Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శిల్ప, స్వప్న, దేవేంద్రను విడుదల చేయాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jun 25,2022

శిల్ప, స్వప్న, దేవేంద్రను విడుదల చేయాలి

- ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
            ఎన్‌ఐఏ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన శిల్ప, స్వప్న, దేవేంద్రలను వెంటనే విడుదల చేయాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఎస్‌ఎస్‌లో చైతన్య మహిళా సంఘం, పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదారేండ్ల కింద విశాఖలో మిస్సయిన రాధ కేసుతో ముడిపెట్టి ఇప్పుడు వీరిని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. నిజాయితీగా, విలువల కోసం బతికేవారిలో, ప్రశ్నించేవారిలో భయపెట్టేలా కేసులు పెట్టడం అన్యాయమన్నారు. చైతన్య మహిళా సంఘం 30 ఏండ్ల నుంచి మహిళల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సంస్థ అని గుర్తుచేశారు. ఎవరో ఏదో చెబితే ఓ వ్యక్తి మావోయిస్టు పార్టీలోకి వెళ్తారా? తన సమస్యలు పరిష్కారం కోసమో, సమాజ మార్పు కోసమో పోయేవారు ఇతరులకు చెప్పిపోతారా? అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారందరినీ అరెస్టు చేసుకుంటూపోతే ఎన్‌ఐఏ విశ్వసనీయత కోల్పో తుందనీ, దాన్ని ప్రజలు నమ్మరని సూచించారు. బీజేపీలోని నేతలంతా సుద్దపూసలు..మిగతా పార్టీల్లోని నేతలంతా నిజాయితీ పరులు కాన్నట్టుగా ఎన్‌ఐఏ, సీబీఐ, ఈడీ దాడులు పెరిగిపోతున్నాయనీ, ఆయా పార్టీల నేతలను పలు సంస్థల ఒత్తిళ్లతో బెదిరించి బీజేపీలో చేర్చుకుంటున్నారని విమర్శిం చారు. ఇలాంటి ధోరణి ఎల్లకాలం కొనసాగదనీ, ప్రజలు బీజేపీకి కచ్చితంగా బుద్ది చెబుతారని హెచ్చరించారు. చైతన్య మహిళా సంఘం కన్వీనర్‌ బి.జ్యోతి, కో.కన్వీనర్‌ కె.శ్రీదేవి మాట్లాడుతూ.. మావోయిస్టు పార్టీతో, తమ సంఘానికి ఎలాంటి సబంధం లేదని నొక్కి చెప్పారు. తమ సంఘం మహిళా సమస్యలపైనే పోరాడుతున్నదన్నారు. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ఎన్‌.నారాయణరావు, పీవోడబ్ల్యూయూ రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ, కుల అసమానత నిర్మూలనా పోరాట సమితి నాయకులు బండారి లక్ష్మయ్య, పీడీఎమ్‌ నాయకులు రాజు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నేడు 'జనమేల్కొలుపు'
పంద్రాగస్టుకు గోల్కొండ కోట ముస్తాబు
జాతీయ జెండాలను ఎగురేద్దాం
వజ్రోత్సవాల్లో ప్రజలంతా పాల్గొనాలి..
విద్యా వ్యవస్థలో భూస్వామ్య భావజాలం
కమీషన్ల కోసమే 'కాళేశ్వరం' డిజైన్‌ మార్పు
ముందు సైన్యంలో ఖాళీలు భర్తీ చేయండి..
పంద్రాగస్టు వచ్చినా యూనిఫారాలు అందలే
పాతాళ గంగ పైపైకి..
భద్రాద్రి పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దాం
కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఉచితం కాదా?
మరో పథకం
మునుగోడు కమ్యూనిస్టుల కంచుకోట
వీఆర్‌ఏల వివరాలివ్వండి
ఎన్‌ఈపీ, ఎన్‌పీఎస్‌ రద్దు కోరుతూ రాష్ట్రపతికి వినతి
ప్రగతి భవన్‌లో రక్షానుబంధం
నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు
మునుగోడు ఆత్మగౌరవానికి, కేసీఆర్‌ కుటుంబానికి మధ్య జరుగుతున్న ఎన్నిక
శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో విస్టాడోమ్‌ కోచ్‌
ఉపాధి హామీ పనిదినాలు పెంచాలి
16న సామూహిక జాతీయ గీతాలాపన
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
మొక్కలు నాటడమంటే ఆక్సిజన్‌ను అందించడమే
పోడు భూముల్లో ప్లాంటేషన్‌ ఆపాలి
కృష్ణమ్మ ఉరకలు..
మహిళాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
త్రివర్ణమైన కరీం'నగరం'
15 నుంచి కొత్త పింఛన్లు
ఏజెన్సీలో గోదావర్రీ
మూసీ ప్రక్షాళన కోసం సీపీఐ(ఎం) పోరుబాట

