Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ముందుగానే నైరుతి రుతుపవనాలు | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 14,2022

ముందుగానే నైరుతి రుతుపవనాలు

- ఈ నెల 27 నాటికి కేరళకు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
                నైరుతి రుతుపవనాలు సాధారణంగా వచ్చే తేదీ కంటే ఈ ఏడాది ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు ఈ నెల 27వ తేదీ(నాలుగురోజులు అటుఇటు)నాటికి కేరళను తాకనున్నట్టు తెలిపింది. రుతుపవనాల ప్రారంభ, పురోగతి ప్రకారం నైరుతి రుతుపవనాలు సాధారణంగానైతే మే 22న అండమాన్‌ సముద్రం మీదుగా పురోగమిస్తాయి భూమధ్యరేఖను దాటి విస్తరించిన గాలులతో అనుబంధంగా రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రంలో, నికోబార్‌ దీవులు, ఆగేయ బంగాళాఖాతంలో కొన్ని భాగాలలో ఈ నెల 15 నాటికి ప్రవేశించే అవకాశం ఉంది. కోసాంధ్ర తీరం, దాని పరిసర ప్రాంతాల మీదరుగా నెలకొన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నది. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కూడా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 8 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. వచ్చే నాలుగైదురోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం కొమరంభీం అసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

డిజిటల్‌ ఇండియా పేరుతో మోసం
వర్క్‌ టూ ఓనర్‌ పథకాన్ని త్వరగా పూర్తి చేయాలి
నీట్‌ కోసం ఆడిప్రిప్‌ను విడుదల చేసిన ఆకాశ్‌ బైజూస్‌
టీఆర్టీ నోటిఫికేషన్‌ ప్రకటించాలి
ఇంజినీరింగ్‌ ఫీజుల పెంపుపై కసరత్తు
పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు
మరో ఎనిమిది మంది కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ
గ్యాస్‌ బండ ధర పెంపుదలను నిరసిస్తూ...
అర్హులకు తక్షణం పెన్షన్లు ఇవ్వండి
ఏపీ గ్రూప్‌-1 ఫలితాల్లో 21వ సెంచరీ ఐఏఎస్‌ అకాడమి అభ్యర్థుల ఎంపిక
పెట్టుబడులు పెట్టండి - అండగా ఉంటాం
మళ్లీ 'పోడు' గోడు
తీరని అన్యాయం
కాలగర్భంలోకి.. కాకతీయ కట్టడాలు
వెల్‌నెస్‌ సెంటర్లలో అడ్డగోలు ప్రిస్క్రిప్షన్లు
ప్రయివేటు విద్యా సంస్థల్లో ఇబ్బడి ముబ్బడిగా ఫీజుల వసూలు
దొంగ బాబాలు, నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాల అరెస్ట్‌
రేపు హైదరాబాద్‌లో మహాధర్నా
'జాక్టో' డీఎస్‌ఈ ముట్టడి ఉద్రిక్తం
ఆస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు.. తగ్గుతున్న మాతాశిశు మరణాలు
సరళీకరణ విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం
పర్యాటకానికి పునర్వైభవం
బురదరోడ్లపై నాట్లు వేసి నిరసన
అర్జీకే ఇండ్లను వెడల్పు చేయాలి...
'రవాణా'కు కమిషనర్‌ వచ్చారు..
ప్రతిష్టాత్మకంగా కాకతీయ వైభవ సప్తాహం : మంత్రి కేటీఆర్‌
కృష్ణన్నతో మాట్లాడుతా..!
ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత బస్‌పాస్‌
సీజనల్‌ వ్యాధులపై మూడంచెల వ్యూహం
నెట్‌వర్క్‌ ఆస్పత్రులతో త్వరలో సమావేశం

తాజా వార్తలు

09:54 PM

పదో తరగతి పాసైన 58 ఏండ్ల ఎమ్మెల్యే

09:50 PM

మెట్రో స్టేష‌న్‌లో మహిళపై లైంగికవేధింపులు

09:40 PM

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

09:34 PM

రేపు శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

09:29 PM

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

09:16 PM

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌

09:05 PM

రూ. 40 వేల కోట్ల అవినీతిని బయటపెడతా : కోమటిరెడ్డి

08:58 PM

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

08:52 PM

నిజామాబాద్‌లో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యుల అరెస్టు

08:42 PM

ధరణిని రద్దు చేయాల్సిందే : రేవంత్ రెడ్డి

08:32 PM

బాబూ జగజ్జీవన్ రామ్ ఫోటోకు అవ‌మానం

08:25 PM

టెట్ పాసైన అభ్యర్థులకు శుభవార్త

08:11 PM

వర్షపు నీటిలో కూర్చుని సీపీఐ(ఎం) నేత నిరసన

07:55 PM

లోన్‌యాప్ సంస్థల్లో ఈడీ తనిఖీలు

07:42 PM

ఢిల్లీలో విమానం ఇంజన్ ఫెయిల్..!

07:30 PM

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

07:17 PM

ఒకేసారి యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రి, కూతురు

07:13 PM

10 మంది మంత్రుల రాజీనామా..!

06:55 PM

ఆటోలో నుంచి పడిపోయిన బాలుడు..

06:45 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.