Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇంటర్‌ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తులు | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Jan 17,2023

ఇంటర్‌ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తులు

- ప్రిన్సిపల్‌ పి.అపర్ణ
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
          తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యం లో నిర్వహించబడుతున్న సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, వికారాబాద్‌ (సీఓఈ)లో 2023-24 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్‌ అడ్మిషన్స్‌కు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కొత్తగడి వికారాబాద్‌ ప్రిన్సిపల్‌ పి.అపర్ణ తెలిపారు. సీఓఈలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడుతూ సంక్షేమ గురుకులాల సంస్థ సీఓఈ సెట్‌ 2023-24కి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు. జనవరి 12 నుంచి జనవరి 31 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చ్‌ 5వ తారీఖు (ఆది వారం) ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. వికారాబాద్‌ సీఓఈ కళాశాలలో ఎంపీసీలో 40 సీట్లు, బైపీసీలో 40 సీట్లు కలవు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో అడ్మిషన్‌ పొం దిన వారికి అకాడమిక్‌ బోధనతోపాటు ఐఐటీ, నీట్‌ పరీక్ష లకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. అభ్య ర్థులు ఇంగ్లీష్‌ మీడియంలో చదవావలసి ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా సీ ట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.
టీఎస్‌ డబ్ల్యూ ఆర్‌సీఓఈ సెట్‌ 2023 వివరాలు :-
పరీక్షని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్న పత్రాన్ని ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాల్లో ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు. ఇందులో మొత్తం 160 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఎంపీసీ ప్రవేశ పరీక్షలో ఇంగ్లీష్‌ నుంచి 20, మ్యాథమాటిక్స్‌ నుంచి 60, ఫిజిక్స్‌ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. బైపీసీ ప్రవేశ పరీక్షలో ఇంగ్లీష్‌ నుంచి 20, మాథ్స్‌ నుంచి 20, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయో సైన్స్‌ల నుంచి ఒక్కో దానిలో 40 ప్రశ్నలు ఇస్తారు. 8వ తరగతి నుంచి 10 తరగతి వరకూ నిర్దేశించిన సిలబస్‌ ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు సమాధానాలను ఓఎంఆర్‌ పత్రం మీద గుర్తించాలి. ప్రశ్న కు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 160. ఋణాత్మక మార్కులు ఉన్నాయి. సమాధానాన్ని తప్పుగా గుర్తిస్తే పావ ుమార్క్‌ కోత విధిస్తారు. రాష్ట్రస్థాయిలో సాధించిన మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్స్‌ ఉంటాయి.
రిజర్వేషన్‌ :-
ఎస్సీ అభ్యర్థులకు 75 శాతం, ఎస్సీ కన్వర్టెడ్‌ క్రిస్టి యన్లకు 2 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 6 శాతం, బీసీ అభ్య ర్థులకు 12 శాతం, మైనార్టీ అభ్యర్థులకు 3 శాతం, జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు 2 శాతం సీట్లు నిర్దేశించారు.
అర్హత :-
ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసీఎస్‌ఈ, సీబీ ఎస్‌ఈ విద్యార్థులు కూడా అర్హులే. మొదటి అటెంప్ట్‌ లోనే పదో తరగతి పాస్‌ అవ్వాలి. అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 31 నాటికి 17 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ అభ్యర్థు లు, ఎస్సీ కన్వర్టెడ్‌ క్రిస్టియన్లకు రెండేళ్ల మినహాయింపు వర్తిస్తుంది. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1,50,000 నగరాల్లో రూ.2,00,000 మించ కూడదు.
ముఖ్య సమాచారం :-
రిజర్వేషన్‌ ఫీజు రూ. 100, ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 31, హాల్‌ టికెట్‌ డౌన్లోడింగ్‌ -ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4 వరకు, టీఎస్‌ డబ్ల్యూ ఆర్‌సీఓఈ సెట్‌ 2023 తేదీ మార్చి 5 tsswreisjc.cgg.gov.in

