Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
రైతాంగాన్ని కాపాడుకుందాం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Nov 27,2022

రైతాంగాన్ని కాపాడుకుందాం

- ఐక్య పోరాటాలు ఉధృతం చేస్తాం
- పంటల విధానంలో మార్పులు చేయాలి
- రైతు బీమా ఏజ్‌లిమిట్‌ మార్చాలి
- కౌలు, పోడు రైతులకు హక్కులు రావాలి
- మహాసభల్లో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తాం
'దేశాన్ని రక్షించుకుందాం...రైతాంగాన్ని కాపాడుకుందాం' అనే నినాదంతో రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌ చెప్పారు. వ్యవసాయం, రైతు సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో ఐక్యపోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. పంటల సాగు విధానంలో చాలా వ్యత్యాసం ఉందన్నారు. దీంతో వరి, పత్తి తప్ప మిగతా పంటలకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. రైతు బంధు, రైతు బీమా అమలు చేయడం వెనక రైతు సంఘం ఒత్తిడి ఉందన్నారు. రైతు బీమా పథకంలో ఏజ్‌లిమిట్‌ (18 నుంచి 58 ) మార్చాలనీ, తద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించాలని కోరారు. కౌలు, పోడు రైతుల హక్కులతోపాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. ఆది, సోమ, మంగళవారాల్లో నల్లగొండ పట్టణంలో జరగనున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని నవతెలంగాణ ప్రతినిధి గుడిగ రఘుతో సాగర్‌ ప్రత్యేకంగా మాట్లాడారు.
మహాసభల ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతున్నది?
           తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంటల కొనుగోళ్లు, మద్దతు ధరల సమస్య, ధరణి పోర్టల్‌తో రైతులకు కొత్త చిక్కులు, కౌలు రైతులు, పోడు సమస్య... ఇలా చెప్పుకుంటూపోతే అన్నదాతలు ఎన్నో సమస్యలతో అవస్థలు పడుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో మరిన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. వీటన్నింటిపై మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యచరణ రూపొందిస్తాం. మద్దతు ధరలకు అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన అవసరమున్నది.
భూనిర్వాసితులకు ఇప్పటికీ సాయం ఉందా?
           రాష్ట్రంలో దశాబ్దాలుగా భూనిర్వాసితుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం, ఓఆర్‌ఆర్‌, జాతీయ రహదారులు, ఫార్మా, నిమ్జ్‌ తదితర ప్రాజెక్టుల్లో ఎంతో మంది రైతులు తమ భూములను కోల్పోయారు. భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం ఇవ్వాలి. కానీ ఎక్కడా అమలు చేయడంలేదు. చట్టం తో సంబంధం లేకుండా పాలకులు నిర్వాసితులతో బేరసారాలు చేస్తున్నారు. పరిహారం విషయంలో ఆరు లక్షలు ఇస్తున్నారు. భూ నిర్వాసితులు న్యాయమైన డిమాండ్‌ సాధించాల్సి ఉన్నది. శాశ్వతంగా భూములు కోల్పోతారు. నిర్వాసితుల నష్టం తక్కువగా ప్రాజెక్టుల డిజైన్‌ మార్చాలని అడిగాం. అయితే ఎక్కడా అమలు చేయలేదు. వారికి న్యాయమైన పరిహారం అందేలా ఉద్యమిస్తాం.
తెలంగాణ రైతు సంఘం నిర్వహించిన పోరాటాలేంటి? సాధించిన ఫలితాలేంటిి?
           రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతంగా జరిగాయి. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారికి నష్టపరిహారం అందించాలనే డిమాండ్‌తో రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేపట్టాం. ఆయా కుటుంబాల తో ఢిల్లీలో ధర్నాలు నిర్వహించాం. గతంలో ఎక్స్‌గ్రేషియా లక్షన్నర ఉండేది. మా పోరాట ఫలితంగా ఆరు లక్షలు ఇస్తున్నారు. రైతు కుటుంబా లకు రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలను ప్రకటించింది. రైతు బీమా కోసం 18 నుంచి 58 వయస్సు నిబంధనను మార్చాలి. అది మంచి స్కీమ్‌. వ్యవసాయ శాఖ నేరుగా రైతు బీమా ఇవ్వాలి. తద్వారా 25లక్షల కుటుంబాలకు అదనంగా ప్రయో జనం కలుగుతుంది. ఐదెకరాల లోపు రైతులకు పెట్టుబడి సాయం కోరాం. అనేక దేశాల్లో ఇస్తున్నారు. 13 లక్షల ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారు. వారికి పెట్టుబడి సాయం ఇవ్వాలి. ఈ నేపథ్యంలో జరుగుతున్న మహాసభకు 32 జిల్లాల నుంచి వెయ్యి మంది ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరు అవుతు న్నారు. ఆదివారం జరగనున్న మహాప్రదర్శనలో 50వేల మంది రైతులు పాల్గొంటున్నారు.
అసైన్డ్‌ భూముల శాశ్వత పట్టాల సమస్య ఏంటి?
           అత్యంత నిరుపేదలకు అసైన్డ్‌ భూములిచ్చారు. వాటిని అమ్మకాలు, కొనుగోలు చేసేందుకు వీలులేదు. పట్టాదారులతోపాటు నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి. డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతివనాలు, శ్మశాన వాటికల కోసం పేదల భూములను తీసుకున్నారు. వారికి ఏ రకమైన పరిహారం ఇవ్వలేదు. పట్టా భూమితో సమానంగా వారికి పరిహారం ఇవ్వాలి. సాగు నీటి వనరులు పెరిగాయి. సకాలంలో వానలు కురిశాయి. ఉచిత కరెంట్‌, బోర్లు తదితర కారణాలతో వడ్ల ఉత్పత్తి పెరిగింది. కొత్త ప్రాజెక్టుల కింద పంటలు బాగా పండుతున్నాయి. దాన్ని అంగీకరించాల్సిందే.
విద్యుత్‌ సవరణ బిల్లుతో రైతులకు కలిగే ఇబ్బందులేంటి?
           విద్యుత్‌ సవరణ బిల్లుతో కేవలం రైతులకే కాదు యావత్‌ ప్రజానీకానికీ నష్టమే. విద్యుత్‌ రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేయడంలో భాగంగానే ఈ చట్టం వచ్చింది. విద్యుత్‌ బిల్లును వెనక్కి తీసుకోవాలి. సోలార్‌, హైడల్‌, గాలి, థర్మల్‌ ప్రయివేటీకరణ అవుతాయి. ట్రాన్స్‌మిషన్‌ ప్రయివేటీకరణ అయితే రైతులపై తీవ్రమైన భారం పడుతుంది. రీచార్జ్‌ లేకపోతే సెల్‌ఫోన్లు ఆగిపోయినట్టు మోటార్లు ఆగిపోతాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో రైతులకు అన్యాయం చేస్తున్నది. పీఎం సమ్మాన్‌ నిధి లబ్దిదారులను 11 కోట్ల లబ్దిదారుల నుంచి మూడున్నర కోట్లకు కుదించారు. రైతులకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చదు. ఇత్యాధి విషయాలపై మహాసభల్లో చర్చిస్తాం.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర
ఢిల్లీలో కవిత
పరీక్షలు కాదు.. ప్రభుత్వాన్నే రద్దు చేయాలి
ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత....
దేశానికి బీజేపీ ప్రమాదకరం
గ్రామపంచాయతీ జేఏసీ చైర్మెన్‌గా పాలడుగు భాస్కర్‌
భగత్‌సింగ్‌ స్పూర్తితో యువత ముందుకెళ్లాలి
రాజకీయాల వల్లే కళారూపాలకు చెదలు
ఆర్టీసీల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత
వీఆర్‌ఏ సిద్ధ శ్రీనివాస్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఇవ్వాలి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ల చొరబాటు : టీఎస్‌ యూటీఎఫ్‌
మానవాళి విముక్తి కి మార్క్సిజమే దిక్సూచి
ఆర్టీసీలోకి 166 మంది కానిస్టేబుళ్లు
విద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్న బీజేపీ
తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌ సతీష్‌ మరణం బాధాకరం : మంత్రి నిరంజన్‌రెడ్డి
నిజాం కాలపు నిర్బంధంలో తెలంగాణ మీడియా : దాసు సురేశ్‌
పేపర్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలి : టీఎస్‌యూటీఎఫ్‌
పంట నష్టపోయిన రైతులు ఆదుకోండి
మోడీకి ప్రజలే బుద్ధిచెబుతారు :మాజీ మంత్రి పొన్నాల
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ను సెన్సార్‌ పరిధిలోకి తీసుకురావాలి
పూర్తి విశ్వాసంతో అసెంబ్లీ ఎన్నికలకెళ్తాం
ఐపీఎస్‌ అధికారి తప్పునకు ప్రధాని రాజీనామా చేశారా?
నిరుద్యోగులకోసం సకల జనుల సమ్మె : బీఎస్‌పీ
మన రాష్ట్రంలోనే అత్యధిక వేతనాలు
పీటీఓ ఎస్‌ఐ పోస్టులకు 26న రాత పరీక్ష
కారుమబ్బులో కాంతిరేఖ సీపీఐ(ఎం)
నేడు చేయూత వాహనాల ప్రారంభోత్సవం
ఎయిర్‌పోర్టు ఏమాయె..!
ఏడాది కష్టం నీటిపాలు..
అయోధ్యపై అపేక్ష.. భద్రాద్రిపై వివక్ష

