Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఈతకొచ్చి ఇద్దరు.. కుంటలో మునిగి ఇద్దరు మృతి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 23,2022

ఈతకొచ్చి ఇద్దరు.. కుంటలో మునిగి ఇద్దరు మృతి

- ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఘటనలు
నవతెలంగాణ ములుగు/మర్కుక్‌/హవేలి ఘనపూర్‌
             వేర్వేరు ఘటనల్లో నీళ్లలో జారిపడి నలుగురు మృతిచెందారు ఈ ఘటనలు సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో ఆదివారం జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
             హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన ముగ్గురు యువకులు వండ్లముడి అక్షరు వెంకట్‌(27), రాజన్‌శర్మ(27), రిషబ్‌షా(27) సరదాగా సిద్దిపేట జిల్లా మర్కుక్‌ మండలం కొండపోచమ్మసాగర్‌ సందర్శించడానికి ఆదివారం ఉదయం 6 గంటలకు వెళ్లారు. సాగర్‌లో సెల్ఫీ దిగుతుండగా అక్షరు వెంకట్‌ కాలు జారి నీళ్లలో పడిపోయాడు. పక్కనే ఉన్న రాజన్నశర్మ గమనించి స్నేహితుడిని కాపాడుకునే క్రమంలో అతనూ నీట మునిగిపోయాడు. ఇద్దరూ బయటకు రాకపోవడంతో రిషబ్‌షా.. వెంటనే మర్కుక్‌, ములుగు పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న గజ్వేల్‌ ఏసీపీ రమేష్‌, గజ్వేల్‌ రూరల్‌ ఇంచార్జి సీఐ కమలాకర్‌, ములుగు, మర్కుక్‌ ఎస్‌ఐలు రంగాకృష్ణగౌడ్‌, శ్రీశైలంయాదవ్‌.. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి మృతదేహాలను వెలికి తీశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లికి చెందిన సుశీల, తన సొదరి నాగమణి, సోదరుడు ఎరుకుల గంగారాంల కుటుంబసభ్యులతో కలిసి మొక్కు తీర్చుకునేందుకు మెదక్‌ జిల్లా హవేలిఘన్‌పూర్‌ మండలం తిమ్మాయిపల్లి అటవీ ప్రాంతంలో పల్లె పోచమ్మ ఆలయానికి ఆదివారం వెళ్లారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులంతా కలిసి సమీపంలో ఉన్న గిద్దకుంటలో స్నానానికి వెళ్లారు. స్నానానికి దిగిన గంగారాం, సుశీల కొడుకు లక్ష్మణ్‌ (18).. లోతు తెలియక గుంతలోకి జారుకొని ఒకరి తర్వాత మరొకరు నీటమునిగారు. లక్ష్మణ్‌ చేయి పైకి కనిపించడంతో గమనించిన సిద్దిరాములు వారిని కాపాడేందుకు చీరను అందించేందుకు ప్రయత్నించినా కాపాడలేకపోయాడు. వారు కుంటలో మునిగి మృతి చెందారు. మృతులు ఎరుకుల గంగారాం(34) మెదక్‌ మండలం రాజ్‌పల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ మురళి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించి సంచనామా నిర్వహించి మెదక్‌ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మణ్‌ తల్లి సుశీల, గంగారాం భార్య మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలవకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కూలుస్తామని తీర్మానిస్తారా?
పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి
టీఆర్టీ నోటిఫికేషన్‌ ఎప్పుడు?
ఎకో-టూరిజానికి భారీ ప్రణాళికలు
'కొరటాల' వల్లే మన పత్రికలు ఈ స్థాయిలో ఉన్నాయి
అరాచకాలు హద్దులు దాటుతున్నాయి
టెట్‌లో మిశ్రమ ఫలితాలు
4న ఎఫ్‌టిసిసిఐ అవార్డుల ప్రదానం
విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి
అత్యవసర సేవలు బంద్‌
తెరుచుకున్న బాబ్లీగేట్లు
'సికింద్రాబాద్‌'లో అరెస్టయిన యువతకు బెయిల్‌ ఇప్పించాలి
రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు
విభజన చట్టంలోని హామీలను అమలు చేయండి
వర్గీకరణ కోసం రూట్‌మ్యాప్‌ ప్రకటించాలి
బొల్లారంలో 'ఉషోదయ సూపర్‌ మార్కెట్‌' ప్రారంభం
డాక్టర్‌ ఆనంద్‌కు ఉత్తమ డాక్టర్‌ ప్రశంసా పత్రం
కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల కొట్లాట
తిరుమల వెంకన్న దర్శనం కావాలా...
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
ఊకదంపుడు ఉపన్యాసాలొద్దు.. బియ్యం కొనండి
జర్నలిస్టుల అరెస్ట్‌ అక్రమం:టీడబ్ల్యూజేఎఫ్‌
అసంపూర్తిగా ముగిసిన జేబీసీసీఐ సమావేశం
వైద్యో నారాయణో హరి...
యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి
రాష్ట్రంలో 1.81 శాతం పాజిటివ్‌ రేటు
'గురుకులం'లో 18 మంది విద్యార్థులకు కరోనా
జమునా హేచరీస్‌ భూమిపై తీర్పు వాయిదా
19 సంస్థలకు ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్సీ అవార్డులు
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

తాజా వార్తలు

01:14 PM

ఒకే ఇంట్లో ఐదుగురు ఆత్మహత్య..!

01:04 PM

ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న ధోనీ

12:55 PM

హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

12:42 PM

నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..

12:37 PM

రెబల్‌గా మారాలని నన్నూ పిలిచారు : సంజయ్ రౌత్

12:27 PM

జలవిహార్‌కు ర్యా‌లీగా బ‌య‌ల్దే‌రిన య‌శ్వంత్, కేసీఆర్‌

12:22 PM

ఇన్నోవేషన్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన

12:09 PM

రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఐటమ్ సాంగ్ విడుదల

12:04 PM

భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్ద భారీ భద్రత

12:00 PM

య‌శ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్

11:53 AM

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్

11:49 AM

మోడీకి యోగా శిక్షకుడిగా మంచిర్యాల వాసి

11:41 AM

పోలీసులపై దుండుగుడి కాల్పులు.. ముగ్గురు మృతి

11:31 AM

మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రికి అవమానం

11:23 AM

తెలంగాణలో 3 రోజలు వర్షాలు

10:58 AM

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

10:47 AM

బేగంపేట ఎయిర్‌పోర్టులో భారీ భద్రత

10:39 AM

దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు

10:37 AM

భాష లేకపోతే చరిత్ర లేదు: సీజేఐ ఎన్వీ రమణ

10:31 AM

విమానంలో పొగ...ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

10:23 AM

కోనసీమలో తల్లీకూతుళ్ల సజీవదహనం

10:19 AM

ఏబీవీ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలి: సీపీఐ రామకృష్ణ

10:17 AM

బిర్యానీ దుకాణంలో మాదకద్రవ్యాల విక్రయం

09:02 AM

నేడు సడక్‌ బంద్‌కు ఎమ్మార్పీఎస్‌ పిలుపు

08:58 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:51 AM

గూగుల్‌ మరో కీలక నిర్ణయం

08:41 AM

సినీఫక్కీలో చోరీ.. తుపాకీతో బెదిరించి..

08:30 AM

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి 81 మంది మృతి

08:15 AM

పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్‌

08:08 AM

వికారాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.