Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సేవే లక్ష్యంగా కృష్ణక్క సాహితీ సేద్యం, వైద్యం | రంగారెడ్డి | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రంగారెడ్డి
  • ➲
  • స్టోరి
  • Mar 24,2016

సేవే లక్ష్యంగా కృష్ణక్క సాహితీ సేద్యం, వైద్యం

నవతెలంగాణ - కల్చరల్‌ రిపోర్టర్‌
 సామాజిక సేవే లక్ష్యంగా ప్రజలను చైతన్యపరచటమే ధ్యేయంగా వైద్య వృత్తిని, సాహితీ సేద్యాన్ని కృష్ణక్క మాధ్యమంగా మలుచుకున్నారని ప్రము ఖులు ప్రశంసించారు. శ్రీ త్యాగరాయ గానసభలో యువకళావాహిని సాం స్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రముఖ రచయిత్రి డాక్టర్‌ కేవీ కృష్ణ కుమారి రచించిన గ్రంథాల ఆవిష్కరణ సభ జరిగింది. అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్‌ సశేషం సంపు టిని ఆవిష్కరించి మాట్లాడారు. సామాన్య ప్రజానీకానికి వైద్య సేవలంది స్తున్న కృష్ణక్క సాహితీ వ్యాసంగం ప్రజల విజ్ఞానాన్ని పెంపొందించేందుకు చేపట్టారన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్‌ కేవీ రమణ వందే కృష్ణం సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. మానసిక స్థైర్యం కోల్పో యిన వారికి కృష్ణక్క సలహాలు, సూచనలు ఎందరికో మార్గదర్శనమయ్యా యని ప్రశంసించారు. కర్మయోగి సంపుటిని ఆవిష్కరించిన ఉభయ తెలుగు రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టీస్‌ ఎ.రామలింగేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణక్క సలహాలు, సూచనలు ఒక వారపత్రికలో ధారవా హికంగా ప్రచురితమై ఎందరో పాఠకులకు గైడ్‌గా ఉపయోగపడ్డాయన్నారు. ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్‌ ఓలేటి పార్వతీశం అధ్యక్షత వహించి భద్ర కళ్యాణం సంపుటిని ఆవిష్కరించారు. కృష్ణక్క వందే కృష్ణం సశేషం అడియో సీడీని ఆవిష్కరించారు. సభా కార్యక్రమానికి తొలుత డీఏ మిత్ర, వీకే దుర్గ, పద్మశ్రీ పవన్‌కుమార్‌ పాడిన పాటలు ఆలరించాయి. వైకే నాగేశ్వర్‌రావు కార్యక్రమం నిర్వహించగా లంకా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానం చేశారు.


మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం చేయాలి
నిరుపేదలపై భారాలు మోపుతున్న కేంద్ర ప్రభుత్వం
రెండేండ్లలో తాండూరు రూపురేఖలు మారుస్తాం
పూర్వ విద్యార్థులంతా నవ సమాజ నిర్మాణానికి పని చేయాలి
అన్నమయ్య కీర్తనల రాగ ఝరి
హిందీ సినీ స్వర్ణయగం
సామాజిక సేవ చేసేవారు శాశ్వత కీర్తిని పొందుతారు
ఈదురు గాలుల బీభత్సం, వడగండ్ల వాన
వర్గీకరణ పేరుతో మాదిగలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
టీఆర్‌ఎస్‌ను గద్దె దింపుతాం
గిరిజనుల సమస్యలు పరిష్కరించాలి
నిర్దవెల్లి శ్రీనుకు న్యాయం చేయాలి
బీఎస్పీ జిల్లా అధ్యక్షుడికి ఘన సన్మానం
శివగంగ దేవాలయంలో సినీ హీరో బాలక్రిష్ణ కుటుంబ సభ్యుల పూజలు
'స్వేరోస్‌ విక్టరీ డే సభను విజయవంతం చేయాలి'
రెడ్డిపల్లిలో ఘనంగా మల్లికార్జున స్వామి కల్యాణం
ఆమ్‌ ఆద్మీ చేవెళ్ల పార్లమెంట్‌ కన్వీనర్‌గా బర్కా కృష్ణయాదవ్‌
ఆటల పోటీల్లో గెలుపోటములు సహజం
అనాథ విద్యార్థులకు ఆర్థిక సాయం
తక్కువ ఫీజులతో మెరుగైన వైద్యం అందించాలి
ఎంజి మోటార్‌ సర్వీసింగ్‌ సెంటర్‌లను మరిన్ని ఏర్పాటు చేయాలి
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 21
'విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి'
ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించాలి
బడులు ప్రారంభం అయ్యే లోపు పనులు పూర్తి కావాలి
కాంగ్రెస్‌ నాయకులు కొలగొనీ జంగయ్య మృతి
ఉపాధి హామీ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
బైక్‌పై నుంచి పడి ఒక వ్యక్తి మృతి
నియోజకవర్గంలో అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ను నిధులు అడిగే దమ్ముందా?
సాగుకు సన్నద్ధం

