Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఇంటి స్థలం ఇవ్వకుంటే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తాం | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Feb 06,2023

ఇంటి స్థలం ఇవ్వకుంటే ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేస్తాం

- కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు సామేల్‌
- పేదలందరికీ డబల్‌ బెడ్‌ రూం ఇండ్లు ఇవ్వాలి
- ఇంటి స్థలం ఉన్నోల్లకు రూ. 5లక్షలు ఇవ్వాలి
- ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇంటి స్థలాలు ఇవ్వకుంటే ప్రభుత్వ భూముల్లో గుడ ిసెలు వేస్తామని కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు బోడ సామేల్‌ హెచ్చరించారు. అందరికీ డబల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంటి స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షల ఇవ్వాలని కోరారు. అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహసీ ల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనం తరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ పరిధిలో సొంత ఇల్లు లేక 25 ఏండ్ల నుంచి అద్దె ఇండ్లలో ఉంటూ జీవనం సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్న పేదలకు ఇంటి స్థలం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసొప్పడం లేదని ప్రశ్నించారు. ఆ భూములన్నీ ఇతర కబ్జాదారుల కబం ధహస్తాల్లో చిక్కుకున్నాయని చెప్పారు. కానీ ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదన్నారు. ఎక్కడైనా పేదలు 60 గజాల స్థలం కో సం ఆక్రమించే గుడిసెలు వేస్తే మాత్రం బహుళ స్థాయిలో పోలీసు బందోబస్తు మధ్య ఇండ్లను ఖాళీ చేయడమే కాకుండా మహిళలని కూడా చూడకుండా అరెస్టు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వేసిన గుడిసెలను ధ్వంసం చేస్తున్నారన్నారు. ఇల్లు లేని పేదలందిరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లుకట్టించి ఇస్తామని ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ప్రలోభాలు పెట్టిందన్నారు. కానీ నేటికీ ఈ ప్రాంతంలో ఒక్క డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇచ్చిన పాపాన పోలేదని చెప్పారు. ప్రభుత్వం మాటలకే పరిమితం అయ్యిందని, తప్ప ఆచరణలో అమలు చేయలేకపోయిం దన్నారు. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇస్తామని చెప్పి దాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. వెంటనే ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇవ్వాలని, ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 5లక్షలు ఇవ్వాలని ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇబ్రహీంపట్నం ఖాల్సా సర్వే నెంబర్‌ 2లో భూధాన్‌ బోర్డు 10 ఎకరాల భూమిని ఇంటి స్థలాలకు కేటాయించి ఎండ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఇండ్లు కట్టించి ఇవ్వలేదని చెప్పారు. ఇప్పటికైనా ఇండ్లు ఇవ్వాల న్నారు. లేని పక్షంలో వినోబానగర్‌ లో గుడిసెలు వేస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మున్సిపల్‌ కన్వీనర్‌ చింతపట్ల ఎల్లేశ, జిల్లా సహాయ కార్యదర్శి యెలామోని స్వ ప్న, రైతు సంఘం మండల కార్య దర్శి ముసలయ్య, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మంకాల విజయమ్మ, మత్య కార్మిక సంగం జిల్లా అధ్యక్షులు చినమోని శంకర్‌, మండల కన్వీనర్‌ బుగ్గరాములు, యాదగిరి, దశ రథ, మ హిళా సంఘం మండల అధ్యక్షురాలు దేవర కొండా ఇంద్ర, యాచార మండలం మహిళా సంఘం అధ్యక్షురాలు మస్కుఅరుణ, పెరుమండ్ల ఉమా, ఎర్పుల వీరేశం, మల్లెల నర్సిం హ, డోంకి నర్సింహా, కిషన్‌, పద్మ, యాదమ్మ, లలిత, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రైతులు దీర్ఘకాలిక రుణాలు చెల్లిస్తేనే..అభివృద్ధి
అధికారులు సమయపాలన పాటించాలి
సర్పంచులు గ్రామాలకు పట్టుగొమ్మలు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
పంచాయతీలకు జాతీయ పంచాయతీ అవార్డుల పంపిణీ
గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలి
జర్నలిస్టులపై దాడులు చేయడం సరికాదు
రేపు వికారాబాద్‌ చేరుకోనున్న సీపీఐ(ఎం) జనచైతన్య యాత్ర
ఉత్తమ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శులకు సన్మానం
మండల పలు గ్రామాలకు బీటీ రోడ్ల పనులు ప్రారంభం
'నేనే రాజు నేనే మంత్రి'లా వ్యవహారిస్తున్న దోమ ఎంపీడీఓ
గ్రామాల్లో సర్పంచుల పాత్ర కీలకం
గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలి
నీటి సమస్యను తీర్చిన చైర్మన్‌
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
విద్యార్థులకు పరీక్షా ప్యాడ్‌లు పంపిణీ
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ఆదర్శ పాఠశాల విద్యార్థులు అండర్‌ 17 క్రికెట్‌కు ఎన్నిక
'నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా కృషి'
'ఏకాగ్రతతో పరీక్షలు రాయాలి'
అందరికీ అందుబాటులో ఉంటా
'ప్రయివేటీకరణను ఆపాలి'
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
జిల్లాకు రూ.కోటీ 64లక్షల సహాయ పునరావాసం
గ్రామాల అభివృద్ధికి కృషి
పాఠశాల భవనం స్వచ్ఛందంగా నిర్మించడం అభినందనీయం
మత రాజకీయాల నుండి ప్రజలను కాపాడుకుందాం
జాతీయ పంచాయతీ అవార్డుల అందజేత
వార్డు సభ్యులు దౌర్జన్యం
ప్రతి గడపకూ కేసీఆర్‌ సంక్షేమ పథకాలు

