Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
పోడు భూములకు పట్టాలివ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 23,2022

పోడు భూములకు పట్టాలివ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం

- అటవీ హక్కుల చట్టాన్ని తూట్లు పొడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఖనిజ సంపదను దోచుకుంటున్న కార్పొరేట్లు
- అడవి సంపదను నాశనం చేస్తున్నారు
- రాష్ట్ర పోడు రైతుల సదస్సులో మాజీ ఎమ్మెల్యే జూలకంటి, పోతినేని, సాగర్‌
నవతెలంగాణ-పాల్వంచ
             ఎన్నో ఏండ్లుగా కష్టపడి పోడు భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్న గిరిజన బిడ్డల పోడు భూములకు పట్టాలివ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్‌రావు, సాగర్‌, ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో లారీ అసోసియేషన్‌ హాల్‌లో బుధవారం పోడు భూములకు పట్టా హక్కు ఇవ్వాలని, పోడుసాగుదారులపై ఫారెస్ట్‌ నిర్బంధం ఆపాలని డిమాండ్‌ చేస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌ అధ్యక్షతన రాష్ట్ర పోడు రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా వారిని ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులందరికీ పట్టాలిస్తామని చెప్పి 8ఏండ్ల కింద దరఖాస్తులు తీసుకుని హక్కు పత్రాలు ఇవ్వకుండా ప్రభుత్వ హామీకి భిన్నంగా ప్రభుత్వం, ఫారెస్ట్‌ పోలీసు అధికారులు గిరిజనులపై నిర్బంధం ప్రయోగించడం దారుణమన్నారు. గిరిజనులకు జీవనాధారం లేకుండా తరిమివేయడం ప్రభుత్వానికి తగునా అని ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్టాన్ని గౌరవించకుండా తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2005 డిసెంబర్‌ 13కు ముందు సాగు చేసుకుంటున్న అన్ని రకాల అడవుల్లో పది ఎకరాల వరకు గిరిజనులకు సంప్రదాయంగా ఉంటున్న భూమి, గిరిజనేతరులకు హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉన్నా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. 31 మార్చి 2019 నాటికి తెలంగాణలో 1,86,679 దరఖాస్తులు రాగా 94,360 వరకు పట్టాలు ఇచ్చారు. ఇందులో సమూహాలకు సంబంధించి 3,427 దరఖాస్తులు రాగా 721 గుర్తించబడ్డాయని, ఇంకా ఇప్పటికీ 4,500 పైగా పెండింగ్‌లో పెట్టారని తెలిపారు. ఇప్పటికీ పట్టాలు ఇవ్వకపోగా.. వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరికీ రైతుబంధు, రైతు బీమా వంటి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు వ్యవసాయ శాఖ నుండి విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని అయిలయ్య, తుమ్మల వెంకటరెడ్డి, మూడ్‌ శోభన్‌, రాష్ట్ర నాయకులు బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, గిరిజన సంఘం నాయకులు దుగ్గి కృష్ణ, ధర్మానాయక్‌, తెలంగాణ రైతు సంఘం నాయకులు కున్సొత్‌ ధర్మ, అన్నవరపు సత్యనారాయణ, కొండపైన వెంకటేశ్వర్లు, కే లోకేష్‌ బాబు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సీఎంఆర్‌ బియ్యాన్న ఎఫ్‌సీఐ ద్వారా కొనాలి
అమ్మాయిలదే హవా
ఆలోచనతో రండి.... ఆవిష్కరణలతో వెళ్లండి
సీజేగా ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం
ఎనిమిదేండ్ల నుంచి రేషన్‌ కార్డు, పింఛన్లు లేవు
రాక్‌పాయింట్‌ కోసం దశాబ్దాల పోరాటం
లిఫ్టులను ప్రభుత్వమే నడిపించాలి
సారు.. మా నాన్నని బతికించండి
హెలెన్‌ కెల్లర్‌ స్ఫూర్తితో ముందుకు
మోడీ, కేసీఆర్‌ను బంగాళాఖాతంలో కలిపేయాలి
నేడు హైకోర్టు సీజే ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణస్వీకారం
మహారాష్ట్రలో మంత్రులు సబిత, సత్యవతి రాథోడ్‌ పర్యటన
ఆగస్టు 15లోపు సీపీఎస్‌ రద్దు
జులై 1 నుంచి హుజూర్‌నగర్‌లో రైతుసంఘం మహాసభలు
'అగ్నిపథ్‌' నిరసనల్లో మృతిచెందిన రాకేష్‌ కుటుంబ సభ్యులకు.. రూ.25 లక్షల చెక్కు అందజేత
నేడే ఇంటర్‌ ఫలితాలు
ఆశ్చర్యానికి గురి చేస్తున్న హద్దు రాయి
గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలి
ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలి
బుల్డోజర్లకి ఎదురొడ్డి...
ఆగి ఉన్న లారీని ఢకొీన్న కారు
ఏండ్లు గడుస్తున్నా వ్యథలు తీరడం లేదు
దేశ సేవ చేయాలనుకున్న వారు నేరస్థులా?
కలుషిత ఆహారంతో విద్యార్థులకు అస్వస్థత
రాష్ట్రంలో 477 మందికి కరోనా
హైదరాబాద్‌కు చెందిన 63 మంది ఆయుర్వేద వైద్యులకు సన్మానం
4 నుంచి డీఎడ్‌ ఫస్టియర్‌ పరీక్షలు
బీహార్‌ పాలనాధికారుల సందర్శన
74 మంది కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ
చీఫ్‌విప్‌ను కలిసిన ఐఎఫ్‌ఎస్‌ ముత్తినేని సాయితేజ

