Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి' | సాహిత్యం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సాహిత్యం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

గిరిజన పిల్లల ఆత్మబంధువు 'సమ్మెట ఉమాదేవి'

          సమ్మెట ఉమాదేవి.... తెలుగు కథలు, బాల సాహిత్యం చదువుతున్నవాళ్ళకు పరిచయం అవసరంలేని పేరు. తాను పనిచేసిన ప్రతి చోటును... అక్కడి పిల్లలను... వాళ్ళ కుటుంబాలను సాహిత్యం చేసిన పంతులమ్మ. గిరిజన పిల్లలకు అండగా నిలిచిన అమ్మ. వరంగల్‌కు చెందిన సమ్మెట ఉమాదేవి బందరులోని అమ్మమ్మ ఇంట్లో ఆగస్టు 17, 1961న పుట్టింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయినిగా దాదాపు ఇరవైయేండ్లకు పైగా గిరిజన ప్రాంతాల్లోని తండాలు, పల్లెల్లో పనిచేసింది. పనిచేసింది అనడంకంటే కలిసి జీవించింది అనడం సబబు. నూటా ముప్పైకిపైగా కథలు రాసి ముప్పై బహుమతులు అందుకుంది. రచయిత్రిగా గిరిజన జీవితాలను కథలుగా చిత్రించి 'రేలపూలు', 'జమ్మిపూలు'గా తెచ్చిన ఉమాదేవి ఇతర రచనలు 'అమ్మ కథలు', 'సమ్మెట ఉమాదేవి కథానికలు'.
            ఉపాధ్యాయినిగా, బాలికల విద్యాభివృద్ధి అధికారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేసిన ఉమాదేవికి అంగన్‌వాడీలతో, అక్కడి పిల్లలతో అనుబంధం ఉంది. వాళ్ళకోసం పనిచేసింది కూడా. వృత్తిరీత్యా డిపెప్‌లో పనిచేయడమేకాక, ఆసక్తి, అభిరుచితో ఉద్యోగ విరమణ తరువాత కూడా 'ప్యూర్‌' వంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పాఠశాలల మౌలిక సధుపాయాల అభివృద్ది కోసం పనిచేస్తోంది. నాలుగు నెలల్లో దాదాపు డెబ్భై అయిదు బడులు తిరిగి ఆడపిల్లల కోసం ఆరోగ్య తరగతులను నిర్వహించిన స్ఫూర్తి సమ్మెట ఉమాదేవికి సొంతం. మైసూరు విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటి పలు విశ్వవిద్యాలయాలు, సంస్థలు నిర్వహించిన సదస్సుల్లో బాల సాహిత్యంపై పత్రసమర్పణ చేశారు. వివిధ పత్రికలు, ఆకాశవాణి ద్వారా బాల సాహిత్యంపై ప్రసం గాలు, వ్యాసాలు వచ్చాయి. బాల సాహిత్య పరిషత్‌తో అనుబంధం ఉంది.
రచయిత్రిగా పలు పురస్కారాలు, రివార్డులు అందుకున్న ఉమాదేవికి 'పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథ పురస్కారం'తో పాటు 'నోముల సత్యనారాయణ కథా పురస్కారం', 'సాహితీ వారధి పురస్కారం', 'మాడభూషి రంగాచార్య స్మారక పురస్కారం', 'ఖమ్మం జిల్లా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ పురస్కారం', 'గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం', 'అపురూప విద్యా పురస్కారం', 'ప్యూర్‌ గురు పురస్కారం', 'రంజని-నందివాడ శ్యామల స్మారక పురస్కారం' వంటివి లభించాయి. బాల సాహిత్యానికి'తానా-మంచి పుస్తకం పురస్కార రచనగా వీరి రచన ఎంపికైంది.
బాలలతో నిరంతరం ఉండే అవకాశం అందరికీ రాదు... కొద్దిమందికే ఆ అవకాశం వస్తుంది. అలా వచ్చినదానిని వాళ్ళ కోసం ఉపయోగించడం ఒక కళ.. ఆ కళ తెలిసిన ఉమాదేవి వాళ్ళతో ఉన్న క్షణాలను, వాళ్ళ లక్షణాలను, వాళ్ళ అనుభవాలను, అనుభూతులను, వాళ్ళతో తనకున్న రెండు దశాబ్ధాల సంబంధబాంధవ్యాలను అందరికోసం అక్షరర రూపంలో అందించిన రచన 'మా పిల్లల ముచ్చట్లు', ఇది ఒక టీచర్‌ అనుభవంగా కనిపించినా అనేక మంది బడిని ప్రేమించే పంతులమ్మలు, పంతుళ్ళ వ్యక్తిత్వాలకు ప్రతినిథిగా నిలిచే రచన.
రచయిత్రిగా ఎంతగా గిరిజన జీవితాలతో పాటు మానవ సంబంధాలు, మమతలు, ఆర్థిక సామాజిక స్థితి గతులను తన రచనల్లో చిత్రించారో బాల సాహితీవేత్తగా అదే విధంగా పిల్లల కోసం రచనలు చేశారు సమ్మెట ఉమాదేవి. 'అల్లరి కావ్య', 'పిల్లల దండు', 'నిజాయితి', 'పిల్లి ముసుగు' పుస్తకాలు పిల్లల కోసం విజయవాణి తెచ్చినవి. బాలల కోసం మహర్షి శ్రీ రామకృష్ణ పరమహంస జీవితాన్ని 'పిల్లల బొమ్మల రామకృష్ణ పరమహంస' పేరుతో రచించారు. ఇవేకాక 'చిలుక పలుకులు' పిల్లల కథలు పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఇటీవల వచ్చిన పుస్తకం 'నిక్‌ అంటే ప్రేరణ.'
పిల్లల కోసం మౌళిక రచనలే కాక బడిపిల్లల కోసం పాటలు రాయడమేకాకుండా, కొన్ని ప్రసిద్ధ హిందీ గేయాలను తెలగులోకి అనువాదం చేశారు సమ్మెట ఉమాదేవి. వాటిలో 'సారే జహాసె అచ్చా... హిందుస్తా హమారా', 'హంద్‌ దేశ్‌కే నివాసీ సబీజన్‌ ఏక్‌హై', 'హం మోంగే కామియాబ్‌' వంటివి కొన్ని. ఇవి వీరికి చక్కని గుర్తింపును తెచ్చిపెట్టాయి కూడా. బాలల కథలు 'చిలుక పలుకులు కథల్లో పిల్లల మనస్తత్వానికి దగ్గరగా ఉండే అనేక విషయాలను వాళ్ళకు హత్తుకునేలా చిలకల నేపథ్యం గా చెబుతారు రచయిత్రి. ఇక నిక్‌ గురించి రాసిన పుస్తకం ఇటీవల వీరికి మంచి పేరును తెచ్చిపెట్టడమే కాక పూర్తిగా వైకల్యమున్నా దివ్యంగా వెలిగిన దివ్యాంగుడైన ఉయిచిచ్‌ నిక్‌ విజయగాథ యిది. రంగుల బొమ్మలతో వివరణాత్యకంగా ఉన్న ఈ పుస్తకంలోని హీరో నిక్‌ పిల్లలకే కాదు పెద్దలకు కూడా స్ఫూర్తి ప్రధాత. రచయిత్రిగా, కవయిత్రిగా, బాల వికాస కార్యకర్తగా అనేక కోణాల్లో పనిచేస్తున్న సమ్మెట ఉమాదేవి గిరి బాలల చదువుల సిరి, గిరి. ఉమ్మక్కకు అభినందనలు... జయహో! బాల సాహిత్యం!
- డా|| పత్తిపాక మోహన్‌, 9966229548

