Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
బ్యాంకుల్లో రైతుల రుణాలు చెల్లించే బాధ్యత కాంగ్రెస్‌దే.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • May 23,2022

బ్యాంకుల్లో రైతుల రుణాలు చెల్లించే బాధ్యత కాంగ్రెస్‌దే..

- అధికారంలోకి వచ్చాక ప్రతి రూపాయి చెల్లిస్తాం
- : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ-బొంరాస్‌ పేట్‌
            వచ్చే ఏడాది వరకు వివిధ బ్యాంకుల్లో రూ. 2లక్షల వరకు తీసుకున్న రుణాలను రైతులు ఏ ఒక్కరూ చెల్లించవద్దని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం చెల్లించే పూర్తి బాధ్యత తమదేనని టీపీసీసీ అధ్యక్షులు ఏనుముల రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆదివారం రైతు రచ్చ బండ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా బొంరాస్‌ పేట్‌ మండలం తుంకిమెట్లలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు అనంతరం, సీఎం కేసీఆర్‌ హయాంలో మొట్టమొదటగా తెలంగాణ సిద్దాంత కర్త, ఉద్యమకర్త అయిన స్వర్గీయ ప్రొఫెసర్‌ జయశంకర్‌ సొంత గ్రామం అయిన అక్కంపేట్‌లో అభివృద్ధి జరిగి ఉండొచ్చని భావించి అక్కడ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తే.. కనీసం అయన విగ్రహం పెట్టలేదని, స్మృతి వనం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఆ గ్రామస్తులకు ఇండ్లు, పింఛన్లు ఇవ్వకపోవడంతో పాటు మిషన్‌ భగీరథ నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. ఆ గ్రామాన్ని.. కూతవేటు దూరంలో ఉన్న వరంగల్‌ జిల్లాలో కాక హన్మకొండలో కలిపి ఉనికి లేకుండా చేసిందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం వేల గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ ఎందుకు జయశంకర్‌ సార్‌ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమని యావత్‌ తెలంగాణ సమాజానికి చాటి చెప్పిన తెలంగాణ ఉద్యమ కర్త పుట్టిన ఊరికే దిక్కు లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సహకరించలేదన్న కారణంతో ఆ గ్రామ ప్రజలపై తప్పుడు కేసులు పెట్టారని గ్రామస్తులు రచ్చబండలో వాపోయారని తెలిపారు. మరి టీఆర్‌ఎస్‌ నాయకులను ఏం చేద్దామని ప్రశ్నించగా.. త్వరలోనే ఆ నాయకులకు బుద్ది చెబుతామని చెప్పారని అన్నారు. కొడంగల్‌ నియోజకవర్గం నుంచి కూడా ఇదే విధమైన తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు. కొడంగల్‌ నియోజకవర్గ అభివృద్ధికై గతంలో నారాయణపేట్‌ ఎత్తిపోతల పథకం మంజూరు చేయించి, నియోజకవర్గంలోని లక్షా ఏడు వేల ఎకరాలకు కృష్ణా జలాలు అందించేందుకు 69జీవో తెస్తే సీఎం బుట్ట దాఖలు చేశాడని తెలిపారు. వికారాబాద్‌ టూ కృష్ణ రైల్వే లైన్‌ ఫైల్‌ సీఎం ముందుకు కదలనీయడం లేదన్నారు. కొండగల్‌ అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధం.. కేటీఆర్‌ నువ్వు సిద్దమా అని సవాల్‌ విసిరారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా, మిల్లర్లతో కుమ్ముకై రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ఆ కుటుంబాలను కనీసం పరామర్శించడం లేదన్నారు. రైతులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ చేయడం జరిగిందన్నారు. త్వరలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని, మీ అప్పులు కట్టే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు నర్సిములు గౌడ్‌, నాయకులు, రాంచంద్రారెడ్డి, జయకష్ణ, రాజేష్‌ రెడ్డి, వెంకట్రాములు గౌడ్‌, అంజిల్‌ రెడ్డి, బాలరాజ్‌ గౌడ్‌, మల్లేష్‌, దేశ్యా నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.
నిఖత్‌ జరీన్‌కు రూ ఐదు లక్షల పారితోషికం : రేవంత్‌ ట్వీట్‌
            ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన నిఖత్‌ జరీన్‌ను టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అభినందించారు. ఈమేరకు ఆది వారం ఆయన ట్వీట్‌ చేశారు. నిఖాత్‌ జరీన్‌కు రూ ఐదు లక్షల పారితోషికం ప్రకటించారు. నిజామాబాద్‌ నుంచి ఇస్తాంబుల్‌ వరకు ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిని చ్చిందని పేర్కొన్నారు. పీవీ సింధు, సైనా, సానియా మీర్జాలకు తెలంగాణ ప్రభుత్వం పారితోషికం ఇచ్చినట్టే నిఖత్‌ జరీన్‌కు కూడా ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెలవకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు కూలుస్తామని తీర్మానిస్తారా?
పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి
టీఆర్టీ నోటిఫికేషన్‌ ఎప్పుడు?
ఎకో-టూరిజానికి భారీ ప్రణాళికలు
'కొరటాల' వల్లే మన పత్రికలు ఈ స్థాయిలో ఉన్నాయి
అరాచకాలు హద్దులు దాటుతున్నాయి
టెట్‌లో మిశ్రమ ఫలితాలు
4న ఎఫ్‌టిసిసిఐ అవార్డుల ప్రదానం
విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి
అత్యవసర సేవలు బంద్‌
తెరుచుకున్న బాబ్లీగేట్లు
'సికింద్రాబాద్‌'లో అరెస్టయిన యువతకు బెయిల్‌ ఇప్పించాలి
రైతులకు బేడీలు వేసి అవమానించడం తగదు
విభజన చట్టంలోని హామీలను అమలు చేయండి
వర్గీకరణ కోసం రూట్‌మ్యాప్‌ ప్రకటించాలి
బొల్లారంలో 'ఉషోదయ సూపర్‌ మార్కెట్‌' ప్రారంభం
డాక్టర్‌ ఆనంద్‌కు ఉత్తమ డాక్టర్‌ ప్రశంసా పత్రం
కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల కొట్లాట
తిరుమల వెంకన్న దర్శనం కావాలా...
నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
ఊకదంపుడు ఉపన్యాసాలొద్దు.. బియ్యం కొనండి
జర్నలిస్టుల అరెస్ట్‌ అక్రమం:టీడబ్ల్యూజేఎఫ్‌
అసంపూర్తిగా ముగిసిన జేబీసీసీఐ సమావేశం
వైద్యో నారాయణో హరి...
యాసంగి ధాన్యం కొనుగోళ్లు పూర్తి
రాష్ట్రంలో 1.81 శాతం పాజిటివ్‌ రేటు
'గురుకులం'లో 18 మంది విద్యార్థులకు కరోనా
జమునా హేచరీస్‌ భూమిపై తీర్పు వాయిదా
19 సంస్థలకు ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్సీ అవార్డులు
ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం

