Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
నిజాం సర్కార్‌ను గద్దె దింపుతాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 15,2022

నిజాం సర్కార్‌ను గద్దె దింపుతాం

- కేసీఆర్‌ హత్యారాజకీయాలు మొదలు పెట్టారు
- కమీషన్లు వచ్చే ప్రాజెక్టుల్నే ఆయన కడుతున్నారు
- కేంద్ర పథకాలకు పేర్లుమార్చి ప్రచారం చేసుకుంటున్నారు
- మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తాం...
- నా జీవితంలో ఇంతటి అవినీతి సర్కారును చూడలేదు : కేంద్ర హౌంమంత్రి అమిత్‌షా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
           నిజాం సర్కారును గద్దె దింపేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టారని కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా అన్నారు. రాష్ట్రంలో రజాకార్ల పాలన నడుస్తున్నదనీ, దాని నుంచి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హత్యా రాజకీయాలు మొదలు పెట్టారనీ, రాష్ట్రాన్ని మరో బెంగాల్‌గా మారుస్తున్నారంటూ బీజేపీ కార్యకర్త సాయిగణేష్‌ మరణాన్ని ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్‌ చెప్పిన నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగసభలో అమిత్‌షా మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి, తండ్రీ కొడుకులు (కేసీఆర్‌-కేటీఆర్‌) ఫోటోలు వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి అవినీతి, అసమర్థ ప్రభుత్వాన్ని చూడలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఒక్కరికీ చేయలేదన్నారు. దళితులకు ఇస్తానన్న మూడెకరాల భూమి, దళితబంధు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి కడతామని హామీ ఇచ్చారనీ, అవి ఎక్కడున్నాయని అడిగారు. హైదరాబాద్‌లో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తామని ప్రజల్ని మోసం చేస్తున్నారనీ, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లోనే పరిస్థితులను దిగజార్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర సర్వశిక్షా అభియాన్‌ కింద నిధులిస్తే, దానికే 'మన ఊరు-మనబడి' అని పేరుమార్చుకున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ కారు స్టీరింగ్‌ ఎంఐఎం చేతిలో ఉందనీ, అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించట్లేదని ఆరోపించారు. ముందస్తు ఎన్నికలపై ఫామ్‌హౌజ్‌లో ఎన్నిరోజులు ప్రణాళికలు రూపొందిస్తారన్నారు. తాము కూడా దానికోసమే ఎదురు చూస్తున్నామనీ, రేపే ఎన్నికలు నిర్వహించినా, రాష్ట్రంలో బీజేపీ గెలుపును నిలువరించలేరని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో భారత ప్రభుత్వాన్ని దోషిగా నిలపొద్దన్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రైతుల నుంచి బాయిల్డ్‌రైస్‌ కొంటామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు కోత పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. 8 ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 2.50 లక్షల కోట్లను తెలంగాణ అభివద్ధి కోసం ఇచ్చామనీ, ఆ వివరాలన్నీ సీఎం కేసీఆర్‌కు పంపుతామన్నారు. అంతకు ముందు సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌, డాక్టర్‌ కే లక్ష్మణ్‌ తదితరులు మాట్లాడారు.
బీజేపీ సభలో గద్దర్‌
           ప్రజాగాయకుడు గద్దర్‌ అనూహ్యంగా బీజేపీ బహిరంగ సభాస్థలిలో కనిపించారు. దీనిపై ఆయన్ని విలేకరులు వివరణ అడగ్గా, బెంగుళూరు కుట్ర కేసును ఎత్తేయాలని కోరుతూ కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి ద్వారా కేంద్ర హౌంమంత్రి అమిత్‌షాకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చానని చెప్పారు. అయితే భద్రతా కారణాల రీత్యా గద్దర్‌ను వేదికపైకి పోలీసులు అనుమతించలేదు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆర్‌ఎస్‌ఎస్‌ బలోపేతానికే అగ్నివీర్‌
కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా ఉద్యమించాలి
ఆశా వర్కర్లపై పనిభారం తగ్గించాలి
గుట్టుగా అక్రమ బదిలీలు!
జక్కలొద్ది భూములను పేదలకు ఇవ్వాల్సిందే
నా కులం అభివృద్ధి..నా మతం సంక్షేమం
సీపీఎస్‌ రద్దు చేయాలి
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
దేశ భద్రతకు ముప్పు తెచ్చే అగ్నిపథ్‌ను రద్దు చేయాలి
ఆదివాసీలంటే కేసీఆర్‌ కు చిన్నచూపు
అగ్నిపథ్‌ను రద్దు చేయాలి
వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి కొప్పుల
గంటన్నర ఆలస్యంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్ష
ఇండ్ల పట్టాల పంపిణీ
డబుల్‌ ఇంజన్ల పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు
గిరిజనుల రిజర్వేషన్స్‌ పెంచాలి
రాష్ట్రంలో 1.69 శాతం పాజిటివ్‌ రేటు
పోడు భూములకు హక్కులు కల్పించాలి
జులై 20న తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
నందమూరి బాలకృష్ణకు కరోనా....
దామెర రాకేశ్‌ సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం
శిల్ప, స్వప్న, దేవేంద్రను విడుదల చేయాలి
26న ఇంటర్‌ ఫలితాలు!
108 అంబులెన్స్‌ సర్వీస్‌ ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలి
రేపటినుంచి పాఠ్యపుస్తకాల అమ్మకాలు
ప్రేమ పేరుతో వేధింపులు..
కుటుంబ ఆరోగ్యానికి స్మార్ట్‌ స్నాకింగ్‌
నేడు ఉద్యమ కార్యాచరణ
పేదలపై దాడులు చేసిన వారిని శిక్షించాలి
గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో వసతులు మెరుగుపర్చాలి