తాజా వార్తలు

07:43 PM

తన పీఏ తిరుపతిపై వచ్చిన ఆరోపణల పట్ల కేటీఆర్ స్పందన

07:27 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కమల్

07:16 PM

టీటీడీకి రూ.3 కోట్ల జరిమానా..

07:03 PM

అధికారిక నివాసం ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం నోటీసులు

06:32 PM

బీఅర్ఎస్ తోనే రాష్ట్రం అభివృద్ధి

06:30 PM

సొంత నియోజకవర్గంలో కేటీఆర్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

06:29 PM

మాంసం తీసుకరాలేదని భార్య గొంతుకోసిన భర్త

06:28 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మరో పేలుడు..ఆరుగురు మృతి

06:02 PM

జిహెచ్ఎంసి చెత్త వాహనం కింద పడి చిన్నారి మృతి..

05:59 PM

విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

05:24 PM

నిన్న కాంగ్రెస్‌లో చేరి..నేడు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్

05:14 PM

రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఫస్ట్‌ లుక్ పోస్టర్

05:10 PM

టిక్ టాక్‌ను బ్యాన్ చేసిన ఫ్రాన్స్ ప్ర‌భుత్వం..

04:39 PM

ఏప్రిల్ 1 నుంచి దివ్య దర్శన టోకెన్లు..

04:28 PM

యడియూరప్ప ఇంటి వద్ద.. భారీ నిరసన, రాళ్ల దాడి

03:28 PM

రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' టైటిల్ టీజర్..

03:00 PM

వరంగల్ లో రచ్చకెక్కిన కాంగ్రెస్ రాజకీయాలు..

02:38 PM

ఈరోజు రాహుల్ గాంధీకి జరిగింది..రేపు మరొకరికి జరగవచ్చు : నారాయణ

02:29 PM

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నాగబాబు అసహనం..

02:13 PM

15 ఏండ్ల వయస్సులోనే హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయించుకున్నా : శిఖర్‌ ధావన్

01:50 PM

కవిత పిటిషన్‌పై సుప్రీం మూడు వారాల వాయిదా..

01:21 PM

పార్లమెంట్‌లో ఉభయ సభలు వాయిదా..

01:06 PM

సావర్కర్‌పై రాహుల్ చేసిన వాఖ్యలపై.. మండిపడిన ఉద్ధవ్ ఠాక్రే

12:47 PM

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

12:26 PM

పోలవరం ముంపుపై సుప్రీంకు కేంద్రం లేఖ..

12:12 PM

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌కు రెండో స్థానం..

11:52 AM

ఇజ్రాయిల్‌లో ర‌క్ష‌ణ మంత్రి తొల‌గింపు.. భారీ నిర‌స‌లు

11:20 AM

రెండో రోజు కొనసాగనున్న సిట్‌ విచారణ..

11:06 AM

పమ్రుఖ హాస్యనటుడు ఇన్నోసెంట్ కన్నుమూత..

10:48 AM

గురుద్వారాలో కాల్పులు.. ఇద్దరికి తీవ్రగాయాలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.