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బీమా డబ్బుల కోసం తండ్రిని చంపిన కొడుకు
ప్రతీ జిల్లాలో వైద్యకళాశాల ఏర్పాటు
పేదల స్థలాల్లో క్రీడా ప్రాంగణం రద్దు చేయాలి
డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామనే బ్రోకర్లను నమ్మొద్దు
స్థానికుల సహకారంతో నాలా పనులు పూర్తి చేయాలి
కాలనీలోని సమస్యలను పరిష్కరిస్తా
ఎర్రవల్లిలో ఎస్సీ మహిళా రైతులకు అవగాహనా సదస్సు
చెల్లాపూర్‌లో 'హాత్‌ సే హాత్‌ జోడో' యాత్ర
రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి
పది ఫలితాల్లో మొదటి స్థానంలో మండలం ఉండాలి
'తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు అన్నదానం'
బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం
నాగవర్ధన్‌కు లెజెండ్‌ అవార్డు
'అర్హులైనవారు డబుల్‌ బెడ్రూం ఇండ్లకు దరఖాస్తు చేసుకోవాలి'
సీసీరోడ్డు పనులు ప్రారంభం
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
గ్రూపు తగదాలతో తాండూరుకు తీరని నష్టం
దేవాలయాల అభివృద్ధికి కృషి
అమ్మాయిలు అన్నిరంగాల్లో రాణించాలి
ఎర్రజెండా నాయకత్వంలోనే పేదలకు న్యాయం
గగన్‌ పహాడ్‌ చౌరస్తా వద్ద డీసీఎంలో మంటలు
బస్తీ దవాఖానాకు సుస్తీ
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే
కంటి వెలుగును విజయవంతం చేయండి
మత్య్సకారుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
మోడీ వైఫల్యాలను ఎండగడుతాం
పది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి
తడి, పొడి చెత్త సేకరణ శాతం పెంచాలి

తాజా వార్తలు

09:54 PM

గొడ్డలితో భార్య-కూతురిని నరికి చంపేశాడు..

09:32 PM

తెలంగాణ టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు

08:43 PM

టోల్ చార్జెస్ పెంపుపై నితిన్ గడ్కరీకి లేక రాసిన మంత్రి వేముల

08:32 PM

ఏప్రిల్ 25 నుంచి సమ్మర్ హలీడేస్..

08:27 PM

రద్దు చేసిన ఏఈఈ నియామక పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

08:03 PM

సీఎస్‌ శాంతి కుమారి కి అదనపు బాధ్యతలు

07:58 PM

కేంద్రానికి వ్యతిరేకంగా మమత నిరసన దీక్ష..

07:49 PM

ఎన్టీఆర్‌ నవజాతికి మార్గదర్శకం..యువతకు ఆదర్శం : బాలకృష్ణ

07:44 PM

వైట్ కాలర్ నేరస్తుడు చిన్నయ్య అరెస్ట్..

07:40 PM

ఆటోను ఢీ కొట్టిన కారు.. చికిత్స పొందుతూ ఇద్దరి కూలీలు మృతి

07:11 PM

దుబ్బాకలో బీజేపీకి షాక్‌..

07:00 PM

పొత్తులపై డీకే శివ కుమార్ కీలక వ్యాఖ్యలు..

06:34 PM

ఐదుగురి చేతికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌..

06:05 PM

యాపిల్ యూజ‌ర్ల‌కు పే ల్యాట‌ర్ లాంఛ్‌..

05:45 PM

కేటీఆర్ లీగల్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్

05:29 PM

భర్త విషం తాగాడని భార్య ఆత్మహత్య..కూతురు మరణ వార్త విని తల్లి..

05:15 PM

బీఆర్ఎస్‌లోకి ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్..

04:58 PM

ఏడున్నర దశాబ్దాల తర్వాత భారత గడ్డపై చీతాల జననం

04:37 PM

బాంబే హైకోర్టులో మమతాబెనర్జికి చుక్కెదురు..

04:30 PM

బీజేపీ ఎంపీ కన్నుమూత...

04:11 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

04:09 PM

ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన ఏపీ సీఎం జగన్

03:35 PM

'శకుంతల' పాత్రకి నేను సమంతను అనుకోలేదు: గుణశేఖర్

04:31 PM

వివేకా హత్య కేసు..దర్యాప్తు అధికారిపై వేటు

04:31 PM

కలుషిత నీరు తాగి 24 మంది కూలీలకు అస్వస్థత..

04:31 PM

మోడీ ప్రభుత్వ తీరుపై ఎంపీ మహ్మద్‌ ఫైజల్‌ ఫైర్‌

02:29 PM

ఆదిపురుష్ శ్రీరామ నవమి కానుక రెడీ..

02:06 PM

రాహుల్ గాంధీ విష‌యంలో తొంద‌రేమీలేదు : రాజీవ్ కుమార్

01:41 PM

కాకతీయ యూనివర్సిటిలో ఉద్రిక్తత.. ధర్నాకు దిగిన విద్యార్దులు

01:27 PM

ఏపీఎడ్‌సెట్ 2023 నోటిఫికేషన్‌ విడుద‌ల‌..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.