తాజా వార్తలు

09:51 PM

దీపక్ హూడా అర్దసెంచరీ..భారీ స్కోరు దిశగా భారత్

09:08 PM

ముంబయిలో కుప్పకూలిన భవనం..18కి పెరిగిన మృతుల సంఖ్య

08:58 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..

08:49 PM

రేపు దోస్త్ దరఖాస్తులకు నోటిఫికేషన్‌

08:14 PM

హైద‌రాబాద్‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..జీహెచ్ఎంసీ హెచ్చ‌రిక‌

08:10 PM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సారధి మోర్గాన్ వీడ్కోలు

07:12 PM

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చుక్కెదురు

06:44 PM

హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ గా నిర్మించడమే ప్రభుత్వం లక్షం : సీఎం కేసీఆర్

06:39 PM

దారుణం..ఆడ‌ కుక్క‌పై రెండేండ్లుగా..

06:30 PM

చరిత్ర సృష్టించిన జకోవిచ్..

06:27 PM

ఎంఎస్ స్వామినాథ‌న్‌కు వెంక‌య్య ప‌రామ‌ర్శ‌

06:10 PM

అగ్ని‌పథ్‌కు వ్య‌తిరేకంగా అసెంబ్లీ‌లో తీర్మా‌నం : పంజాబ్ సీఎం

05:47 PM

రెబెల్ ఎమ్మెల్యేలకు మహారాష్ర్ట సీఎం లేఖ

05:45 PM

కృష్ణ నీళ్లు జూలై 1 నుంచి నిలిపేయండి: తమిళనాడు

05:34 PM

టీ హ‌బ్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

05:22 PM

ఏపీలో భారీగా మావోయిస్టుల లొంగుబాటు

05:12 PM

భార్యను చంపి.. రైలు కిందపడి..హైదరాబాద్ లో విషాదం

05:05 PM

భూ కుంభకోణం కేసులో సంజ‌య్ రౌత్‌కు మ‌రోసారి ఈడీ స‌మ‌న్లు

05:04 PM

జూన్ 30న పదో తరగతి ఫలితాలు

05:00 PM

రేపటి టీడీపీ మహానాడు వాయిదా

04:50 PM

అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

04:44 PM

ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం

04:42 PM

తొలి రోజు 20 ల‌క్ష‌ల మందికి రైతు బంధు

04:37 PM

మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థి ఆత్మహత్య

04:36 PM

భారత్ ఆర్ధికంగా శక్తివంతంగా నిలవడానికి పివినే కారణం : రేవంత్ రెడ్డి

04:29 PM

నెలసరి ట్రాకింగ్ యాప్‌ల‌ను తొల‌గిస్తు‌న్న మహిళలు

04:21 PM

బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మందిపై రష్యా నిషేధం

04:12 PM

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

04:08 PM

జీహెచ్ఎంసీ ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్

04:08 PM

తొలి రోజు 19 లక్షల మందికి రైతు బంధు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.