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్త్రీ ఇష్టాన్ని పట్టించుకోని వ్యవ్యస్థలో నలిగిన ఇద్దరు తల్లి కూతుళ్ల కథ 'దానా పానీ'
ఓరుగల్లు బాలల కథల హరివిల్లు 'మాదారపు వాణిశ్రీ'
బహిరంగ ప్రకటన
అక్కెర ఉన్నంతసేపు ఆదినారాయణ....
మార్పు ఎజెండాగా ఖాజామైనద్దీన్‌ చల్లారని నిప్పు రవ్వలు
గడియ పురుసత్‌ లేదు.. గవ్వ రాకడ లేదు
క్రమ'శిక్ష'ణ గల 'హాస్టల్‌ లైఫ్‌'
ల‌త్కోర్ సాబ్‌
బాల సాహితీస్ఫూర్తి 'డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి'
విలక్షణ కథల సమాహారం నిరుడు కురిసిన వెన్నెల
ల‌త్కోర్ సాబ్‌
తెలుగు పిల్లలకు 'వచ్చేవచ్చే రైలుబండి' పాటనిచ్చిన గంగదేవు యాదయ్య
ల‌త్కోర్ సాబ్
బాల సాహితీ వికాసంలో సిద్ధిపేట పూదోట 'పెందోట'
రేపటి కథకులకు 'కాలిబాటలు' వేసిన డా|| స్వామి
బాలల కథల ఊడలమర్రి 'రామకృష్ణ పైడిమర్రి'
ఎలుకా క్షేమమా...
గుండె సొద బొమ్మ కట్టిన కథలు
శిథిల వసంతంలో తెలుగు గజళ్ళు గానించిన బిక్కి కృష్ణ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
తేనె చినుకుల మాంటిసోరి కథకురాలు డా.అమరవాది నీరజ
ల‌త్కోర్ సాబ్
ఊరితో అనుబంధాలకు అద్దం 'మైదాకు వసంతం'
సూర్యచంద్రులు!
బాలల నాటికల సృష్ట 'దుప్పల్లి శ్రీరాములు'
ల‌త్కోర్ సాబ్‌
మౌన పాఠాలు చెప్పే జ్యోతిర్మయి కథలు
ల‌త్కోర్ సాబ్‌
ఓ జర్నలిస్ట్‌ స్ట్రింగ్‌ ఆపరేషన్‌ 'కమల'
రిఫండ్‌