తాజా వార్తలు

09:33 AM

ప్రధాని మోడీకి యశ్వంత్ సిన్హా ఫోన్

09:30 AM

ఏక్‌నాథ్ షిండే యూ టర్న్..!

09:16 AM

భోలకపుర్‌లో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

09:08 AM

కామారెడ్డిలో మతిస్థిమితం లేని మహిళ హల్‌చల్

09:00 AM

కర్ణాటకలో దారుణం..బస్టాండ్‌లో ఏడు పిండాల అవశేషాలు

08:52 AM

నేడు ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకోనున్న సెర్ప్‌

08:44 AM

26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో పాక్ కోర్టు సంచలన తీర్పు

08:32 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:18 AM

మద్యం మత్తులో సొంత తమ్ముడినే హతమార్చిన అన్న

08:14 AM

మీ నిబద్ధతతో తెలుగుజాతి సురక్షితం: సీజీఐ ఎన్వీ రమణ

08:04 AM

యువతి వలలో చిక్కిన బ్యాంకు మేనేజర్

07:50 AM

ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

07:50 AM

ప్ర‌యివేటు స్కూళ్ల కోసం 27 నుంచి కొత్త పాఠ్య పుస్తకాలు

07:25 AM

పాకిస్థాన్‌...పాఠ్యపుస్తకాలు కూడా ముద్రించలేని స్థితిలో ప్రభుత్వం

07:15 AM

జులై 1న అప్రెంటిస్‌షిప్‌ జాబ్‌మేళా

07:11 AM

నార్వేలో నైట్ క్లబ్‌లో కాల్పులు...ఇద్దరు మృతి

07:00 AM

మరో 7 జిల్లాలకు బాలామృతం ప్లస్‌

06:50 AM

పిడుగుపాటుకు ముగ్గురి మృతి

09:58 PM

సికింద్రాబాద్ ఘటనలో మృతుడి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

09:51 PM

మణికొండలో భారీగా గంజాయి స్వాధీనం

09:44 PM

బండ్ల గ‌ణేశ్‌తో రేవంత్ రెడ్డి భేటీ

09:36 PM

మహిళా ఏఎస్సైను కాల్చి.. ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య

09:28 PM

అసోంకు అంబానీల భారీ సాయం

09:21 PM

సెల్ టవర్ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య

09:14 PM

ట్విట్టర్ విక్రయానికి బోర్డు ఆమోదం

09:11 PM

ఈసీని డమ్మీ చేసిన బీజేపీ : ఎమ్మెల్యే జగ్గారెడ్డి

08:45 PM

రైలు నడుపుతూ డ్రైవర్ మృతి..!

08:37 PM

పురుషులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే నా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను నిలిపివేశారు

08:35 PM

నాన్న కోసం సింగర్​గా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

08:28 PM

చుక్కా రామయ్య ఆరోగ్యంగా జీవించాలి : హరీశ్‌రావు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.