార్

01:41 PM

కాకతీయ యూనివర్సిటిలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన విద్యార్దులు

01:27 PM

ఏపీఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుద‌ల‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.