Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
సాధ్యంకాని చోట ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంటర్‌ఛేంజర్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 23,2022

సాధ్యంకాని చోట ఆర్‌ఆర్‌ఆర్‌ ఇంటర్‌ఛేంజర్‌

- రైతులు, ఇతరుల ఫిర్యాదు
- భూసేకరణకు తీవ్ర అభ్యంతరాలు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
              రీజినల్‌ రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణం చేపట్టిన భూసేకరణపై తీవ్ర అభ్యం తరాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఇప్పటికే ఇచ్చిన రెండు గెజిట్ల పరిధిలోని ఆయా ప్రాంతాల్లో అభ్యంతరాల స్వీకరణ తుదిదశకు చేరుకుంది. భువనగిరి, ఆందోల్‌ -జోగిపేట్‌ నుంచి 20 ఫిర్యాదులకుపైగా వచ్చాయి. చౌటుప్పల్‌, ఆందోళ్‌-జోగిపేట్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని గ్రామాల నుంచి ఈ అభ్యంతరాలు వచ్చాయని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌ 19వ తేదీన కేంద్ర రోడ్డు రవాణా శాఖ విడుదల చేసిన రెండు గెజిట్‌లకు స్థానిక కాంపిటెంట్‌ అధికారులు 21 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరించారు. వాటిలో చౌటుప్పల్‌ నుంచి తొమ్మిది, ఆందోల్‌-జోగిపేట్‌ నుంచి 11 వచ్చినట్టు ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల సమాచారం. ముఖ్యంగా చౌటుప్పల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ జంక్షన్‌ రోడ్డు, ఇంటర్‌ఛేంజర్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉండటంతో ఆయా గ్రామాల ప్రజానీకం తీవ్ర అభ్యంతరం లేవనెత్తినట్టు తెలిసింది. ఈ ప్రాంతంలో సాధ్యంకాకపోయినా(వయబిలిటి) ఇంటర్‌ఛేంజర్‌ను ఇక్కడే ఎందుకు ప్రతిపాదించారన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. చౌటుప్పల్‌ ఆర్డీవో పరిధిలోని వలిగొండ మండలం రెడ్లరేపాక నుంచి ఈ అభ్యంతరం వచ్చినట్టు తెలిసింది. ఇక ఆందోల్‌-జోగిపేట్‌తోపాటు చౌటుకూర్‌ నుంచి కూడా ఇదే తరహా అభ్యంతరాలు వచ్చాయని సమాచారం. ఇక్కడ కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ జంక్షన్‌ సంబంధిత అభ్యంతరాలనే స్థానికలు లేవనెత్తినట్టు సమాచారం. మొత్తం 778.89 ఎకరాల భూమికిగాను ఫిర్యాదులు అందినట్టు అధికారులు అంటున్నారు. అభ్యంతరాల గడువు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో వాటిని స్థానిక కాంపిటెంట్‌ అథారిటీ అధికారులు(ఆర్టీవోలు) నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ)కు నివేదించనున్నారు. సంబంధిత అభ్యంతరాలపై సమగ్రంగా విచారణ జరిపి, స్థానికుల సందేహాలను తొలగించే ప్రయత్నాలు ఎన్‌హెచ్‌ఏఐ చేయనుంది. అనంతరం, ఆర్‌ఆర్‌ఆర్‌ తుది అలైన్‌మెంటు ఖరారు చేయడానికి ఇంకో మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. భూసేకరణకు సంబంధించి పరిహారం, ఇతర వివాదాలు, కోర్టు కేసుల వంటి సమస్యలు ఏర్పడితే నిర్మాణంలో జాప్యం జరగవచ్చని చెబుతున్నారు. అభ్యంతరాలను పరిశీలించేందుకు ఒకసారి బహిరంగ విచారణ ఉండే అవకాశం ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెబుతున్నారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత వాటిని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సైతం మరోసారి అధ్యయనం చేస్తారు. అనంతరం బహింరంగ విచారణ చేపడతారు. అభ్యంతరాలు లెవనెత్తిన, ఫిర్యాదు చేసిన రైతులు, ప్రజలు, ఇతరులకు అవగాహన కల్పిస్తారని తెలిసింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆర్‌ఆర్‌ఆర్‌ తనిర్మాణానికి కావాల్సిన భూమిపై హద్దులు ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. ఆ తర్వాతే భూసేకరణకు గ్రిన్‌సిగల్‌ వచ్చినట్టవుతుందని అధికారిక సమాచారం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలవకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కూలుస్తామని తీర్మానిస్తారా?
పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి
టీఆర్టీ నోటిఫికేషన్‌ ఎప్పుడు?
ఎకో-టూరిజానికి భారీ ప్రణాళికలు
'కొరటాల' వల్లే మన పత్రికలు ఈ స్థాయిలో ఉన్నాయి
అరాచకాలు హద్దులు దాటుతున్నాయి
టెట్‌లో మిశ్రమ ఫలితాలు
4న ఎఫ్‌టిసిసిఐ అవార్డుల ప్రదానం
విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి
అత్యవసర సేవలు బంద్‌
తెరుచుకున్న బాబ్లీగేట్లు
'సికింద్రాబాద్‌'లో అరెస్టయిన యువతకు బెయిల్‌ ఇప్పించాలి
రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు
విభజన చట్టంలోని హామీలను అమలు చేయండి
వర్గీకరణ కోసం రూట్‌మ్యాప్‌ ప్రకటించాలి
బొల్లారంలో 'ఉషోదయ సూపర్‌ మార్కెట్‌' ప్రారంభం
డాక్టర్‌ ఆనంద్‌కు ఉత్తమ డాక్టర్‌ ప్రశంసా పత్రం
కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల కొట్లాట
తిరుమల వెంకన్న దర్శనం కావాలా...
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
ఊకదంపుడు ఉపన్యాసాలొద్దు.. బియ్యం కొనండి
జర్నలిస్టుల అరెస్ట్‌ అక్రమం:టీడబ్ల్యూజేఎఫ్‌
అసంపూర్తిగా ముగిసిన జేబీసీసీఐ సమావేశం
వైద్యో నారాయణో హరి...
యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి
రాష్ట్రంలో 1.81 శాతం పాజిటివ్‌ రేటు
'గురుకులం'లో 18 మంది విద్యార్థులకు కరోనా
జమునా హేచరీస్‌ భూమిపై తీర్పు వాయిదా
19 సంస్థలకు ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్సీ అవార్డులు
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