తాజా వార్తలు

09:55 PM

మేకప్‌ రూంలో పేలుడు.. విషమంగా నటి ఆరోగ్యం

09:44 PM

భ‌ద్రాద్రి రాములోరి హుండీ ఆదాయం రూ. 2.20 కోట్లు

09:18 PM

అచ్చేదిన్ కాదు.. మధ్యతరగతి కుటుంబాలు సచ్చెదిన్

09:07 PM

టీడీపీ, వైసీపీతో కలిసే ప్రసక్తే లేదు: సోము వీర్రాజు

08:41 PM

ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

08:35 PM

5న రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం..

08:10 PM

గడ్కరీ, ఫడ్నవీస్ సొంతగడ్డలో బీజేపీకి ఎదురు దెబ్బ..

08:02 PM

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి..

07:48 PM

హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు..

07:43 PM

అదానీ సంక్షోభం..సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి

07:34 PM

ట్రాన్స్ఫార్మర్ నుంచి చెలరేగిన మంటలు.. రూ.37 లక్షల నష్టం

07:20 PM

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

07:11 PM

బాలుడిని లైంగికంగా వేధిస్తున్న మహిళ..

07:02 PM

నెల్లూరు రూరల్ నుంచి ఆదాల పోటీ చేస్తారు: సజ్జల

06:35 PM

తొలిసారి కోకా-కోలా ఎడిషన్ ఫోన్లు

06:22 PM

భారీగా పెరిగిన బంగారం ధర..

06:11 PM

చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..

05:57 PM

మాజీ ఎంపీపీ బాలకోటిరెడ్డిపై కాల్పులు..జిల్లా ఎస్పీ వివరణ

05:47 PM

వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్‌ ప్రకటన..

05:39 PM

కొత్త సచివాలయం ప్రారంభోత్సవంపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్

05:28 PM

థమ్సప్ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్ధినిలు..

05:12 PM

బీఆర్ఎస్ తోనే దేశానికి వెలుగు: మంత్రి జగదీశ్ రెడ్డి

05:04 PM

మమతా బెనర్జీపై విశ్వభారతి యూనివర్సిటీ విమర్శలు

04:57 PM

కెమెరామెన్‌ దేవరాజ్‌కు చిరంజీవి రూ.5 లక్షలు ఆర్థికసాయం

04:54 PM

ఐఈడీ పేలుడు..ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి గాయాలు

04:39 PM

సీఎం కేసీఆర్‌కు బూట్లు పంపి పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్‌

04:27 PM

మిశ్రమంగా దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

04:09 PM

నాన్న తర్వాత నాకు అంతటి వ్యక్తి కేసీఆరే : కుమారస్వామి

07:20 PM

కేరళలో విషాదం..కారులో మంటలు చెలరేగి దంపతులు సజీవ దహనం

04:07 PM

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.