తాజా వార్తలు

09:49 PM

తెలంగాణలో మరో 28 మందికి కరోనా పాజిటివ్

09:35 PM

కేంద్ర మంత్రుల‌కు టీడీపీ ఎంపీల లేఖ‌లు

09:23 PM

పంజాబ్ టార్గెట్ 160 పరుగులు

09:15 PM

రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మణం

09:09 PM

సింగపూర్‌లో వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు

09:05 PM

తాజ్‌ మహల్‌ గదుల ఫొటోలు విడుదల

08:46 PM

ఢిల్లీకి మాజీ సీఎం న‌ల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

08:43 PM

ఐదు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:19 PM

పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష

08:10 PM

రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

08:04 PM

వచ్చే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు

08:01 PM

తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఢిల్లీ...

07:56 PM

ర‌ష్యాకు గుడ్‌బై చెప్పేసిన మెక్‌డోనాల్డ్స్‌

07:54 PM

రైతు సంఘర్షణ సభకు జాతీయస్థాయిలో గుర్తింపు: రేవంత్ రెడ్డి

07:17 PM

21 నుంచి రైతు రచ్చబండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

07:04 PM

వడదెబ్బ తగిలి హమాలి కార్మికుడు మృతి..

06:51 PM

గుర్తు తెలియని వృద్ధురాలు మృతదేహం లభ్యం

06:44 PM

ఇంటర్ 2022-23 విద్యా సంవత్సరం షెడ్యూల్‌ ఖరారు

06:39 PM

తెలంగాణ పంటపొలాల్లో పేరుకుపోయిన భాస్వర నిల్వలు

06:27 PM

ఎఫ్3లో ఆమె పాత్ర గురించి అడగొద్దు : అనిల్ రావిపూడి

06:07 PM

పురుగులమందు తాగి దంపతుల ఆత్మహత్య

06:03 PM

గౌతమ బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

05:58 PM

బిర్యానీ షాపుపై కాల్పులు..ఇద్దరికి గాయాలు

05:52 PM

కంటెంట్ నచ్చకపోతే వెళ్లిపోవచ్చు: నెట్ ఫ్లిక్స్

05:29 PM

మహిళల టీ20 చాలెంజ్..మహిళా జట్లను ప్రకటించిన బీసీసీఐ

05:23 PM

నేపాల్ లో మోడీ పర్యటన

05:17 PM

భార్యపై అనుమానం.. సెల్పీ వీడియో తీసుకుని భర్త ఆత్మహత్య

05:15 PM

పీజీ ఎంట్రెన్స్పై ఉన్నత విద్యామండలి సమీక్ష

05:08 PM

ఏపీలో ఆగ‌స్టు 15 త‌ర్వాత ఊహించ‌ని ప‌రిణామాలు : మంత్రి సురేశ్

05:08 PM

ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.