తాజా వార్తలు

02:19 PM

మా దమ్ బిర్యానీ, ఇరానీ టీ ఎంజాయ్ చేయండి : కేటీఆర్

02:14 PM

గోపీచంద్ 'పక్కా కమర్షియల్‌’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌..

02:07 PM

యశ్వంత్ సిన్హాకు పర్యటనలో బయటపడ్డ కాంగ్రెస్‌లోని విబేధాలు

01:51 PM

మోడీ స‌మాధానాలు చెప్పాలి : సీఎం కేసీఆర్

01:38 PM

మోడీకి వ్యతిరేకంగా మనీ హెస్ట్ వేష ధారణలో నిరసన

01:25 PM

ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ

01:14 PM

ఒకే ఇంట్లో ఐదుగురు ఆత్మహత్య..!

01:04 PM

ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న ధోనీ

12:55 PM

హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

12:42 PM

నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..

12:37 PM

రెబల్‌గా మారాలని నన్నూ పిలిచారు : సంజయ్ రౌత్

12:27 PM

జలవిహార్‌కు ర్యా‌లీగా బ‌య‌ల్దే‌రిన య‌శ్వంత్, కేసీఆర్‌

12:22 PM

ఇన్నోవేషన్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన

12:09 PM

రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఐటమ్ సాంగ్ విడుదల

12:04 PM

భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్ద భారీ భద్రత

12:00 PM

య‌శ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్

11:53 AM

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్

11:49 AM

మోడీకి యోగా శిక్షకుడిగా మంచిర్యాల వాసి

11:41 AM

పోలీసులపై దుండుగుడి కాల్పులు.. ముగ్గురు మృతి

11:31 AM

మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రికి అవమానం

11:23 AM

తెలంగాణలో 3 రోజలు వర్షాలు

10:58 AM

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

10:47 AM

బేగంపేట ఎయిర్‌పోర్టులో భారీ భద్రత

10:39 AM

దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు

10:37 AM

భాష లేకపోతే చరిత్ర లేదు: సీజేఐ ఎన్వీ రమణ

10:31 AM

విమానంలో పొగ...ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

10:23 AM

కోనసీమలో తల్లీకూతుళ్ల సజీవదహనం

10:19 AM

ఏబీవీ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలి: సీపీఐ రామకృష్ణ

10:17 AM

బిర్యానీ దుకాణంలో మాదకద్రవ్యాల విక్రయం

09:02 AM

నేడు సడక్‌ బంద్‌కు ఎమ్మార్పీఎస్‌ పిలుపు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.