Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జాతీయ రాజకీయాల్లోనూ కేసీఆర్‌ రాణించాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Oct 05,2022

జాతీయ రాజకీయాల్లోనూ కేసీఆర్‌ రాణించాలి

- తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సంపత్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
            జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెళ్లాలనుకోవడం శుభపరిణామమనీ, ఆయన అక్కడ కూడా విజయం సాధించాలని తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (టీఈఏ) అధ్యక్షుడు చిలగాని సంపత్‌కుమారస్వామి అన్నారు. జాతీయ రాజకీయాల్లోనూ ఆయన రాణించి ప్రధానమంత్రి పదవిని అధిరోహించాలని ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించేందుకు కోర్‌కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్‌కుమారస్వామి మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దుకోసం దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈనెల తొమ్మిది నుంచి కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే మూడు రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేశాయని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్‌ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరిగేలా దాన్ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు ప్రకటించారు.
సెక్రెటరీ జనరల్‌గా జి నిర్మల
            తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌గా జి నిర్మల, ప్రధాన కార్యదర్శులుగా పి పురుషోత్తం, సిహెచ్‌ ఆదిత్య, యూఎఫ్‌ఏ యాకుబ్‌పాష, జాజుల రంజిత్‌, అదనపు ప్రధాన కార్యదర్శులుగా వంకడోత్‌ హాతిరాం నాయక్‌, రాష్ట్ర కో ఆర్డినేటర్లుగా వేముల రాధిక సురేందర్‌రెడ్డి, హరాలే సుధాకర్‌ రావు, కె జయలక్ష్మి, బొడ్డు ప్రసాద్‌ను ఎంపిక చేశామని సంపత్‌కుమారస్వామి వివరించారు. ఈ కార్య్రమంలో కోశాధికారి గడ్డం బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

రాష్ట్రాభివృద్ధి దేశానికి ఆదర్శం
6న రాష్ట్ర బడ్జెట్‌
గవర్నర్‌ ప్రసంగం ప్రశాంతం
ఇండ్లు, స్థలాలు దక్కే వరకు పోరాటం
పత్తి రైతుకు ప్రయివేటే దిక్కా..?
పాలసీదారుల సొమ్ము భద్రం
ముగిసిన కళాతపస్వి అంత్యక్రియలు
సినీ పరిశ్రమ ఉన్నంతకాలం గుర్తుండిపోతారు
పేదలను విస్మరించిన కేంద్రం
బీజేపీలోకి వద్దన్నా...
కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
బిల్లులు రాక.. ఆర్థిక ఇబ్బందులతో..
న్యాయమూర్తికే నోటీసుపై హైకోర్టు ఆగ్రహం
ప్రయివేటు టీచర్ల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
జీతాలు రాలే!
కరెంట్‌.. ఐదారుగంటలే
ఇంటర్‌ బోర్డు కార్యదర్శిగా మిట్టల్‌ను కొనసాగించాలి
రైల్వే బడ్జెట్‌లో.. తెలుగు రాష్ట్రాలకు రూ.12,800 కోట్లు
మహావీర్‌ పరిశ్రమను మూసేయాలని ధర్నా
ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ కబ్జా చేయించిండు...
గవర్నర్‌ ప్రసంగాన్ని ఆహ్వానిస్తున్నాం
కంటివెలుగు డాక్టర్లు, సిబ్బందికి డీజీపీ అభినందనలు
ఒక్కో పోస్టుకు 116 మంది పోటీ
దేశవ్యాప్తంగా హగ్‌ హెర్‌ మోర్‌ ప్రచార కార్యక్రమం
ఎందుకు రావట్లేదు.. : కేటీఆర్‌
ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం ధర్నా : ఐద్వా
ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదు : ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి
నాందేడ్‌లో సభకు భారీ ఏర్పాట్లు
అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లనివ్వరా..
అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు

తాజా వార్తలు

03:13 PM

ఇన్‌ఫెక్షన్‌కు కారణమైన.. ఐ డ్రాప్స్‌ తయారీపై సస్పెన్షన్‌

02:57 PM

ప్రముఖ సినీ గాయని మృతి..

02:27 PM

పాకిస్థాన్‌లో వికీపిడియా సర్వీసులు బ్లాక్..

02:10 PM

జగిత్యాలలో దారుణం.. తండ్రి,ఇద్దరు కూతుళ్లు మృతి

01:43 PM

ఓసీపీ 1 గనిలో పేలుడు..కార్మికుడు మృతి

01:36 PM

ఐబి డైరెక్టర్ ఇంటి వద్ద సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ ఆత్మహత్య..

01:24 PM

జూ.ఎన్టీఆర్ సీఎం అయ్యే అవకాశం ఉంది : లక్ష్మీ పార్వతి

01:11 PM

మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు..

12:55 PM

ఒప్పో నుంచి ప్రీమియం డిజైన్ తో వచ్చిన రెనో 8టీ

12:25 PM

సన్నీ లియోన్ ఫ్యాషన్ షో వేదిక సమీపంలో బాంబు పేలుడు..

12:18 PM

అసెంబ్లీలో బీఏసీ నిర్ణయాలు వెల్లడించిన సీఎం కేసీఆర్

12:12 PM

దారుణ..మూఢనమ్మకాలకు మూడు నెలల చిన్నారి బలి

11:46 AM

చిలీ అడవుల్లో కార్చిచ్చు..13మంది మృతి

11:46 AM

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది : ఎమ్మెల్యే సండ్ర

10:52 AM

జిహెచ్ఎంసిలో మహిళా ఉద్యోగినిపై వేధింపులు

11:47 AM

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

10:26 AM

రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

09:48 AM

ఉత్తరప్రదేశ్‌, హర్యానాలో భూకంపం..

12:12 PM

హైదరాబాద్‌ లో మరో భారీ అగ్ని ప్రమాదం..

09:16 AM

మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్

09:03 AM

హైదరాబాద్-విజయవాడ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు

08:51 AM

బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి

08:50 AM

మహారాష్ట్రలో అన్ని ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుంది : మంత్రి ఇంద్రకరణ్

08:27 AM

తిరుమలలో భక్తుల రద్దీ..

09:33 AM

మణిపూర్‌లో 4.0 తీవ్రతతో భూకంపం..

07:57 AM

‘గడపగడపకు’ కార్యక్రమంలో స్థానికుడిపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..!

07:50 AM

విజయ్, లోకేశ్‌ కనగరాజ్‌ 'లియో'.. టైటిల్‌ ప్రోమో అదిరింది

07:22 AM

అఫ్రిది కుమార్తెతో ఘనంగా షాహిన్ అఫ్రిది వివాహం..

07:14 AM

బస్సు దిగి పోలీసుల కళ్లుగప్పి ఖైదీ పరార్..

07:07 AM

మనం ఫ్రెండ్స్ కాదు..బ్రదర్స్ అంతకన్నా కాదు..'అమిగోస్' ట్రైలర్

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.