తాజా వార్తలు

06:42 PM

గ్యాస్ తో నడిచే స్విఫ్ట్ మోడల్ ను ఆవిష్కరించిన మారుతి సుజుకి

06:28 PM

ఆకు పైన భారతదేశ పటాన్ని గీసిన కళాకారుడు

06:10 PM

పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి కరోనా పాజిటివ్

05:39 PM

చర్చిలో అగ్ని ప్రమాదం..41 మంది సజీవ దహనం

05:34 PM

ఇండియా-పాక్ మ్యాచ్.. రేపటి నుంచే టికెట్ల విక్రయం

05:23 PM

మునుగోడులో గెలిచేది మేమే : మంత్రి జగదీశ్ రెడ్డి

04:52 PM

బ్యాంక్ రాబరీ..32 కేజీల బంగారం చోరీ

04:32 PM

ఆ లాకర్ లో నాణేలు తప్ప ఏమీ లేవు

04:12 PM

30 ఏళ్ల తర్వాత కశ్మీర్ లో సినిమా థియేటర్ ప్రారంభం

03:51 PM

బాల భవన్ లో రంగవల్లులు భళా..ముగ్గులేసి అలరించిన చిన్నారులు

03:44 PM

కందిపప్పు పై కేంద్రం కీలక సూచనలు

03:40 PM

కోర్టులో భార్య గొంతు కోసిన భర్త

03:36 PM

జబర్దస్త్ లో నా పై పంచులు నచ్చడం లేదు : అనసూయ

02:35 PM

వీఎల్సీ మీడియా ప్లేయర్ పై నిషేధం..!

01:45 PM

విశాఖపట్నంలో కొనసాగుతున్న అగ్నివీర్‌ల నియామకం

01:35 PM

హ్యారీ పోటర్‌ రచయిత్రిని చంపుతామంటూ బెదిరింపు

01:27 PM

జూరాలకు కొనసాగుతున్న వరద..38 గేట్లు ఎత్తివేత

01:17 PM

తిరంగా వాటర్ ఫాల్స్ వీడియో వైరల్

01:04 PM

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

12:45 PM

‘తిరంగా సైకిల్ యాత్ర’ను అభినందించిన స్పీకర్‌ పోచారం

12:44 PM

బైక్ పై నుంచి పడ్డ బీజేపీ నేత స్వామి గౌడ్

12:33 PM

విమానాశ్రయంలో కాల్పుల కలకం

12:27 PM

యాదాద్రికి పోటెత్తిన భక్త జనం

12:26 PM

అంగన్ వాడీ ఉద్యోగుల అర్హతల్లో మార్పులు

12:18 PM

ప్రమాదంలో అందవెళ్లి బ్రిడ్జి

12:13 PM

ఏపీలో ఉక్కు సత్యాగ్రహ దీక్ష ప్రారంభం

12:07 PM

గోల్కొండ పరిసరాల్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు

12:05 PM

రేపు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు

11:50 AM

కుండలో నీళ్లు తాగాడని బాలుడిని చితక్కొట్టి చంపిన ఉపాధ్యాయుడు

11:44 AM

రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్సీ మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.