తాజా వార్తలు

12:55 PM

హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు

12:42 PM

నారాయణపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం..

12:37 PM

రెబల్‌గా మారాలని నన్నూ పిలిచారు : సంజయ్ రౌత్

12:27 PM

జలవిహార్‌కు ర్యా‌లీగా బ‌య‌ల్దే‌రిన య‌శ్వంత్, కేసీఆర్‌

12:22 PM

ఇన్నోవేషన్ సెంటర్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన

12:09 PM

రామారావు ఆన్ డ్యూటీ నుంచి ఐటమ్ సాంగ్ విడుదల

12:04 PM

భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్ద భారీ భద్రత

12:00 PM

య‌శ్వంత్ సిన్హాకు స్వాగతం పలికిన కేసీఆర్

11:53 AM

బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్

11:49 AM

మోడీకి యోగా శిక్షకుడిగా మంచిర్యాల వాసి

11:41 AM

పోలీసులపై దుండుగుడి కాల్పులు.. ముగ్గురు మృతి

11:31 AM

మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రికి అవమానం

11:23 AM

తెలంగాణలో 3 రోజలు వర్షాలు

10:58 AM

ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

10:47 AM

బేగంపేట ఎయిర్‌పోర్టులో భారీ భద్రత

10:39 AM

దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు

10:37 AM

భాష లేకపోతే చరిత్ర లేదు: సీజేఐ ఎన్వీ రమణ

10:31 AM

విమానంలో పొగ...ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్

10:23 AM

కోనసీమలో తల్లీకూతుళ్ల సజీవదహనం

10:19 AM

ఏబీవీ సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తివేయాలి: సీపీఐ రామకృష్ణ

10:17 AM

బిర్యానీ దుకాణంలో మాదకద్రవ్యాల విక్రయం

09:02 AM

నేడు సడక్‌ బంద్‌కు ఎమ్మార్పీఎస్‌ పిలుపు

08:58 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

08:51 AM

గూగుల్‌ మరో కీలక నిర్ణయం

08:41 AM

సినీఫక్కీలో చోరీ.. తుపాకీతో బెదిరించి..

08:30 AM

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి 81 మంది మృతి

08:15 AM

పుతిన్‌కు ప్రధాని మోడీ ఫోన్‌

08:08 AM

వికారాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

08:01 AM

మోడీకి కేటీఆర్ బహిరంగ లేఖ

07:47 AM

ఇరాన్‌లో భారీ భూకంపం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.