తాజా వార్తలు

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

06:43 PM

'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి లిరికల్ వీడియో..

06:42 PM

అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : సీపీఐ(ఎం)

06:30 PM

సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ విడుదల..

06:23 PM

నాలుగు గంటల సేపు పిళ్లైతో కలిపి కవితను విచారించిన ఈడీ

06:03 PM

రేవంత్ రెడ్డి నివాసానికి సిట్ అధికారులు

05:37 PM

తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు వద్దు : సుప్రీం

05:33 PM

యాసంగి ధాన్యం సేకరణలో భారత్ లో తెలంగాణ నెం.1 : గంగుల

05:29 PM

రైతులకు భరోసా ఇవ్వాలి : మంత్రి కేటీఆర్

05:10 PM

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు..

05:09 PM

డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప కళ..

04:36 PM

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు..

04:17 PM

మోడీతో జపాన్ ప్రధాని కిషిదా భేటీ

04:07 PM

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

03:54 PM

ఏపీ ఐసెట్‌ దరఖాస్తులు ప్రారంభం..

03:47 PM

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ లాయర్‌గా పద్మా లక్ష్మీ..

03:25 PM

ముడి చమురు ధర తగ్గినా పెట్రో ధరల పెంపు ఎవరి కోసం మోడీజీ : కేటీఆర్

03:10 PM

ఓట్లు వేయించుకోవడానికి రైతులు కావాలి కానీ.. రైతుల గోస పట్టదా?

02:37 PM

రెండున్నర గంటలుగా కొనసాగుతున్న కవిత ఈడీ విచారణ

02:30 PM

తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.